Narendra Modi
బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం..ఎంపీలకు మోడీ దిశా నిర్దేశం
ఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ భవనంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు జే
Read Moreఈ నెల 6న కర్ణాటకకు ప్రధాని మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 6న బెంగళూరులో ఇండియా ఎనర్జీ వీక్ను ఆయన ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగ
Read Moreమోడీ విదేశీ టూర్లకు ఖర్చు ఎంతో తెలుసా..?
ప్రధాని మోడీ విదేశీ పర్యటనల ఖర్చుల వివరాలను కేంద్రం రాజ్యసభలో వెల్లడించింది. మోడీ 2019 నుంచి ఇప్పటివరకు 21 విదేశీ ప్రయాణాలు చేశారని.. వీటికి గానూ రూ.2
Read Moreఈజిప్టు అధ్యక్షుడితో మోడీ ద్వైపాక్షిక చర్చలు
భారత 74వ గణతంత్ర వేడుకలకు హాజరయ్యేందుకు ముఖ్య అతిధిగా వచ్చిన ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్-సిసితో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ద్
Read Moreగవర్నర్ బాధ్యతల నుంచి తప్పుకుంటా : భగత్ సింగ్ కోష్యారీ
మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ సంచలన ప్రకటన చేశారు. గవర్నర్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ అంశంపై ప్రధా
Read Moreబీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కీలక నిర్ణయాలు
ఢిల్లీ : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ న
Read Moreపాలమూరు నుంచి ప్రధాని మోడీ పోటీ చేయాలి : జితేందర్ రెడ్డి
పాలమూరు నుంచి ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేయాలని బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన ట్విటర్ ద్వారా ఓ వీడియో విడుదల చేశారు.
Read Moreమోడీ కేబినెట్లో మార్పు..! తెలంగాణకు మంత్రి పదవులు..?
9 రాష్ట్రాల అసెంబ్లీ, 2024 సార్వత్రిక ఎన్నికలు, మంత్రుల పనితీరు ఆధారంగా ప్రధాని నరేంద్రమోడీ త్వరలోనే కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరించనున్నట్లు
Read Moreపశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్ మృతి.. మోడీ సంతాపం
పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత కేషరీనాథ్ త్రిపాఠి కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. అది
Read Moreమూడోసారి కూడా మోడీనే ప్రధాని: సీఎం హిమంత
ప్రధాని నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి ప్రధాని అవుతారని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ధీమా వ్యక్తంచేశారు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం అవసరం లేదన్నారు
Read Moreరిషబ్ పంత్ కారు ప్రమాదంపై స్పందించిన మోడీ
టీమిండియా క్రికెటర్ పంత్ రోడ్డు ప్రమాదం బారిన పడటంపై ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు. రిషబ్ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. రిషబ్ పంత్కు జరి
Read Moreరేపు పశ్చిమ బెంగాల్ పర్యటనకు ప్రధాని మోడీ
ప్రధాని నరేంద్రమోడీ రేపు పశ్చిమబెంగాల్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా రూ.7,800 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రారంభించనున్నారు. కోల
Read Moreప్రధాని మోడీతో సమావేశమైన ఏపీ సీఎం జగన్
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయ్యారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా నిన్న రాత్రి ఢిల్లీకి వచ్చిన జగన్ కొద్దిసేపటి క్రిత
Read More












