ఈ నెల 12న అన్ని నియోజకవర్గాల్లో టీఆర్‌‌ఎస్ ధర్నాలు

ఈ నెల 12న అన్ని నియోజకవర్గాల్లో టీఆర్‌‌ఎస్ ధర్నాలు

కేంద్రమే ధాన్యం కొనుగోలు చేయాలన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. శుక్రవారం రోజు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో టీఆర్‌‌ఎస్ ధర్నాలు కొనసాగుతాయన్నారు. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించటంతో పాటు.. రైతు చట్టాల్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్‌తో కేంద్రంపై పోరాటం చేస్తామని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం దేవన్నపేటలో జరిగే టీఆర్‌‌ఎస్ బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రితో కలిసి పలువురు నేతలు పరిశీలించారు. 3 వందల ఎకరాల్లో విజయ గర్జన సభ జరుగుతుందని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.

మరిన్ని వార్తల కోసం..

మేడారం జాతరకు ప్రభుత్వం భారీగా నిధులు రిలీజ్

దుబ్బాకలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన రఘునందన్

అండర్‌‌ వరల్డ్‌తో నవాబ్ మాలిక్‌కు సంబంధాలు