Narendra Modi

ఆర్థికలోటు తగ్గించడం గొప్ప విజయం

నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అద్భుతంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ బడ్జెట్  దార్శనికతగా ఉందని కొనియాడారు. ప్రధాని మోదీ

Read More

గవర్నర్పై దీదీ తీవ్ర ఆరోపణలు

కోల్ కతా: బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్కర్ ట్విట్టర్ అకౌంట్ ను తాను బ్లాక్ చేశానని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీ తెలిపారు. తమ ఫోన్లను

Read More

నకిలీ సమాజ్వాద్ వర్సెస్ గరీబ్ కా సర్కార్ 

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల హడావుడితో దేశంలో జనాభా పరంగా అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ లో రాజకీయ వాతావరణ వేడెక్కింది. దేశ ముఖచిత్రమైన యూపీలో గెల

Read More

ఒమిక్రాన్ కంటే ‘ఓ మిత్రో’ ప్రమాదకరం

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాల్లో ఓ పదాన్ని తరచూ వాడుతుంటారు. ఆయన పాపులర్ స్పీచ్ లను గమనిస్తే.. మిత్రో (మిత్రులారా) అనే పదం బాగా వినిప

Read More

దొందూ దొందే.. ఇద్దరూ దొంగలే

హైదరాబాద్: మోడీ, కేసీఆర్లు ఒకే తాను ముక్కలని వైఎస్సార్ టీపీ చీఫ్​ షర్మిల అన్నారు. మోడీ రాష్ట్రానికి ఇచ్చిందేమీ లేదని.. కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకో

Read More

సభలో బహిరంగ చర్చలకు సిద్ధం

న్యూఢిల్లీ: బడ్జెట్ సమావేశాలకు చాలా ప్రాధాన్యత ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయని.. కానీ బడ్జెట్ సెషన్స్ చాలా ముఖ్యమన

Read More

టాటాల చేతికి ఎయిర్ ఇండియా.. అఫీషియల్ ప్రాసెస్ పూర్తి

న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా మళ్లీ టాటాల సొంతమైంది. 69 ఏళ్ల తర్వాత ఇవాళ అధికారికంగా టాటాలకు ఎయిర్ ఇండియా సంస్థను కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు అఫ

Read More

కశ్మీర్ పోలీసులు దేశానికి గర్వకారణం

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్ పోలీసుల సేవలపై తాము గర్వంగా ఉన్నామని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. దేశంలో ఉగ్రవాదాన్ని తుదముట్టించడంలో వారు తీవ్ర

Read More

నేతాజీ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని

ఢిల్లీ: స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరంచుకుని ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఆయన హోలోగ్రామ్ విగ్ర

Read More

సోమ్నాథ్ ఆలయంలో కొత్త సర్క్యూట్ హోమ్స్

గుజరాత్ లోని సోమనాథ్ ఆలయ సమీపంలో కొత్త సర్క్యూట్ హౌస్ ను ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ప్రారంభించనున్నారు. కొత్త సర్క్యూట్ హౌస్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వా

Read More

బంగారు భారత్ కోసం కోట్లాది మంది పునాది వేస్తున్నారు

బంగారు భారత్ కోసం కోట్లాది మంది పునాది వేస్తున్నారన్నారు ప్రధాని మోదీ. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సే స్వర్నిమ్ భారత్ కే ఓర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు

Read More

మోడీ స్పీచ్పై రాహుల్ సెటైర్లు

న్యూఢిల్లీ:  వరల్డ్ ఎకనమిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) సోమవారం నిర్వహించిన దావోస్ ఎజెండా 2022 వర్చువల్ సమిట్​లో ప్రధాని నరేంద్ర మోడీ స్పీచ్​కు అంతరాయం కలగ

Read More

రిపబ్లిక్ డే నాడు మోడీని అడ్డుకుంటం

పీఎం సెక్యూరిటీ బ్రీచ్ కేసులో విచారణనూ సాగనివ్వం  సుప్రీంకోర్టు అడ్వొకేట్లకు ఖలిస్తాన్​ గ్రూపు బెదిరింపు కాల్స్ న్యూఢిల్లీ: రిపబ్లిక్ డ

Read More