NIzamabad

మూడు సెగ్మెంట్లకు బీజేపీ అభ్యర్థులు ఖరారు

స్పీకర్​పై బరిలో యెండల లక్ష్మీనారాయణ  నిజామాబాద్, కామారెడ్డి, వెలుగు:​ మొదటి లిస్ట్​లో ఉమ్మడి జిల్లాలోని అయిదు సెగ్మెంట్లకు అభ్యర్థులను ఖ

Read More

జీవన్ రెడ్డిని తరిమికొడితేనే ఆర్మూర్ అభివృద్ధి సాధ్యం : వినయ్ రెడ్డి

ఆర్మూర్, వెలుగు: పదేండ్లలో ఆర్మూర్​లో ప్రజలు ఆశించిన అభివృద్ధి జరగలేదని, జీవన్ రెడ్డిని ఓడించి ఆర్మూర్ నుంచి తరిమికొడితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆర

Read More

కేసీఆర్​ స్కీమ్​లపై అవగాహన కల్పించాలి : కల్వకుంట్ల కవిత

షకీల్​ను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలి బోధన్, ;వెలుగు: కేసీఆర్​స్కీమ్​లను యువత ప్రజల్లో తీసుకెళ్లి, వారిలో చైతన్యం కలిగించాలని ఎమ్మెల్సీ క

Read More

నేను చచ్చినా మోటార్లకు మీటర్లు పెట్టనని మోదీకి చెప్పిన : కేసీఆర్

ప్రధాని మోదీకి ప్రవేటు పిచ్చి పట్టిందని విమర్శించారు సీఎం కేసీఆర్.  ఇప్పటికే రైల్వేలు, విమానాశ్రయాలు, పోర్టులు ప్రైవేటుపరం చేశారన్న కేసీఆర్.. &nb

Read More

అభివృద్ధి చేయని గల్లీ.. పథకాలు అందని ఇల్లు లేదు : గణేశ్​గుప్తా

నిజామాబాద్, వెలుగు: రెండుసార్లు ప్రజల ఆశీర్వాదంతో గెలిచి నగరాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నానని బీఆర్ఎస్​ అర్బన్​ అభ్యర్థి గణేశ్​ గుప్తా పేర్కొన్నారు

Read More

అభివృద్ధిని చూసే బీఆర్ఎస్​లో చేరుతున్నారు : షకీల్ ఆమేర్

బోధన్, వెలుగు: బోధన్​ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని కాంగ్రెస్, బీజేపీ లీడర్లు బీఆర్ఎస్​లో చేరుతున్నారని ఎమ్మెల్యే షకీల్ ఆమేర్​ పేర్కొన్నారు. బు

Read More

సాగునీళ్లు తెచ్చి కామారెడ్డి ప్రజల కాళ్లు కడుగుతాం : కేటీఆర్​

దోమకొండను మున్సిపాలిటీగా మారుస్తాం బీఆర్ఎస్​ వర్కింగ్ ​ప్రెసిడెంట్​ కేటీఆర్​ కామారెడ్డి, భిక్కనూరు, వెలుగు: కామారెడ్డిని అభివృద్ధి చేసేందుకే

Read More

మజ్లీస్​ నారాజ్! .. అర్బన్, బోధన్​ సెగ్మెంట్లలో పోటీకి నో చెప్పిన పార్టీ చీఫ్​

జైలుకు పంపిన వారితో ఎలా పని చేయాలంటూ స్థానిక క్యాడర్​లో ఆందోళన నిజామాబాద్, వెలుగు: ఎంఐఎం ​బరిలో లేని చోట బీఆర్ఎస్ కు మద్దతివ్వాలనే మజ్లీస

Read More

ప్రజల అభివృద్ధే బీజేపీ ఎజెండా : ధన్ పాల్ సూర్యనారాయణ

నిజామాబాద్, వెలుగు: అభివృద్ధే తమ పార్టీ ఎజెండా అని బీజేపీ అభ్యర్థి ధన్ పాల్ సూర్యనారాయణ  అన్నారు. నగరంలోని 6వ డివిజన్ లో కార్పొరేటర్ పంచరెడ్డి ప్

Read More

30 రోజులు కష్టపడండి.. ఐదేళ్లు శ్రమిస్తా : అన్నపూర్ణమ్మ

నిజామాబాద్​, వెలుగు:  ఎన్నికలు పూర్తయ్యేదాకా ఈ 30 రోజులు తన గెలుపు కోసం కార్యకర్తలు కష్టపడితే ప్రజల కోసం ఐదేళ్లు కష్టపడతానని బాల్కొండ బీజేపీ అభ్య

Read More

కవిత ప్రజలను మోసం చేస్తున్నారు : సుదర్శన్​ రెడ్డి

బోధన్​,వెలుగు: బతుకమ్మలో పువ్వులు పెట్టినట్లు అందరి చెవిలో పువ్వులుపెట్టి  ప్రజలను ఎమ్మెల్సీ కవిత  మోసం చేస్తున్నారని మాజీ  మంత్రి &nbs

Read More

కాంగ్రెస్​ క్యాండిడేట్స్ ఎవరు?.. ఉమ్మడి జిల్లాలో 4 స్థానాలు పెండింగ్​

బాన్సువాడ, జుక్కల్, నిజామాబాద్ అర్బన్ లపై కొనసాగుతున్న సస్పెన్స్​ కామారెడ్డిలో ఇంకా ఖరారు కాని క్యాండిడేట్​  కేసీఆర్​పై నిలబడేదెవరు?

Read More

ప్రజల ఆశీస్సులతో కాంగ్రెస్ ​జెండా ఎగరేస్తాం : భూపతి రెడ్డి

నిజామాబాద్​రూరల్, వెలుగు: ప్రజల ఆశీస్సులతో నిజామాబాద్​ రూరల్​లో కాంగ్రెస్ ​జెండా ఎగరేస్తామని ఆ పార్టీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి పేర్కొన్నా

Read More