V6 News

paddy

నవంబర్ ముగుస్తున్నా ఖరారు కాని యాసంగి యాక్షన్ ప్లాన్

ప్రాజెక్టుల నిండా నీళ్లున్నా సాగును కుదించాలని సర్కారు ఎత్తుగడ గత యాసంగితో పోలిస్తే సగానికి తగ్గించాలని సూచనలు! 10 లక్షల ఎకరాల్లోపే వరిని

Read More

యాసంగిలో వరి వేయొద్దని మేం చెప్పలే

ఏడాదికి వడ్ల సేకరణ టార్గెట్స్‌‌ పైనా ఏమీ చెప్పలేదని వెల్లడి వానాకాలం టార్గెట్‌‌ పూర్తి చేయకుండా పరిమితి పెంచమంటే ఎట్ల?: కేంద్

Read More

రాత్రికి రాత్రి 50 బస్తాల ధాన్యం చోరీ

తెలంగాణలో చేతికొచ్చిన పంటను కాపాడుకునేందుకు రైతులు అరిగోసలు పడుతున్నారు. కేసీఆర్ సర్కారు వడ్ల కొనుగోలులో ఆలస్యం చేస్తుండడంతో రోజుల తరబడి కొనుగోలు కేంద

Read More

ధాన్యం దొంగలు.. వడ్ల రాశి నుంచి 50 బస్తాలు చోరీ

యదాద్రి భవనగిరి జిల్లా : రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామంటే అన్నీ కష్టాలే ఎదురవుతున్నాయి. పంటను కోసి మార్కెట్లకు తరలించినా.. సమయానిక

Read More

మొక్కు చెల్లించుకున్న ఈటల

రాష్ట్రంలో చివరి గింజదాక కొంటానని రైతులను కేసీఆర్ మోసం చేశారన్నారు.. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ప్రభుత్వం మెడలు వంచి వడ్లు కొనేలా చేస్తామన్నార

Read More

వానాకాలం బియ్యం ఎక్కువ కొంటం

ఎంత తీసుకునేది ఈనెల 26న చెప్తం: పీయూష్ గోయల్​ కిందటేడాది బాయిల్డ్ రైస్ 5లక్షల టన్నులు తీసుకుంటం రెండు సీజన్లలో రా రైస్ ఎంతిస్తరో చెప్పాలన్

Read More

ధాన్యం కొనుగోళ్లపై ఎటూ తేలని పంచాయతీ!

ధాన్యం కొనుగోలు అంశంపై కేటీఆర్ నేతృత్వంలోని బృందం కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయెల్, వ్యవసాయ శాఖ మంత్రి తోమర్ తో భేటీ అయ్యింది. మంత్రి

Read More

అగ్రి చట్టాల రద్దుకు ఒకే బిల్లు

రెడీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ: రైతులు వ్యతిరేకిస్తున్న మూడు కొత్త వ్యవసాయ చట్టాలను ఒకే బిల్లుతో పార్లమెంటులో రద్దు చేయాలని కేంద్ర

Read More

ధాన్యం తగులబెట్టి రైతుల నిరసన

వడ్లు కొనాలని పలుచోట్ల ధర్నాలు వెలుగు నెట్​వర్క్​: వడ్లు కొనాలంటూ రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. చెడుగొట్టువానలతో వడ్లు తడి

Read More

ఉసురు తీస్కున్నరు.. అప్పుల బాధతో.. నోటిఫికేషన్లు రాక..

రాష్ట్రంలో అప్పుల బాధతో ఇద్దరు అన్నదాతలు.. ఉద్యోగ నోటిఫికేషన్లు రాక ఇద్దరు నిరుద్యోగులు ప్రాణాలు తీసుకున్నారు. లక్షల్లో అప్పు చేసి పంట సాగు చేస్తే దిగ

Read More

వడ్లు కొనకుంటే ఆత్మహత్య చేసుకుంటా

కల్లాలు, సెంటర్లలోనే మొలకెత్తిన వడ్లు ఈ పాపం ఎవరిది? గోస పడుతున్న రైతులు తేమ సాకుతో దింపుకోని మిల్లర్లు మెజారిటీ సెంటర్లలో కాంటాలు బంద్​

Read More

ధాన్యం కుప్పల వద్ద రైతుల గుండెలు ఆగిపోయినా.. మీ గుండెలు కరగడం లేదు

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లపై డ్రామాలు ఢిల్లీకి చేరాయి కానీ.. కొనుగోలు కేంద్రాల్ల

Read More

నేడు కేసీఆర్ ప్రధానిని కలిసే అవకాశం

సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు, అధికారులు కూడా ఆయన వెంట వెళ్లారు. మూడు రోజుల టార్‎లో భాగంగా సీఎం కేసీ

Read More