కేంద్రం  పునాదులు కదిలిస్తాం

కేంద్రం  పునాదులు కదిలిస్తాం

తెలంగాణ రైతులు తల్సుకుంటే కేంద్ర ప్రభుత్వం పడిపోతుందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ నిరసన జస్ట్ ట్రైలర్ మాత్రమేనని... భవిష్యత్ లో సినిమా చూపిస్తామన్నారు. రైతులకు న్యాయం చేయకపోతే కేంద్రం  పునాదులు కదిలిస్తామన్నారు. రైతుల కోసం పదవులు వదిలేసైన పోరాటం చేస్తామన్నారు. ఇందిరాపార్క్ దగ్గర జరిగిన ధర్నాలో తలసాని మాట్లాడారు. 

మరిన్ని వార్తల కోసం

వరుసగా మూడోసారి.. పరేడ్‌ను లీడ్‌ చేసిన మహిళా కమాండర్‌‌

ఫొటో ఫ్రేమ్​లలో డ్రగ్స్.. హైదరాబాద్‌ టూ ఆస్ట్రేలియా స్మగ్లింగ్!