Narendra Modi

పట్టాలు తప్పిన గువాహటి - బికనేర్ ఎక్స్ప్రెస్

బెంగాల్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. గౌహతి బికనేర్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. సాయంత్రం 5గంట

Read More

వ్యాక్సిన్తోనే కరోనా కట్టడి సాధ్యం

ఢిల్లీ : కరోనా కట్టడికి రాష్ట్రాలు మరిన్ని చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోడీ సూచించారు. టెస్టింగ్ తో పాటు ట్రేసింగ్ పై దృష్టి పెట్టాలని అన్నారు.

Read More

నేడు ముఖ్యమంత్రులతో ప్రధాని భేటీ

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. రోజురోజుకీ కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గత 24 గంటల్లో దాదాపు 2.50 లక్షల వైరస్ పాజిటివ్ కేసులు నమోదవ్

Read More

పంజాబ్ ప్రభుత్వ కుట్రతోనే మోడీ భద్రతా వైఫల్యం 

యూపీ : ప్రధాని భద్రతా వైఫల్యం వెనుక పంజాబ్ ప్రభుత్వ కుట్ర దాగి ఉందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. ఇది పక్కా ప్లాన్ ప్రకారం చేసిన కుట్ర అ

Read More

11 మెడికల్ కాలేజీలు ప్రారంభించిన ప్రధాని

తమిళనాడులో కొత్తగా 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు  చెన్నై: తమిళనాడులో 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రధాని మోడీ ప్రారంభించారు. వీడియో కాన్ఫరె

Read More

మోడీ ఘటనలో ఉగ్రవాద హస్తాన్ని తోసిపుచ్చలేం

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ  పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యాలపై సుప్రీం కోర్టులో విచారణ  జరిగింది. మోడీ పర్యటనకు సంబంధించిన ఫుటేజీలను భద్రపర్చాల

Read More

పంజాబ్ ఘటనపై సుప్రీంకోర్టులో పిటిషన్

న్యూఢిల్లీ: పంజాబ్ లో ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న భద్రతా వైఫల్యాలపై  విచారించాలని  సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. మోడీ పర

Read More

రైతులు ఏడాది ఉన్నరు.. మోడీ జీ 15 నిమిషాలు ఆగలేరా?

చండీగఢ్: పంజాబ్ లో బుధవారం జరిగిన ఘటనపై పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ స్పందించారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు అగ్రి చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతుల

Read More

పంజాబ్ ఘటనను ఖండించిన రామ్నాథ్, వెంకయ్య 

న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కలిశారు. రాష్ట్రపతి భవన్ కు వెళ్లిన మోడీ.. కోవింద్ తో భేటీ అయ్యారు. పంజాబ్ లో బ

Read More

నీ పాలనను కూల్చే రైతు పోరాటాన్ని ఆపలేవ్

హైదరాబాద్: అధికారాన్ని ఇస్తే ఆదుకుంటాయనుకున్న ప్రభుత్వాలు రైతుల సంక్షేమాన్ని మర్చిపోయాయని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల అన్నారు. ప్రభుత్వాలు రైతుల ప్రాణా

Read More

నిజాలు వినడానికి ప్రధాని మోడీ ఇష్టపడట్లే

ప్రధాని మోడీ.. నిజాలు వినేందుకు ఇష్టపడడం లేదని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తో మీటింగ్&z

Read More

వాజ్పేయికి ప్రముఖుల నివాళి

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి 97వ జయంతి సందర్భంగా ప్రముఖులు నివాళులర్పించారు. ఢిల్లీలోని అటల్ సమాధి వద్దకు చేరుకున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

Read More

కరోనా కట్టడిపై ప్రధాని మోడీ సమీక్ష

ఢిల్లీ : దేశంలో కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్  కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ బారిన పడిన వారి సంఖ్య ఇప్పటికే 230 దాటింది. ఈ క్రమంలో

Read More