ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్ కావాలనే రాజకీయం చేస్తోందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ప్రచారం కోసమే టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనలు చేస్తున్నారన్నారు. హుజురాబాద్ లో ఓటమి తర్వాతే ప్లాన్ ప్రకారం టీఆర్ఎస్ ఆందోళనలు చేస్తుందన్నారు. తాము టీఆర్ఎస్ కో ,కేసీఆర్ కో భయపడబోమన్నారు. బాయిల్డ్ రైస్ ఒప్పందంపై సంతకం చేసింది కేసీఆరేనన్నారు. మెడ మీద కత్తిపెట్టారనేది దురదృష్టకరమన్నారు. మెడమీద కత్తిపెట్టి బెదిరిస్తే.. సంతకం చేయడానికి.. టీఆర్ఎస్ అంత మెతక ప్రభుత్వామా? అని ప్రశ్నించారు. బాయిల్డ్ రైస్ ఒప్పందంపై సంతకం చేసి ఇపుడు సమస్య అంటున్నారన్నారు. గతేడాది ధాన్యం కొనుగోళ్లకు రూ.27 వేల కోట్లు ఖర్చు పెట్టారన్నారు. ధాన్యం కొనుగోళ్లపై పీయూష్ గోయల్ క్లారిటీ ఇచ్చారన్నారు. ధర్నాలు చేయడం ఆపి..ధాన్యం కొనాలన్నారు.
టీఆర్ఎస్ కో, కేసీఆర్ కో మేం భయపడం
- తెలంగాణం
- December 7, 2021
లేటెస్ట్
- మీ దేశానికో దండం: అమెరికా తరపున న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్
- బీఆర్ఎస్ పార్టీ నుంచి చెత్తంతా పోయింది : పోచారం
- Pushpa2 Teaser: పుష్ప 2 టీజర్ అప్డేట్ రివీల్ చేసిన..అల్లు అర్జున్ ఎక్స్క్యూటివ్ ప్రొడ్యూసర్
- పవర్ బ్రోకర్లే.. బీఆర్ఎస్ ను వీడితున్రు: హరీష్ రావు
- క్వింటా వెల్లుల్లి రూ.20 వేలు.. రైతుల పంట పడింది
- Vijay Devarakonda: బాయ్స్ అందరికీ లీటర్ పెట్రోల్ ఫ్రీ.. బంపర్ ఆఫర్ ఇచ్చిన విజయ్
- బేవార్స్ కామెడీ ప్రాణం తీసింది : పురుషనాళంలోకి ఎలక్ట్రిక్ బ్లోడైయ్యర్ తో వేడి గాలి
- 13ఏళ్ల తీర్థయాత్ర తర్వాత సొంతింటికి వస్తున్నా: కే కేశవరావు
- గ్రూప్ 1 ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ. 4 కోట్లు కొట్టేశారు
- పదేండ్లలో కొప్పుల ఈశ్వర్ కోట్ల ఈశ్వర్ అయ్యిండు: గడ్డం వంశీకృష్ణ
Most Read News
- CBSE విధానంపై తల్లిదండ్రుల ఆందోళన
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- పోలీస్స్టేషన్లో దావత్.. కానిస్టేబుళ్ల సస్పెన్షన్
- కోటి రూపాయల పురుగు.. అతి ఖరీదైన కీటకంగా స్టాక్ బీటిల్
- కెప్టెన్ అయినా, ఎక్స్ ట్రా ప్లేయరైనా ఒకేలా గౌరవించాలి - సోను సూద్ ట్వీట్..
- ఏ తీరానికి ఈ సంధి కాలం ?
- భారీగా పెరిగిన బంగారం ధరలు..
- బాబు మోహన్ కు ఫోన్ చేసిన కేసీఆర్.. వరంగల్ ఎంపీ టికెట్ ఎవరికీ?
- కాంగ్రెస్ లోకి రిటర్న్ టు హోం..వచ్చే వాళ్ల లిస్టు పెద్దదే..