ముంబై: మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్కు అండర్ వరల్డ్తో సంబంధాలు ఉన్నాయని బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆరోపించారు. ముంబై పేలుళ్ల కేసు దోషులతో నవాబ్ మాలిక్ భూలావాదేవీలు నెరిపారని అన్నారు. 1993లో ముంబైలో వరుస బాంబు పేలుళ్లకు పాల్పడిన సలీం పటేల్, సర్దార్ షాహబ్ అలీ ఖాన్ల నుంచి చాలా తక్కు వ రేటుకు కాస్ట్లీ ఏరియాలో భూమని కొనుగోలు చేశారని అన్నారు. ముంబైలోని కుర్లా ప్రాంతంలో ఉన్న అత్యంత ఖరీదైన ల్యాండ్ను నవాబ్ మాలిక్ కుటుంబానికి చెందిన కంపెనీ సాలిడస్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కొన్నారని దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. ఆ ప్రాంతంలో చదరపు అడుగు స్థలం రూ.2,053 రూపాయలు ఉంటుందని, కానీ నవాబ్ మాలిక్ కొనుగోలు చేసింది కేవలం రూ.15కేనని అన్నారు. అండర్ వరల్డ్ దావూద్ ఇబ్రహీం చెల్లులు సహీనా పార్కర్, సలీమ్ పటేల్ కలిసి భూ కబ్జాలకు పాల్పడే వాళ్లని, వీళ్లు కబ్జా చేసిన ఒక భూమికి సంబంధించి పవర్ ఆఫ్ అటార్నీ పట్టా ముంబై పేలుళ్ల కేసు దోషి సలీం పటేల్ పేరుతో ఉందని, ఆ భూమిని నవాబ్ మాలిక్ కొనుగోలు చేశారని ఫడ్నవీస్ ఆరోపించారు.
అండర్ వరల్డ్తో నవాబ్ మాలిక్ భూ లావాదేవీలు
- దేశం
- November 9, 2021
లేటెస్ట్
- Josh Baker: 20 ఏళ్లకే లోకాన్ని విడిచాడు.. క్రికెటర్ అనుమానాస్పద మృతి
- ప్రశ్నించే గొంతుక కాబట్టే అందరూ దగ్గరుండి గెలిపించారు: సీఎం రేవంత్ రెడ్డి
- వెస్ట్ బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు
- Devon Thomas: మ్యాచ్ ఫిక్సింగ్.. వెస్టిండీస్ క్రికెటర్పై ఐదేళ్ల నిషేధం
- సెక్స్ స్కాండల్ కేసులో.. ప్రజ్వల్ రేవణ్ణకు లుక్ అవుట్ నోటీసులు
- Sreemukhi: ఫొటోషూట్లో హొయలొలికిస్తున్న శ్రీముఖి..సింప్లీ సూపర్బ్..చూపులతో చంపేస్తున్నావ్
- ఉపాధి హామీ కూలీ రేట్లు పెంచుతాం: మంత్రి శ్రీధర్ బాబు
- బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదు : ఉత్తమ్ కుమార్ రెడ్డి
- SRH vs RR: తెలుగు కుర్రాడు మెరుపులు.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం
- జగన్ నవరత్నాలకు పోటీగా కేఏ పాల్ దశరత్నాలు..
Most Read News
- ITR filing 2024-25: ఐటీ రిటర్న్ ఫైలింగ్కు ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
- ఢిల్లీ లిక్కర్ స్కాం : కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా
- CSIR లో గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు..జీతం రూ.67వేలు
- SRH vs RR: పవర్ హిట్టర్ వస్తున్నాడు: రాజస్థాన్తో మ్యాచ్కు మార్కరం ఔట్
- Ben Wells: అరుదైన గుండె జబ్బు.. 23 ఏళ్లకే క్రికెట్కు గుడ్ బై
- ధర్మపురి నియోజకవర్గంలో బీఆర్ఎస్కు బిగ్ షాక్
- ఈ కంటైనర్లలో రూ.2 వేల కోట్ల డబ్బు.. అన్నీ 500 నోట్ల కట్టలే
- Weather Report: నిప్పుల కొలిమి.. ఐఎండీ హెచ్చరిక
- అంతా మహిమ : తిరుమల కొండల్లో వర్షం.. చల్లబడిన వాతావరణం
- ప్రైవేట్ ట్రావెల్స్ లో.. రూ.2 కోట్ల 40 లక్షలు పట్టివేత.. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి..