Narendra Modi

కొనసాగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ముఖ్య నేతలంతా HICC సమావేశ ప్రాంగణానికి చేరుకున్నారు. ఇవాల్టి భేటీలో పల

Read More

హైదరాబాద్కు రాగానే తెలుగులో ప్రధాని ట్వీట్

హైదరాబాద్, వెలుగు: డైనమిక్​ సిటీకి వచ్చానంటూ ప్రధాని నరేంద్రమోడీ ట్వీట్​ చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ఆయన శనివారం మధ్యాహ్న

Read More

ప్రధాని మోడీకి కేటీఆర్ బహిరంగ లేఖ

ప్రధాని నరేంద్ర మోడీకి మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఆవో దేఖో సీకో అంటూ ప్రధానికి లేఖ రాశారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష విభజన ఎజెండా కాక

Read More

ఇవాళ జర్మనీకి మోడీ

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ శనివారం అర్ధరాత్రి జర్మనీ వెళ్తున్నారని, 26–27వ తేదీల్లో నిర్వహించే జీ–7 సమ్మిట్​లో హాజరవుతారని ఫారిన్​ స

Read More

దేశ సైన్యాన్ని కేంద్రం నిర్వీర్యం చేస్తోంది : రాహుల్

అగ్నిపథ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, లేదంటే ఉపసంహరించుకునే వరకూ పోరాటం చేస్తామని కాంగ్రెస్  అధినేత రాహుల్ గాంధీ హెచ్చరించారు.

Read More

20,21 తేదీల్లో కర్నాటకలో మోడీ టూర్

ప్రధాని నరేంద్ర మోడీ జూన్ 20, 21 తేదీల్లో కర్నాటక రాష్ట్రంలో పర్యటించనున్నారు. రెండు రోజుల పర్యటనలో రాష్ట్రంలోని 2 రైల్వే, జాతీయ ర‌హ‌దారుల ప

Read More

గిరిజనుల అభ్యున్నతి, సంక్షేమానికి కృషి

గత రెండు దశాబ్దాల కాలంలో రాష్ట్రంలో జరుగుతున్న వేగవంతమైన అభివృద్ధి గుజరాత్‌కు గర్వకారణంగా నిలుస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గత 8 సంవత్సర

Read More

బీజేపీ కార్పొరేటర్లు మోడీని కలవడంపై కేటీఆర్ ప్రశ్నల వర్షం

జీహెచ్ ఎంసీ బీజేపీ కార్పొరేటర్లు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కావడంపై ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో ఘాటుగా స్పందించారు. ‘మోడీ జీ, మీరు

Read More

కష్టపడితే అధికారం మనదే

న్యూఢిల్లీ, వెలుగు :  కష్టపడి పని చేస్తే తెలంగాణలో బీజేపీదే అధికారమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వచ్చే ఎన్నికల కోసం బాగా పనిచేయాలని జీహెచ

Read More

మోడీ పాలనలో సంస్కరణలు..సాహసోపేత నిర్ణయాలు 

ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో దేశంలో అభివృద్ధి, సంక్షేమం రెండూ సమపాళల్లో కొనసాగుతున్నాయి. ఈ ఎనిమిదేండ్లలో ఎన్నో సంస్కరణలతో మోడీ ప్రభుత్వం ‘టీం ఇండ

Read More

పేదల సంక్షేమానికే మోడీ సర్కారు ప్రాధాన్యం

కరీంనగర్ : రైతును రాజుగా చూడాలన్నదే మోడీ సర్కారు లక్ష్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మానకొండూరు మండలం అన్నారం గ్రామంలో పీఎం కిసాన్

Read More

రేపు పీఎంకేర్స్ చిల్డ్రన్ స్కాలర్ షిప్ లు విడుదల

పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం ప్రయోజనాలను ప్రధానమంత్రి నరేంద్రమోడీ రేపు (మే 30వ తేదీన) విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల

Read More

డ్రోన్ రంగంలో  భారీగా ఉపాధి అవకాశాలు

న్యూఢిల్లీ: రానున్న రోజుల్లో డ్రోన్ రంగం అతిపెద్దదిగా అవతరించి.. భారీగా ఉపాధి అవకాశాలను తీసుకొస్తుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం

Read More