paddy

వడ్లు కొనేటోళ్లు లేక రోడ్లపైనే అన్నదాతలు

ధాన్యం కొనాలంటూ జిల్లాల్లో రైతుల ఆందోళనలు హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఎమ్మెల్యే సతీష్ నిలదీత టోకెన్ల కోసం పాలకవీడు అగ్రికల్చర్ ఆఫీసుకు తాళం వే

Read More

హుజురాబాద్‌ కేసీఆర్‌‌కు కళ్లు తెరిపించింది

కేసీఆర్ కు హుజురాబాద్ ఉప ఎన్నిక సెగ బాగా తగిలిందన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ఉప ఎన్నిక  కేసీఆర్ కు కళ్లు తెరిపించిందన్నారు. కేసీ

Read More

కేంద్రాన్ని నిలదీస్తే దేశద్రోహి అంటున్నరు

తెలంగాణలో పండించిన పూర్తి ధాన్యం కేంద్రం కొంటదా? కొనదా ? చెప్పాలన్నారు సీఎం కేసీఆర్.  తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాట్లాడిందంతా సొల్లు పు

Read More

వడ్ల కొనుగోళ్లపై ముందు నుంచీ టీఆర్ఎస్‎ది నిర్లక్ష్యమే

కేసీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్​ రెడ్డి  ఫైర్ నల్గొండ, వెలుగు: ధాన్యం కొనుగోళ్లపై ఎఫ్ సీఐ స్పష్టమైన నోటిఫికేషన్ ఇచ్చినా మొదట

Read More

రైతుల మంచి కోసమే ప్రత్యామ్నాయ పంటలు సూచిస్తున్నాం 

వరి కంటే ఎక్కువ లాభాలొచ్చే పంటలపై అధ్యయనం చేయించాం అత్యంత నాణ్యమైన విత్తనాలు అందుబాటులోకి తెచ్చాం ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్: వరి ధాన్య

Read More

కేంద్రం వడ్లు కొననంటోంది.. వరి వేయొద్దు

రాష్ట్రంలో వరి వేయొద్దని రైతులకు సీఎం కేసీఆర్ సూచించారు. కేంద్రం వడ్లు కొనబోమని చెబుతోందని, యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని ఆయన సూచించారు. యాస

Read More

వడ్ల కొనుగోళ్ల నుంచి తప్పుకునేందుకు సర్కార్ ప్లాన్

మిగిలిన ధాన్యం ఎఫ్​సీఐ కోటాలో కొని.. చేతులు దులుపుకునే ప్రయత్నం అందుకే కొనుగోలు సెంటర్ల ఓపెనింగ్​లో తీవ్ర జాప్యం గత నెల 16న కొనుగోళ్ల

Read More

రోడ్డెక్కిన రైతన్న.. జిల్లాల్లో ధర్నాలు, రాస్తారోకోలు

ధాన్యం  కొనాలంటూ  జిల్లాల్లో  రోడ్డెక్కారు  రైతులు. సర్కార్  తీరుకు నిరసనగా ధర్నాలు, రాస్తారోకోలు  చేస్తున్నారు. వర్షాలక

Read More

రేపటి నుంచి జిల్లాల్లో పర్యటిస్తాం

రాష్ట్రంలో రైతులంతా రోడ్ల మీద ఉన్నారన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. కామారెడ్డిలో ధాన్యం కుప్పపైనే రైతు ప్రా

Read More

ధాన్యం అమ్ముకోవడానికి రైతుల పాట్లు

ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక... మిల్లుల దగ్గర పడిగాపులు కాస్తున్

Read More

విశ్లేషణ: వరి వద్దంటే సంక్షోభమే

వరి విషయంలో రాష్ట్ర సర్కార్​ తీరుతో రైతులకు ఇబ్బందులు ఎదురవ్వడమే కాదు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పెను సంక్షోభంలోకి కూరుకుపోతుంది. ఒకప్పుడు సన్న బియ్యానికి

Read More

రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు

రైతులకు అన్యాయం జరగకుండా చర్యలు చేపడుతామన్నారు నల్గొండ పోలీసులు. రైతులను మోసం చేస్తే కఠిన  చర్యలు తప్పవని మిల్లర్లను హెచ్చరించారు.   ధాన్యం

Read More

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు హౌస్ అరెస్ట్

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం ముట్టడికి రఘునందన్ రావు పిలుపునిచ్చారు. రైతులు వరి పండిచడ

Read More