NIzamabad

రైతులకు నష్టపరిహారం చెల్లించాలె

నిజామాబాద్: ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదే విధ

Read More

ఉమ్మడి జిల్లాలో రూ.155 కోట్ల నష్టం

నీటమునిగిన 65 వేల ఎకరాలు దెబ్బతిన్న రోడ్లు, కరెంట్‌‌‌‌ పోల్స్‌‌‌‌ నిజామాబాద్, వెలుగు: ఉమ్మడి ని

Read More

రాష్ట్రంలో కొత్తగా 13 మండలాల ఏర్పాటు

ఇప్పటికే నూతన జిల్లాలతో పాటు మండలాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం మరికొన్ని కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. సీఎం ఆదేశాలతో పలు జిల్లాలో కొ

Read More

PFI ట్రైనింగ్ పేరుతో తీవ్రవాద కార్యకలాపాలు?!

నిజామాబాద్ లో పీఎఫ్ఐ సంస్థ ట్రైనింగ్ పేరుతో తీవ్రవాద కార్యకలాపాలు జరుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 28 మందిని గుర్తించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Read More

శ్రీరాంసాగర్కు కొనసాగుతున్న వరద

నిజామాబాద్: శ్రీరాం సాగర్ కు వరద పరవళ్లు కొనసాగుతున్నాయి. గత రెండు రోజులుగా వరద ఉధృతి నిలకడగా కొనసాగుతోంది. ఎగువన గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో కురు

Read More

రైతులను నిండా ముంచిన వర్షాలు, వరదలు

నాలుగేళ్లుగా నష్టాల బాటలోనే.. ఈసారి 30 వేల ఎకరాలు నీటి పాలు ఉమ్మడి నిజామాబాద్‌‌‌‌లో రూ.60 కోట్ల నష్టం భారీ వర్షాలు, వర

Read More

శ్రీరాంసాగర్ కు మళ్లీ పెరిగిన వరద 

నిజామాబాద్ జిల్లా: శ్రీరాంసాగర్ కు వరద ప్రవాహం మళ్లీ పెరిగింది. నిన్నటి నుంచి ఉధృతి క్రమంగా పెరుగుతోంది. తగ్గినట్లే తగ్గి మళ్లీ రెండు రోజులుగా పె

Read More

బ్రేక్ డౌన్ అయిందని లారీని రోడ్డు పక్కన ఆపితే..

ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి.. మరొకరికి గాయాలు నిజామాబాద్ జిల్లా కిసాన్ నగర్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగి ఉన్న లారీని క

Read More

శ్రీరాంసాగర్కు మళ్లీ పెరుగుతున్న వరద

ఇన్ ఫ్లో: 62,741 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో: 49,968 క్యూసెక్కులు  నిజామాబాద్ జిల్లా: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం మళ్లీ పెరుగుతోంద

Read More

రాష్ట్రంలో నమోదైన వర్షాపాత వివరాలు

రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన  24 గంటల్లో రాష్ట్రంలోని పలు పలు ప్రాంతాల్లో నమోదైన వర్షాపాత వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కరీంనగర్ జి

Read More

వరదల్లో కొట్టుకుపోయిన 100 టన్నుల చేపలు

నిజామాబాద్: నీలి విప్లవంలో భాగంగా ఏర్పాటు చేసిన కేజ్ కల్చర్లు వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. దీంతో రూ.4 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు అధికారులు చెబుతున్

Read More

కరెంట్ షాక్ తో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

కామారెడ్డి పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. బీడీ వర్కర్స్ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలు విద్యుత్ షాక

Read More

గోదావరిలో పెరిగిన వరద పరవళ్లు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు రుతుపవనాల ప్రభావంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంక

Read More