paddy
రాష్ట్రాల్లో పంట మార్పిడి తప్పదు
ఈ ఖరీఫ్ సీజన్లో 40 లక్షల టన్నుల బియ్యం (60 లక్షల టన్నుల వరి ధాన్యం) సేకరించేందుకు ఇప్పటికే కేంద్రం అంగీకారం తెలిపినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు
Read Moreరైతుల కోసం టీఆర్ఎస్ లీడర్షిప్ తీసుకుంటుంది
తెలంగాణలో పండే వడ్లు కొంటారా కొనరా అని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఈ దేశాన్ని నడపడంలో అన్ని పార్టీలు దారుణంగా విఫలమయ్యాయని ఆయ
Read Moreధాన్యం కొనకపోతే పార్లమెంట్ని స్తంభింపచేస్తాం
వడ్లు కొనకపోతే ఆమరణ దీక్ష చేస్తామని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనకపోతే.. పార్లమెంట్ ని స్తంభి
Read Moreఒకరిపై ఒకరు విమర్శలు ఆపి.. వడ్లు కొనుర్రి
హైదరాబాద్: వడ్లు కొనుగోలు చేయాల్సిందేనంటూ కాంగ్రెస్ పార్టీ నిరసనకు దిగింది. నాంపల్లి పబ్లిక్ గార్డెన్ నుంచి వ్యవసాయ కమిషనరేట్ వరకు ఆ పార్టీ నేతలు, కార
Read Moreవడ్లు కేంద్రమే కొనాలంటూ.. ధర్నా చౌక్లో ఇయ్యాల కేసీఆర్ ధర్నా
ఆందోళనలకు సీఎం నేతృత్వం ధర్నా తర్వాత రాజ్భవన్కు వ
Read Moreసొంత పార్టీ నాయకులను కొన్నచరిత్ర టీఆర్ఎస్ది
తెలంగాణ కోసం కేసీఆర్ కంటే ఎక్కువ పోరాటం చేశానన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. హుజూరాబాద్ ఉప ఎన్నిక దేశ చరిత్రలో అసాధారణ ఎన్నికన్నారు.
Read Moreవెంటాడుతాం, వేటాడుతామనే సీఎం రాష్ట్రానికి వద్దు
సీఎం కేసీఆర్ ఊకదంపుడు ఉపన్యాసాలకు భయపడబోమన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్. కేసీఆర్ హుందా తనాన్ని తగ్గించుకోవద్దని..సీఎం పదవికి మచ్చ తీసుకుర
Read Moreధాన్యం కొనేదాకా కొట్లాడుతూనే ఉంటాం
నీటి పన్ను వసూలు చేయకుండా.. నీళ్లు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ‘రైతుల వద్దకు వెళ్లినప్పుడు వారడి
Read Moreరైతుల కోసం ఎంతకైనా తెగిస్తాం
కేంద్రం వడ్లు కొనకపోతే బీజేపీ వెంటాడుతాం.. వేటాడుతామని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. వడ్లు కొనకపోతే వదిలేది లేదని ఆయన అన్నారు. ‘టీఆర్ఎస్ వేట ప్రారం
Read Moreనవంబర్ 18న టీఆర్ఎస్ మహాధర్నా
ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం ద్వంద వైఖరి అవలంభిస్తోందని సీఎం కేస
Read Moreకల్లాలు, కొనుగోలు సెంటర్లలో తడుస్తున్న వడ్లు
కొనుగోళ్లు స్పీడ్ అందుకోక.. ఎక్కడికక్కడ నిలిచిన వడ్ల రాశులు 4,569 సెంటర్లు మొదలైనా.. సగం కేంద్రాల్లో కాంటాలు పెడ్తలే బార్దాన్, హమాలీలు,&
Read Moreరేపు టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం
హైదరాబాద్: టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం రేపు మంగళవారం జరగనుంది. సాయంత్రం 4 గంటలకు తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ధ
Read Moreతూకంలో అవకతవకలు: రైతుల నిరసనలు
మెదక్ జిల్లాలో రోడ్ల మీద ఎక్కడి ధాన్యం అక్కడే ఉంది. అకాల వర్షానికి రోడ్లు, కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రైతులు. రామాయంపే
Read More












