paddy

ధాన్యం కుప్పల వద్ద రైతుల గుండెలు ఆగిపోయినా.. మీ గుండెలు కరగడం లేదు

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లపై డ్రామాలు ఢిల్లీకి చేరాయి కానీ.. కొనుగోలు కేంద్రాల్ల

Read More

నేడు కేసీఆర్ ప్రధానిని కలిసే అవకాశం

సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు, అధికారులు కూడా ఆయన వెంట వెళ్లారు. మూడు రోజుల టార్‎లో భాగంగా సీఎం కేసీ

Read More

బాయిల్డ్ రైస్ తీసుకుంటారా లేదా చెప్పాలి

మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్ హైదరాబాద్: కేంద్రం బాయిల్డ్ రైస్ తీసుకుంటుందో లేదో బీజేపీ నాయకులు స్పష్టంగా చెప్పాలని మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ

Read More

ఢిల్లీకి పోతం.. యాసంగిపై తేల్చుకుంటం

ప్రతి గింజ కొంటం ఉత్తరాది రైతు ఉద్యమ మృతుల కుటుంబాలకు 3 లక్షల చొప్పున పరిహారం తొందరొద్దు.. వానలు తగ్గినంక కోతలకు పొండి  మార్కెట్​కు వడ్ల

Read More

ఎంపీలు, ఎమ్మెల్యేలే మా వడ్లను తగలబెట్టండి

వడ్లు మొలకొస్తున్నయ్ ఇంకెప్పుడు కొంటరు? అధికారులను నిలదీసిన రైతులు ఎంపీలు, ఎమ్మెల్యేలే వడ్లను తగలబెట్టండి లేదంటే పురుగుల మందు తాగి చస్తం

Read More

లీడర్లను, ఓట్లను కొంటవ్​.. వడ్లు కొనవా?

వానాకాలం వడ్లు కొనకుండా యాసంగిపై మాట్లాడుడేంది?: రేవంత్​ కామారెడ్డి , వెలుగు: వానాకాలం వడ్లు కొనకుండా యాసంగిలో పండే వడ్లను కేంద్రం కొంటదా

Read More

కాంటా పెడ్తలే.. వడ్లు కొంటలే అన్నీ ఉత్తుత్తి సెంటర్లే

సగం కొనుగోలు కేంద్రాల్లో ఇదే పరిస్థితి మిల్లర్ల మాట విని కొనుగోళ్లు ఆపిండ్రని ఆరోపణలు మబ్బులు, వానలతో వడ్లలో పెరుగుతున్న తేమ ఆ వంకతో ధర తగ్గి

Read More

దేశం కోసం కూడా పోరాడుతం

ఇది ఆరంభం మాత్రమే.. అంతం కాదు వడ్లను కేంద్రం కొంటదా?.. కొనదా? రైతు సమస్యల పరిష్కారానికి నాయకత్వం వహిస్తం: సీఎం కేసీఆర్ ఢిల్లీ దాకా యాత్రం చేస

Read More

వడ్లు కొనకుండా చేతులెత్తేస్తున్న రాష్ట్ర సర్కారు

60 లక్షల టన్నుల సేకరణకు 2 నెలల కిందనే ఓకే చెప్పిన కేంద్రం  ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం కొన్నది 10 లక్షల టన్నులే.. ప్రభుత్వ పెద

Read More

వడ్లన్నీ కేంద్రమే కొనాలంటూ కేసీఆర్ ధర్నా

రాష్ట్ర కేబినెట్​తో పాటు ధర్నాచౌక్​కు.. పాల్గొన్న టీఆర్​ఎస్​ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు  దగ్గరుండి ఏర్పాట్లు చేసిన పోలీసులు, అధికారు

Read More

మరో పదేళ్లు కుటుంబపాలన సాగించాలనేదే కేసీఆర్ పన్నాగం

ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్ఎస్, బీజేపీ పోటాపోటి ధర్నాలు ఓ రాజకీయ డ్రామా అని బీఎస్పీ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మరో పదేళ్లు కుటుంబపాలన సాగి

Read More

కమీషన్లు కావాలంటే చందాలేసి ఇస్తాం.. రైతులని ఇబ్బంది పెట్టొద్దు

కేంద్రంపై నెపం వేసి రైతుల జీవితాలతో కేసీఆర్ ఆడుకుంటున్నాడని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. కమీషన్ల కోసమే కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని ఆమె మ

Read More

హుజురాబాద్ ఫలితాన్ని డైవర్ట్ చేయడానికే కేసీఆర్ డ్రామాలు

తెలంగాణలో ధాన్యం తడిచి రైతుల కళ్లల్లో కన్నీరే మిగిలిందని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. రైతులు చనిపోతుంటే కేసీఆర్ ప్రభుత్వం నిమ్మకునీరేత్త

Read More