Narendra Modi

దేశం కోసం పని చేసే పార్టీ బీజేపీనే

ఏనాడూ తమ పార్టీ తప్పుడు దారిలో పోలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. దేశం కోసం పని చేసే పార్టీ బీజేపీనే అని, అధికారం కంటే సిద్ధాం

Read More

ప్రధాని మోడీతో ఏపీ సీఎం జగన్ భేటీ

న్యూఢిల్లీ:  ప్రధానమంత్రి నరేంద్రమోడీతో ఏపీ సీఎం వైయస్‌ జగన్‌ భేటీ అయ్యారు. ప్రధాని నివాసంలో  సమావేశం జరిగింది. రాష్ట్రానికి సంబంధ

Read More

మోడీని చంపేస్తాం.. ఎన్ఐఏకు బెదిరింపు మెయిల్..

ప్రధాని నరేంద్ర మోడీని చంపేస్తామంటూ ముంబైలోని ఎన్ఐఏ కార్యాలయానికి బెదిరింపు మెయిల్ వచ్చింది. మోడీ హత్యకు కుట్ర చేసినట్లు ఈ మెయిల్లో పేర్కొన్నారు. ప్ర

Read More

అకడమిక్ నాలెడ్జ్‌ కంటే అనుభవానికే పవర్ ఎక్కువ

మన రాజ్యసభలో చాలా అనుభవజ్ఞులైన సభ్యులు ఉన్నారని, మంచి చట్టాలు చేయడంలో వారి అనుభవం ఎల్లప్పుడూ ఉపయోగపడాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కొన్నిసార్లు అక

Read More

బిమ్స్టెక్ సదస్సులో పాల్గొన్న ప్రధాని మోడీ

శ్రీలంక అధ్యక్షతన జరిగిన బిమ్ స్టెక్ ఐదో శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా పాల్గొన్నారు. సదస్సులో మాట్లాడిన ఆయన.. రష్యా-, ఉక్రెయిన్ య

Read More

మన వస్తువులకు మస్తు గిరాకీ

న్యూఢిల్లీ: మనదేశంలో తయారైన వస్తువులకూ ప్రపంచమంతటా గిరాకీ పెరుగుతున్నదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 400 బిలియన్ ​డా

Read More

మోడీ మన్‌‌కీ బాత్‌‌లో మన మెట్లబావి

హైదరాబాద్: సికింద్రాబాద్ బన్సీలాల్ పేటలోని చారిత్రక మెట్ల బావికి మళ్లీ వైభవం తీసుకొచ్చారని ప్రధాని నరేంద్ర మోడీ మెచ్చుకున్నారు. ఆదివారం ‘మన్&zwn

Read More

యావత్ ప్రపంచాన్ని కశ్మీర్ ఫైల్స్ మూవీ కదిలించింది

ప్రతి భారతీయుడు ఒక్కసారైనా చూడాల్సిన సినిమా ది కశ్మీర్ ఫైల్స్ అన్నారు ఎంపీ సోయం బాపూరావు.సగటు భారతీయుడు తీసిన సినిమా యావత్ ప్రపంచాన్ని కదిలించిందన్నార

Read More

మోడీకి బంగ్లాదేశ్ పీఎం షేక్ హసీనా కృతజ్ఞతలు

ఢాకా: ఉక్రెయిన్ లో చిక్కుకున్న తమ విద్యార్థులను క్షేమంగా స్వదేశానికి తరలించినందుకు భారత ప్రధాని మోడీకి బంగ్లాదేశ్ పీఎం షేక్ హసీనా కృతజ్ఞతలు తెలిపారు.

Read More

ఈ రోజు నుంచి భారత్–జపాన్ శిఖరాగ్ర సమావేశాలు

న్యూఢిల్లీ: రెండు రోజుల పర్యటనలో భాగంగా జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిడాఈ రోజు భారత్ కు రానున్నారు. 14వ భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశం ఢిల్లీలో

Read More

భగవంత్ మాన్కు ప్రధాని మోడీ శుభాకాంక్షలు 

పంజాబ్ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ నేత భగవంత్ మాన్ బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదిక

Read More

కేసీఆర్కు ప్రజా సమస్యలు పట్టవు

పెద్దపల్లి జిల్లా: కేసీఆర్ కు  తన కుటుంబ అభివృద్ధి తప్ప ప్రజా సమస్యలు పట్టవని, ఎప్పుడు చూసినా ఫాం హౌజ్లోనే ఉంటారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుల

Read More

పొలిటికల్​ పార్టీల తీరు

ఉత్తరప్రదేశ్‌‌‌‌ అసెంబ్లీతో పాటు అయిదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు దేశంలో కొత్త రాజకీయ క్రమాన్ని వెల్లడిస్తున్నాయి. ఆధిక్యత

Read More