paddy

బియ్యం కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

ఢిల్లీ: తెలంగాణ నుంచి బియ్యం ఎగుమతులకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తెలంగాణ నుంచి ధాన్యం  ఉత్పత్తి పెరిగిన నేపథ్యంలో.. ధాన్య

Read More

బీజేపీపై ఉన్న కోపాన్ని రైతుల మీద చూపిస్తున్న కేసీఆర్

హైదరాబాద్: ఎన్నికలు ఎప్పుడొచ్చినా కేసీఆర్ సర్కారు కూలిపోవడం ఖాయమన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతి పంటను కొ

Read More

 వరి సాగు.. వడ్ల కొనుగోళ్లపై తాపకో మాట

హైదరాబాద్, వెలుగు: వరి సాగు, వడ్ల కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ గడిచిన రెండేండ్లలో రకరకాలుగా మాట మార్చారు. రైతులు కోటి ఎకరాల్లో వరి వేసినా.. ప్రతి గింజ కొం

Read More

వరి కొనుగోలుకు కాంగ్రెస్ ఐదు అంచెల కార్యక్రమాలు

వరి కొనుగోలుకు కాంగ్రెస్ పార్టీ ఐదు అంచెల కార్యక్రమాలు చేస్తామన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత  చిన్నారెడ్డి. ధాన్యం  కొనుగోలులో  రాష్ట్ర క

Read More

వడ్లు కొనకుంటే తెలంగాణ ఉద్యమ స్థాయిలో పోరు

కేంద్ర ప్రభుత్వం యాసంగి వడ్లు కొనకుంటే తెలంగాణ ఉద్యమ స్థాయిలో పోరాటం చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ఎల్పీ విస్తృత

Read More

పంట కొనకపోతే రైతులే కేసీఆర్ కు  ఉరేస్తారు

వడ్లు కొనకపోతే వేలాది మంది రైతులతో కేసీఆర్ ఫామ్ హౌస్ ముట్టడిస్తానన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. పంట కొనకపోతే రైతులే కేసీఆర్ కు  ఉరేస

Read More

హనుమాన్ భక్తులను లాఠీలతో కొడ్తారా?

సీపీవా ... రౌడీవా? కేసీఆర్ ఆదేశాలతోనే ఈ దాడులు కేసీఆర్ అబద్ధాలు ఆడుతున్నడు వరి వేస్తే ఉరి అని ఆయనే అన్నడు కేంద్రం  ధాన్యాన్ని కొంటుంది

Read More

పేదలకు ధరణి పోర్టల్​ యమపాశంలా మారింది

సీఎం పంటను ఎవరు కొంటరో.. వాళ్లే రైతుల పంటనూ కొనాలె: రేవంత్​రెడ్డి గజ్వేల్​ నియోజకవర్గంలో సాగిన సర్వోదయ సంకల్ప పాదయాత్ర మెదక్/ మనోహరాబాద్​, వ

Read More

కేంద్రంతో మళ్లా వడ్ల కొట్లాట

  ధర్నాలు, ఆందోళనలు చేద్దాం మంత్రులతో సీఎం కేసీఆర్​ ఫాంహౌస్‌‌లో ఎమర్జెన్సీ మీటింగ్‌‌.. హాజరైన ప్రశాంత్​ కిశోర్ యా

Read More

ప్రాజెక్టుల నీళ్లందక పంటలెండుతున్నయ్

వరి, పల్లీ, మక్క పంటలపై ఎఫెక్ట్ కొన్నిచోట్ల  పశువులకు వదిలేస్తున్నరు నెల కిందే కల్వకుర్తి లిఫ్టు బంద్..  80 వేల ఎకరాలపై ప్రభావం ఎ

Read More

యాసంగిలో వడ్లు కొనం అని చెప్పడం సిగ్గుచేటు

మంత్రి  ఎర్రబెల్లి దయాకర్ రావు మహబూబాబాద్ జిల్లా: యాసంగిలో వడ్లు కొనం అని కేంద్ర ప్రభుత్వం చెప్పడం సిగ్గు చేటు అని మంత్రి ఎర్రబెల్లి దయాక

Read More

యాసంగి వడ్లు కొనం

కేంద్రానికి తేల్చిచెప్పిన రాష్ట్ర సర్కార్ ఈ సీజన్​లో తమ దగ్గర రా రైస్ పండవని వెల్లడి వారం రోజుల్లో మళ్లీ రివ్యూ చేస్తామన్న కేంద్రం హైదరాబా

Read More