paddy
వరి వద్దు.. పంట మార్చండి
యాసంగి సాగుపై రైతులకు కేసీఆర్ సూచన పల్లీ, మినుములు గిట్టుబాటైతున్నయా? వనపర్తిలో రైతులతో ముచ్చట పొలాల కాడ పంటల పరిశీలన చీడల కంటే డేంజర్ లీడర
Read Moreయాసంగిలో వడ్ల కొనుగోలు సెంటర్లుండవు
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్, వెలుగు: యాసంగిలో ప్రభుత్వం వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయదని, రైతులు వరికి బదులు ఇతర పంటలు వేసుకోవాలని మ
Read Moreఉప్పుడు బియ్యం ఒక్కసారిగా నిలిపేయడం సాధ్యం కాదు
వరిధాన్యం కొనుగోలుపై కేంద్రం స్పష్టత ఇస్తూ ప్రకటన చేయాలని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు డిమాండ్ చేశారు. అదేవిధంగా ఏ సీజన్ లో ఎంత కొనుగో
Read Moreవడ్లు కొంటరా? కొనరా? మీ వైఖరి చెప్పండి
కేంద్రానికి టీఆర్ఎస్ ఎంపీల డిమాండ్ న్యూఢిల్లీ, వెలుగు: వడ్ల కొనుగోళ్లపై స్పష్టమైన వైఖరి చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ ఎంపీలు డ
Read More70శాతం కొన్నామన్న మంత్రి .. 24శాతమే అన్న అధికారులు
70% కొన్నామన్న మంత్రి .. 24% అన్న సివిల్ సప్లయ్స్ నారాయణ్ ఖేడ్ / మెదక్ (అల్లాదుర్గం), వెలుగు: వడ్ల కొనుగోళ్లపై రాష్ట్ర సర్కార్ రెండు లె
Read Moreరైతు గోసను పక్కకు పెట్టిన లీడర్లు
కేంద్ర మంత్రులను దద్దమ్మలు, ఉన్మాదులు అని తిట్టిన కేసీఆర్ సీఎం మాటల్లో తప్పేముందన్న టీఆర్ఎస్ లీడర్లు కేసీఆర్ నోటిని ఫినాయిల్తో కడగాలె: బండి
Read Moreప్రభుత్వం ప్రకటన చేస్తే చర్చలకు సిద్ధం
కేంద్ర ప్రభుత్వం తీరుతో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు లోక్ సభలో టీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు. 60 రోజులుగా రైతులు ధాన్యం సేకరించాలని కోరుత
Read Moreవిమానాలు కొంటున్నరు.. వడ్లు ఎందుకు కొనరు?
కేంద్రానికి జగ్గారెడ్డి ప్రశ్న హైదరాబాద్, వెలుగు: దేశంలో యుద్ధం లేకున్నా యుద్ధ విమానాలు కొంటున్న కేంద్ర ప్రభుత్వం వడ్లు ఎందుకు కొనడం లేదని కాం
Read Moreధాన్యం సేకరణకు విధానమేంటో చెప్పండి: హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: వానాకాలంలో వడ్లను ఎందుకు కొనడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ధాన్యం సేకరించేందుకు అనుసరించే విధానం ఏమిటో చెప్
Read Moreవర్షాలకు నేలవాలిన వరి పంట
హార్వెస్టర్లతో కోయలేని పరిస్థితి కూలీలకు పెరిగిన డిమాండ్ ఎకరం గుండుగుత్త రూ.3,500 హైదరాబాద్, వెలుగు: భారీ వర్షాలకు వరి పొలాలన్నీ నేలవాలాయి
Read Moreకేంద్రమే చేతులెత్తేసింది: సీఎం కేసీఆర్
కిషన్రెడ్డి రండ మంత్రి, చేతగాని దద్దమ్మ, ఉన్మాది సిగ్గు, లజ్జ ఉంటే కిషన్రెడ్డి, పీయూష్ గోయల్ కండ్లు తెర్వాలె రైతు హంతక పార్టీ బీజేప
Read Moreకోటి టన్నుల ధాన్యాన్ని సేకరించాలి
పంటల సేకరణలో జాతీయ విధానం తీసుకురావాలన్నారు టీఆర్ఎస్ పార్లమెంటరీ పక్ష నేత కేశవరావు. ఎంత ధాన్యం సేకరిస్తారో కేంద్రం స్పష్టం చేయాలన్నార
Read Moreతప్పుడు ప్రచారంపై స్పందించిన కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో వడ్ల కొనుగోళ్లను కేంద్రం నిలిపివేసిందని మీడియాలో ప్రచారమైన వార్తలపై కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ స్పందించింది. ఎప్పటిలాగ
Read More













