
paddy
రేపు టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం
హైదరాబాద్: టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం రేపు మంగళవారం జరగనుంది. సాయంత్రం 4 గంటలకు తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ధ
Read Moreతూకంలో అవకతవకలు: రైతుల నిరసనలు
మెదక్ జిల్లాలో రోడ్ల మీద ఎక్కడి ధాన్యం అక్కడే ఉంది. అకాల వర్షానికి రోడ్లు, కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రైతులు. రామాయంపే
Read Moreరేపు, ఎల్లుండి జిల్లాల్లో బండి సంజయ్ పర్యటన
వరి ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగడతామంటున్నారు బీజేపి నేతలు. రైతులు ఇబ్బందులను పరిశీలించేందుకు రేపు, ఎల్లు
Read Moreవడ్లు కొనడం చేతకాక ధర్నాలు చేస్తున్నారు
రైతు సమస్యలపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోరుబాట పట్టారు. యాసంగిలో ధాన్యం కొనుగోలు చేసేదిలేదన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా హ
Read Moreఅన్నదాత ఉసురు ఉట్టిగా పోదు
వడ్లు కొనాలని కేంద్రానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి డిమాండ్ హైదరాబాద్: తాము కష్టం చేసి దేశానికి అన్నం పెట్టే రైతులను గోస పెట్టినవాళ్లు
Read Moreకేంద్రం పునాదులు కదిలిస్తాం
తెలంగాణ రైతులు తల్సుకుంటే కేంద్ర ప్రభుత్వం పడిపోతుందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ నిరసన జస్ట్ ట్రైలర్ మాత్రమేనని... భవిష్యత్ లో సినిమా చూపి
Read Moreటీఆర్ఎస్, బీజేపీల దొంగ నాటకాన్ని ప్రజలు గమనిస్తున్రు
వడ్ల కొనుగోళ్లపై టీఆర్ఎస్,బీజేపీ తీరును తప్పుబట్టారు బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. వరి రైతుల గురించి టీఆర్ఎస్,బీజేపీల దొంగ నాటకాన్ని ప్రజలం
Read Moreవడ్లు కేంద్రమే కొనాలె.. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల ధర్నాలు
రాష్ట్రంలో రైతులు పండించి వడ్లను కేంద్ర ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ అంతటా అధికార టీఆర్ఎస్ పార్టీ ధర్నాలు చేపట్టింది. నియోజకవ
Read Moreసర్కారు కొనకపోవడంతో కర్నాటకకు మన వడ్లు
గద్వాల, నారాయణపేట జిల్లాల నుంచి రాయచూర్కు వెళ్తున్న రైతులు ఖమ్మంలో ఏపీ వ్యాపారుల కొనుగోళ్లు మన దగ్గర చాలా జిల్లాల్లో ఇం
Read Moreపంజాబ్లో ఎలా కొంటున్నరో.. తెలంగాణలోనూ అట్లనే కొనాలె
హైదరాబాద్: బీజేపీ ధర్నాలు చేయాల్సింది ఇక్కడ కాదని.. ఢిల్లీలో అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. బీజేపీ నిరసనల్లో రైతులెవరూ పాల్గొన
Read Moreకలెక్టరేట్ల ముట్టడి: బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ
రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనంటూ బీజేపీ ఆందోళన బాటపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు బీ
Read Moreఈ నెల 12న అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ధర్నాలు
కేంద్రమే ధాన్యం కొనుగోలు చేయాలన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. శుక్రవారం రోజు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో టీఆర్ఎస్ ధర్నాలు కొనసాగుతా
Read Moreదుబ్బాకలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన రఘునందన్
కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేస్తలేదని రైతులను తప్పుదోవ పట్టించొద్దని, కేంద్రంతో సీఎం కేసీఆర్కు ఏమైనా పంచాయితీ ఉంటే మోడీతో తేల్చుకోవాల
Read More