
NIzamabad
టెస్టుకు వచ్చి ఒకరు మృతి, భయంతో మరొకరు సూడైడ్
నిజామాబాద్ జిల్లాలో వరుసగా విషాద సంఘటనలు జనాన్ని ఆందోళన గురిచేస్తున్నాయి. కరోనా టెస్టు కోసం వచ్చి ఒకరు చనిపోయారు. కరోనా వస్తుందేమోనన్న భయంతో ఆసుపత్రి
Read Moreపెళ్లిలో కరోనా పంజా.. 86 మందికి పాజిటివ్
తెలంగాణలో కరోనా పంజా విసురుతోంది. రోజు వారీ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. పెళ్లిల్లు,ఫంక్షన్లు, దావత్ లు పలు కార్యక్రమాల వల్ల కరోనా కేసులు పెరుగుతున
Read Moreఒకరిని కాపాడబోయి ఆరుగురు మృతి
పుట్టు వెంట్రుకలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు దగ్గరకు వెళ్లిన బంధువులు పుట్టు వెంట్రుకలకు శ్రీరాంసాగర్ వెళ్లిన బంధువుల
Read Moreయువకుడి ప్రాణాలు తీసిన ఆన్ లైన్ చాటింగ్
నిజామాబాద్ జిల్లా : తెలియని అమ్మాయితో చాట్ చేయడం యువకుడి ప్రాణాలు పోయేలా చేసింది. నేను సింగిల్ అంటూ ఆన్ లైన్ లోకి వచ్చిన యువతి బుట్టలో పడి
Read Moreపసుపు రైతుల ఉసురు తగులుతుంది
టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హైదరాబాద్: బీజేపీ పార్టీకి, ఆ పార్టీ వారికి పసుపు రైతుల ఉసురు తగులుతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డ
Read Moreఎంపీ అరవింద్ ఓ జోకర్.. ఛీటర్
టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హైదరాబాద్: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి ఒక జోకర్.. చీటర్ అంటూ నిప్పులు చెరిగారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్
Read Moreఆరు వేల నుంచి పది వేలకు పెరిగిన పసుపు రేటు
పసుపు రేటు పెరిగింది క్వింటాలుకు రూ.10 వేలు పలుకుతున్న ధర రేటు ఇంకా పెరుగుతుందంటున్న ట్రేడర్లు కేంద్రం దిగుమతులు ఆపేయడంతో పెరిగిన డిమాండ్ చాలాఏండ్లక
Read Moreయువకుడికి TRS నేతల వేధింపులు
నిజామాబాద్ జిల్లా : అధికారపార్టీ నేతల అక్రమాలను బయట పెడుతుండటంతో తనను వేధిస్తున్నారని ఆరోపించారు నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలానికి చెందిన యువకుడ
Read Moreఈటలకు తప్ప సీఎం అయ్యే అర్హత ఎవరికి లేదు
టీఆర్ఎస్ లో ఈటల రాజేందర్ కు తప్ప ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఎవరికి లేదన్నారు నిజామాబాద్ ఎంపీ అర్వింద్. నిన్న గులాబీ డ్రామాకి తెరపడిందన్నారు. కేసీఆర్ పై
Read Moreమూడు నెలలుగా సౌదీలో డెడ్బాడీ.. తెప్పించాలంటూ కుటుంబసభ్యుల వినతి
శవం తెప్పించాలంటూ కుటుంబీకుల వినతి సికింద్రాబాద్, వెలుగు: గల్ఫ్లో చనిపోయిన కార్మికుడి మృతదేహం కోసం 3 నెలలుగా కుటుంబీకులు ఎదురు చూస్తున్నారు. నిజామాబా
Read Moreఒకప్పుడు క్వింటం పసుపు అమ్మితే తులం బంగారం వచ్చేది
నేడు రైతు తన బంగారమంతా అమ్ముకునే స్థాయికి చేరాడు రాజీవ్ రైతు దీక్షలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నిజామాబాద్: నా చిన్న తనంలో క్వింటాలు పసుపు అమ
Read Moreకొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తే.. కేసీఆర్ దుకాణం ఎత్తేస్తం
కామారెడ్డి : రైతు కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తే ..తెలంగాణలో కేసీఆర్ దుకాణం ఎత్తేస్తామన్నారు మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. సదాశివనగర్ మండలం పద్మాజీవా
Read Moreనాన్నా క్షమించు.. నిన్ను వదిలి వెళ్తున్నా.. ఆర్మీ దినోత్సవం రోజే జవాను మృతి
అనారోగ్యం పాలైన తండ్రిని చూసేందుకు వచ్చిన ఆర్మీ జవాన్ దురదృష్ట వశాత్తు ఓ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. నిజమాబాద్ జిల్లాలోని ఇందల్వాయి మండలం మేగ్
Read More