paddy

ధాన్యం సేకరణలో రాష్ట్రాల పాత్ర పరిమితం

ధాన్యం కొనుగోళ్లపై పార్లమెంట్ సాక్షిగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అవాస్తవాలు చెప్పారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ధాన్యం సేక

Read More

టీఆర్ఎస్ ఎంపీలతో సమావేశమైన కేసీఆర్

టీఆర్ఎస్ ఎంపీలతో సమావేశమైన కేసీఆర్ హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు సీఎం కేసీఆర్. బేగంపేటలోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో లంచ్ మీటిం

Read More

వరి వద్దంటే మక్క సాగును ప్రోత్సహించాలి

ఇప్పుడు మరింత పెరిగే అవకాశం మక్క సాగును ప్రోత్సహించాలంటున్న ఎక్స్‌‌పర్టులు పంట కొనుగోలు చేయాలని సూచనలు మార్క్‌‌ఫెడ్ నిల్వ

Read More

రాష్ట్రంలో ఎందుకీ బియ్యం రగడ?

తెలంగాణలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను అమ్ముకునేందుకు కూడా రైతులు ఆగమాగం అవుతున్నారు. వడ్లను కొనే విషయమై అన్నదాత

Read More

వరి వద్దు.. పంట మార్చండి

యాసంగి సాగుపై రైతులకు కేసీఆర్ సూచన పల్లీ, మినుములు గిట్టుబాటైతున్నయా? వనపర్తిలో రైతులతో ముచ్చట పొలాల కాడ పంటల పరిశీలన చీడల కంటే డేంజర్ లీడర

Read More

యాసంగిలో వడ్ల కొనుగోలు సెంటర్లుండవు

మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్, వెలుగు: యాసంగిలో ప్రభుత్వం వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయదని, రైతులు వరికి బదులు ఇతర పంటలు వేసుకోవాలని మ

Read More

ఉప్పుడు బియ్యం ఒక్కసారిగా నిలిపేయడం సాధ్యం కాదు

వరిధాన్యం కొనుగోలుపై కేంద్రం స్పష్టత ఇస్తూ ప్రకటన చేయాలని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు డిమాండ్ చేశారు. అదేవిధంగా ఏ సీజన్ లో ఎంత కొనుగో

Read More

వడ్లు కొంటరా? కొనరా? మీ వైఖరి చెప్పండి

కేంద్రానికి టీఆర్ఎస్ ఎంపీల డిమాండ్  న్యూఢిల్లీ, వెలుగు: వడ్ల కొనుగోళ్లపై స్పష్టమైన వైఖరి చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ ఎంపీలు డ

Read More

70శాతం కొన్నామన్న మంత్రి .. 24శాతమే అన్న అధికారులు

70% కొన్నామన్న మంత్రి .. 24% అన్న సివిల్​ సప్లయ్స్​ నారాయణ్ ఖేడ్ / మెదక్ (అల్లాదుర్గం), వెలుగు: వడ్ల కొనుగోళ్లపై రాష్ట్ర సర్కార్ రెండు లె

Read More

రైతు గోసను పక్కకు పెట్టిన లీడర్లు

కేంద్ర మంత్రులను దద్దమ్మలు, ఉన్మాదులు అని తిట్టిన కేసీఆర్​ సీఎం మాటల్లో తప్పేముందన్న టీఆర్​ఎస్​ లీడర్లు కేసీఆర్ నోటిని ఫినాయిల్​తో కడగాలె: బండి

Read More

ప్రభుత్వం ప్రకటన చేస్తే చర్చలకు సిద్ధం

కేంద్ర ప్రభుత్వం తీరుతో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు లోక్ సభలో  టీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు. 60 రోజులుగా రైతులు ధాన్యం సేకరించాలని కోరుత

Read More

విమానాలు కొంటున్నరు.. వడ్లు ఎందుకు కొనరు?

కేంద్రానికి జగ్గారెడ్డి ప్రశ్న హైదరాబాద్, వెలుగు: దేశంలో యుద్ధం లేకున్నా యుద్ధ విమానాలు కొంటున్న కేంద్ర ప్రభుత్వం వడ్లు ఎందుకు కొనడం లేదని కాం

Read More

ధాన్యం సేకరణకు విధానమేంటో చెప్పండి: హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: వానాకాలంలో వడ్లను ఎందుకు కొనడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ధాన్యం సేకరించేందుకు అనుసరించే విధానం ఏమిటో చెప్

Read More