paddy
రేపటి నుంచి జిల్లాల్లో పర్యటిస్తాం
రాష్ట్రంలో రైతులంతా రోడ్ల మీద ఉన్నారన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. కామారెడ్డిలో ధాన్యం కుప్పపైనే రైతు ప్రా
Read Moreధాన్యం అమ్ముకోవడానికి రైతుల పాట్లు
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక... మిల్లుల దగ్గర పడిగాపులు కాస్తున్
Read Moreవిశ్లేషణ: వరి వద్దంటే సంక్షోభమే
వరి విషయంలో రాష్ట్ర సర్కార్ తీరుతో రైతులకు ఇబ్బందులు ఎదురవ్వడమే కాదు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పెను సంక్షోభంలోకి కూరుకుపోతుంది. ఒకప్పుడు సన్న బియ్యానికి
Read Moreరైతులను మోసం చేస్తే కఠిన చర్యలు
రైతులకు అన్యాయం జరగకుండా చర్యలు చేపడుతామన్నారు నల్గొండ పోలీసులు. రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని మిల్లర్లను హెచ్చరించారు. ధాన్యం
Read Moreబీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు హౌస్ అరెస్ట్
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం ముట్టడికి రఘునందన్ రావు పిలుపునిచ్చారు. రైతులు వరి పండిచడ
Read Moreకేసీఆర్కు వరి కంటే లిక్కర్ మీద ప్రేమ ఎక్కువ
తెలంగాణలో వరి బంద్ పథకం అమలవుతోంది అన్నీ కేంద్రమే చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు? కేసీఆర్కు వరి కంటే లిక్కర్ మీద ప్రేమ ఎక్కువని బీజే
Read Moreమంత్రి హెచ్చరిక.. ఈసారి గింజ కూడా కొనం
నల్గొండ అర్బన్, వెలుగు: రైతులు యాసంగిలో వరి పంట వేయొద్దని, వేస్తే ఒక్క గింజ కూడా కొనుగోలు చేయబోమని రాష
Read Moreవరిపై పూటకో మాట మాట్లాడ్తున్న రాష్ట్ర సర్కార్
వరిపై కిరికిరి దొడ్డు వడ్లు వద్దని ఓసారి.. వరి సాగు 30 శాతం తగ్గించాలని ఓసారి ఇప్పుడేమో వరి విత్తనాలు అమ్మొద్దని డీలర్లకు వార్నింగ్
Read Moreసిద్దిపేట కలెక్టర్కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కౌంటర్
వరి విత్తనాలు అమ్మితే షాపులు సీజ్ చేస్తామన్న సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కలెక్టర్ వ్యాఖ్యలకు క
Read Moreయాసంగిలో వరి వద్దు.. వేరే పంటలపై ఫోకస్ పెట్టండి
భూపాలపల్లి అర్బన్, వెలుగు: రాబోయే యాసంగిలో వరికి బదులు ప్రభుత్వం సూచించిన ప్రత్యామ్నాయ పంటలు పండించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్ర
Read Moreవడ్ల దొంగలు బయటికొస్తన్రు!
సిద్దిపేట/చేర్యాల, వెలుగు: గత యాసంగి కొనుగోళ్లలో తప్ప, తాలు పేరిట రైతులను, నకిలీ ట్రక్షీట్ల పేరిట ప్రభుత్వాన్ని కోట్లలో ముంచిన ఘటనలు రాష్ట
Read Moreవడ్లు కొనుడు షురూ.. ఇవీ మార్గదర్శకాలు
నిరుటి లెక్కనే ఊర్లల్లనే కేంద్రాలు 135 లక్షల టన్నుల కొనుగోళ్ల అంచనా క్వాలిటీ బాధ్యత సెంటర్ల నిర్వాహకులదే 50 క్వింటాళ్ల కంటే ఎక్కువ తీసు
Read More52.80 లక్షల ఎకరాల్లో వరి సాగు
హైదరాబాద్, వెలుగు: ఈ యాసంగి సీజన్లో రాష్ట్రంలో 52.80 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని సర్కార్కు వ్యవసాయ శాఖ ప్ర
Read More












