NIzamabad

నిజామాబాద్ నుంచి బంగ్లాదేశ్ కు రైల్లో పసుపు రవాణా

రైల్వే అధికారుల చొరవ ఫస్ట్ టైమ్ ట్రైన్ ట్రాన్స్ పోర్ట్ హైదరాబాద్‌‌, వెలుగు: నిజామాబాద్‌‌నుంచి పసుపును రైల్లోబంగ్లాదేశ్ కు తరలించారు. సోమవారం ఈ ట్రైన్ 

Read More

సర్కార్ సీడ్సే మొలకలొస్తలేవ్.. తల పట్టుకుంటున్న రైతన్న

జిల్లాలో సోయా రైతుల ఆవేదన వ్యాపారుల వద్ద కొన్నవి ఓకే నిజామాబాద్, వెలుగు: సర్కార్ సప్లై చేసిన సోయా సీడ్స్ జిల్లాలో చాలాచోట్ల మొలకెత్తలేదు. సర్కార్ సబ్స

Read More

నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తాకు కరోనా పాజిటివ్

టీఆర్ఎస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ వ‌చ్చింది. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తకు కరోనా పాజిటివ్ అని తేలింది.  స్వల్ప

Read More

ముంబై నుంచి నిజామాబాద్‌కు మొదటి శ్రామిక్‌ రైలు

లాక్‌డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాలలో చిక్కుకుపోయిన వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు తరలించేందుకు కేంద్రం శ్రామిక్ స్పెషల్ రైళ్లను పడుపుతోంది. ఈ క్రమంలో

Read More

కరోనా ఇబ్బందులు ఉన్నా రూ.12 వందల కోట్ల రైతు రుణాలు మాఫీ చేశారు

సీఎం కేసీఆర్ ఏది చెప్పినా రైతుల మంచి కోసం మాత్రమే చెబుతార‌ని , బలమైన కారణం ఉంటేనే ఏదైనా చెబుతార‌ని మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి. రైతులను అప్పుల ఊబి నుంచి బ

Read More

రూ. 170 కోసం దోస్తుల గొడవ.. ఒకరి మృతి

నిజామాబాద్ క్రైం, వెలుగు: రూ. 170 కోసం ఫ్రెండ్స్​ మధ్య జరిగిన గొడవలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.నిజామాబాద్

Read More

మై హోం రామేశ్వర్ రావు దోచుకున్న ప్రతి పైసా కక్కిస్తా

హైదరాబాద్, వెలుగు: ‘మై హోం’  మైనింగ్ కంపెనీలో ఐర్లాండ్​కు చెందిన సీఆర్ఎస్ అనే సంస్థ 50 శాతం విదేశీ పెట్టుబడులు పెట్టిందని, ఇప్పుడు పెట్టుబడులను ఆ సంస్

Read More

కేసీఆర్ పుట్టిందే రైతుల కోసం: మంత్రి వేముల‌

నిజామాబాద్:  నిజామాబాద్ జిల్లాలో కరోనా కట్టడిలోనే ఉందని అన్నారు మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి. ఇతర దేశాల నుండి వచ్చిన న‌లుగురు జిల్లా వాసులకు కరోనా పా

Read More

గోడ కూలి ముగ్గురి మృతి.. మరో ముగ్గురికి గాయాలు

నిజామాబాద్ జిల్లాలో ఘోరం జరిగింది. వర్నిమండలం తగెలేపల్లిలో ఇంట్లోని వరండా గోడ కూలి ముగ్గురు మృతిచెందారు. కామారెడ్డికి చెందిన శ్రీను.. తన బార్య, పిల్లల

Read More

రోడ్డు ప్రమాదంలో ఇద్ద‌రు అన్నద‌మ్ములు మృతి

నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్ద‌రు అన్నద‌మ్ములు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అన్

Read More

నిజామాబాద్ లో రోడ్డు ప్రమాదం…ముగ్గురి మృతి

నిజామాబాద్‌ జిల్లాలోని డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి దగ్గర ఇవాళ(శనివారం) ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు.  ఆగి ఉన్న టిప్పర్‌ను స్కా

Read More

పాజిటివ్ వచ్చినా పట్టించుకుంటలే..ఆందోళనలో గల్ఫ్ కార్మికులు

నిజామాబాద్/ఆదిలాబాద్, వెలుగు : తెలంగాణ జిల్లాల నుంచి ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన లక్షలాది మంది జీవితాలు కరోనాతో ప్రమాదంలో పడ్డాయి. సౌదీ అరేబియాలో

Read More