paddy

విత్తనాల కొరతతో రైతుల అవస్థలు

టీఆర్ఎస్ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారు. పంటలు వేయాలన్నా, చేతికొచ్చిన పంట అమ్ముకోవాలన్నా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈసారి యాసంగిలో వరి వేయొద్దని అన

Read More

యాసంగిలో 34 లక్షల ఎకరాలకు సాగునీరు

11.95 లక్షల ఎకరాల్లో వరి  22.32 లక్షల్లో ఆరుతడి పంటలు సాగునీటి శాఖ ప్రతిపాదనలు హైదరాబాద్‌‌‌‌, వెలుగు: యాసంగిలో సా

Read More

గవర్నర్ మేడమ్.. మీరన్న ​వడ్లు కొనిపించండి

నల్గొండ జిల్లా పర్యటనలో గవర్నర్ తమిళిసైకి రైతుల వినతి నల్గొండ, వెలుగు: ‘వడ్లు తెచ్చి శానా రోజులైతంది.. మీరన్న త్వరగా కొనిపించండి మేడం&rs

Read More

ఎఫ్​సీఐకి రైస్​ ఇవ్వడంలో తెలంగాణ సర్కార్​ ఫెయిల్

నిరుడు ఎక్కువ బాయిల్డ్​ రైస్​ తీసుకుంటామన్నా ఇయ్యలే.. నాలుగైదు సార్లు ఎక్స్​టెన్షన్​ ఇచ్చినం ఎంత స్పీడ్​తో ఇస్తే అంత స్పీడ్​గా ఎఫ్​సీఐ తీసుకుంట

Read More

ఇంకా కల్లాలు, సెంటర్లలోనే వడ్లు

కొనుగోళ్ల  కోసం అన్నదాతల ఎదురుచూపులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న నాయకులు యాసంగిపై తేల్చాలంటూ పార్లమెంట్​లో టీఆర్​ఎస్​ లొల్లి ఇచ్చిన టార్

Read More

ఢిల్లీలో అగ్గి పుట్టిస్తానని.. ఫామ్ హౌస్ లో పెగ్గేసి పడుకుండా?

పార్లమెంట్ లో , గాంధీ విగ్రహం వద్ద  టీఆర్ఎస్ ఎంపీల భాగోథాలు, నాటకాలను  తెలంగాణ సమాజం నిషితంగా గమనించిందన్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి.

Read More

టీఆర్ఎస్ కో, కేసీఆర్ కో మేం భయపడం

ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్ కావాలనే రాజకీయం చేస్తోందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ప్రచారం కోసమే టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనలు చేస్తున్నారన్నారు. హుజురా

Read More

నల్ల చొక్కాలతో పార్లమెంటుకొచ్చిన టీఆర్ఎస్ ఎంపీలు

కేంద్రం తీరుకు నిరసనగా టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించారు. కేంద్రం తీరుకు నిరసనగా టీఆర్ఎస్ ఎంపీలందరూ నల్లచొక్కాలు ధరించి పార్లమెంటుకు

Read More

పార్లమెంట్ గౌరవాన్ని టీఆర్ఎస్ భ్రష్టుపట్టిస్తోంది

పార్లమెంట్ గౌరవాన్ని టీఆర్ఎస్ భ్రష్టుపట్టిస్తోందన్నారు బీజేపీ ఎంపీ అర్వింద్. లోక్ సభలో మాట్లాడిన ఆయన.. బాయిల్డ్ రైస్ పై రాష్ట్రాలతో ఎఫ్ సీఐ సంప్రదింపు

Read More

పార్లమెంట్ లో టీఆర్ఎస్ వి ఉత్తుత్తి నిరసనలు

పార్లమెంట్ లో నిరసన పేరుతో TRS ఎంపీలు టైంపాస్ చేస్తున్నారని విమర్శించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. FCI సేకరించిన బియ్యం ప్రభుత్వ గోడౌన్ల నుంచి మాయం అ

Read More

వడ్లు  చేతికొచ్చి 2 నెలలైతున్నా కొన్నది 32 శాతమే

కుప్పల దగ్గర్నే రైతుల పడిగాపులు కొనుగోలు టార్గెట్​ కోటీ 3 లక్షల టన్నులు అందులో కొన్నది 31.94 లక్షల టన్నులే తాజాగా 18 శాతానికిపైగా టార్గెట్​ను

Read More

ధాన్యం సేకరణలో రాష్ట్రాల పాత్ర పరిమితం

ధాన్యం కొనుగోళ్లపై పార్లమెంట్ సాక్షిగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అవాస్తవాలు చెప్పారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ధాన్యం సేక

Read More

టీఆర్ఎస్ ఎంపీలతో సమావేశమైన కేసీఆర్

టీఆర్ఎస్ ఎంపీలతో సమావేశమైన కేసీఆర్ హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు సీఎం కేసీఆర్. బేగంపేటలోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో లంచ్ మీటిం

Read More