paddy

వరిపై పూటకో మాట మాట్లాడ్తున్న రాష్ట్ర సర్కార్

వరిపై కిరికిరి దొడ్డు వడ్లు వద్దని ఓసారి.. వరి సాగు 30 శాతం తగ్గించాలని ఓసారి  ఇప్పుడేమో వరి విత్తనాలు అమ్మొద్దని డీలర్లకు వార్నింగ్ 

Read More

సిద్దిపేట కలెక్టర్‌కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కౌంటర్

వరి విత్తనాలు అమ్మితే షాపులు సీజ్ చేస్తామన్న సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కలెక్టర్ వ్యాఖ్యలకు  క

Read More

యాసంగిలో వరి వద్దు.. వేరే పంటలపై ఫోకస్ పెట్టండి

భూపాలపల్లి అర్బన్, వెలుగు: రాబోయే యాసంగిలో వరికి బదులు ప్రభుత్వం సూచించిన ప్రత్యామ్నాయ పంటలు పండించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్ర

Read More

వడ్ల దొంగలు బయటికొస్తన్రు!

సిద్దిపేట/చేర్యాల, వెలుగు: గత యాసంగి కొనుగోళ్లలో తప్ప, తాలు పేరిట  రైతులను, నకిలీ ట్రక్​షీట్ల పేరిట ప్రభుత్వాన్ని కోట్లలో ముంచిన ఘటనలు రాష్ట

Read More

వడ్లు కొనుడు షురూ​.. ఇవీ మార్గదర్శకాలు

నిరుటి లెక్కనే ఊర్లల్లనే కేంద్రాలు 135 లక్షల టన్నుల కొనుగోళ్ల అంచనా  క్వాలిటీ బాధ్యత సెంటర్ల నిర్వాహకులదే 50 క్వింటాళ్ల కంటే ఎక్కువ తీసు

Read More

52.80 లక్షల ఎకరాల్లో వరి సాగు

హైదరాబాద్, వెలుగు: ఈ యాసంగి సీజన్‌‌లో రాష్ట్రంలో 52.80 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని సర్కార్‌‌‌‌కు వ్యవసాయ శాఖ ప్ర

Read More

నాట్లు వేయకుండా.. విత్తనాలు చల్లి వరి సాగు

వరిసాగులో కొత్త కొత్త పద్ధతులు వస్తున్నాయి. కూలీల కొరత , ఖర్చులు  తగ్గించడానికి  ఈ మధ్య ‘కరేదా  పద్ధతి’లో వరి సాగు చేస్తున్

Read More

వరి వేయడమంటే.. ఉరి వేసుకోవడమే

రాష్ట్రంలో వరిసాగు ఏమాత్రం శ్రేయస్కరం కాదు ధాన్యం సేకరణ బాధ్యతను కేంద్రం పట్టించుకోవడం లేదు ఈ వానాకాలంలో 60 లక్షల టన్నులకు మించి కొనలేం..

Read More

రైతులు వడ్లను తక్కువ ధరకు అమ్ముకోవద్దు

యాసంగి వడ్ల కొనుగోలుకు ఇబ్బందుల్లేకుండా అవసరమైన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి ఈటల రాజేందర్. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ లో వరి ధాన్య

Read More

వరి సాగులో ఆల్‌‌టైమ్‌‌ రికార్డ్‌‌

50 లక్షల ఎకరాలకు చేరువైన వరి యాసంగి  సాధారణ సాగు 36.43 లక్షల ఎకరాలు ఈ సీజన్‌‌లో ఇప్పటీకే 63.14 లక్షల ఎకరాల్లో సాగైన పంటలు.. యాసంగి సాధారణ వరిసాగు 22.

Read More

రాష్ట్రంలో వడ్లు సగం కూడా కొనలె

ప్రభుత్వ కొనుగోలు సెంటర్లలో సన్నాలు కొంటలేరు తక్కువ ధరకే మిల్లర్లకు అమ్ముకుంటున్న రైతులు హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో వడ్ల కొనుగోళ్లు ముందుకు సాగ

Read More

కట్టలుతెంచుకున్న వరి రైతుల ఆగ్రహం.. రోడ్డుపై వరిధాన్యం పోసి  

కామారెడ్డి జిల్లా: వరి రైతుల ఆగ్రహం మరోసారి కట్టలు తెంచుకుంది. తమ పరిస్థితి కొనబోతే కొరివి.. అమ్మబోతే అడవి అన్నట్లు తయారైందంటూ ఎల్లారెడ్డి మండలం శివనగ

Read More

సన్నవడ్లపై హామీ ఉత్తదే.. 20 రోజులైనా సప్పుడు లేదు

    టోకెన్ల కోసం రైతుల తిప్పలు.. మిల్లుల ముందు ఎదురుచూపులు     తక్కువ రేటు చెబుతున్న మిల్లర్లు.. తప్పక అమ్ముకుంటున్న రైతులు     రూ. 1,888 పలుకుతున్న

Read More