pm modi

కాంగ్రెస్ వల్లే1400 మంది చనిపోయారు: ఎంపీ బండి సంజయ్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమంలో 1400 మంది చనిపోవడానికి కారణమైన కాంగ్రెస్.. ప్రధాని మోదీని విమర్శించడం విడ్డూరంగా ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర

Read More

మోదీకి కవిత లేఖ రాస్తేనే.. బిల్లు పెట్టారనడం సిగ్గుచేటు: డీకే అరుణ

హైదరాబాద్, వెలుగు :  ప్రధాని నరేంద్ర మోదీకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాస్తేనే లోక్​సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టారంటూ ఆ పార్టీ లీడర్లు చె

Read More

దేశ చరిత్రలో మరో అధ్యాయం.. కొత్త బిల్డింగ్​లో సమావేశాలు మొదలు

న్యూఢిల్లీ: మన దేశ చరిత్రలో మరో అధ్యాయం మొదలైంది. పార్లమెంట్ కొత్త బిల్డింగులో మంగళవారం నుంచి సమావేశాలు ప్రారంభమయ్యాయి. పాత బిల్డింగ్ లోని సెంట్రల్ హా

Read More

అక్టోబర్ లో తెలంగాణకు ప్రధాని మోదీ

హైదరాబాద్​, వెలుగు :  వచ్చే నెల 3 లేదా 4 వ తేదీన రాష్ట్రానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వచ్చే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతున్నారు.

Read More

బలమైన దేశాన్ని నిర్మిద్దాం.. ఉభయ సభల ఎంపీలకు మోదీ పిలుపు

ఓల్డ్ పార్లమెంట్ సెంట్రల్ హాల్​లో ఫేర్ వెల్ మీటింగ్ న్యూఢిల్లీ :   దేశ ఆకాంక్షలకు అనుగుణంగానే కొత్త చట్టాలు, సంస్కరణలు ఉండాలని ప్రధా

Read More

మొత్తం సభ్యుల్లో మహిళా ఎంపీలు 15 శాతం కన్నా తక్కువే

లోక్ సభలో మొత్తం 543  సీట్లు ఉండగా, ప్రస్తుతం 78 మంది మహిళా ఎంపీలు ఉన్నారు. మొత్తం సభ్యుల్లో ఇది 15 శాతం కన్నా తక్కువే. పోయిన ఏడాది డిసెంబర్ నాటి

Read More

1996 నుంచీ ఆమోదానికి నోచుకోని మహిళా బిల్లు

దేవెగౌడ, వాజ్ పేయి హయాంలో అనేకసార్లు ఫెయిల్ మన్మోహన్ హయాంలో రాజ్యసభలో మాత్రమే పాస్ న్యూఢిల్లీ : చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు దాదాపు మ

Read More

మహిళా బిల్లు డీలిమిటేషన్ అయ్యాకే అమలులోకి వచ్చే అవకాశం

2026 తర్వాత డీలిమిటేషన్ అయ్యాకే ఈ చట్టం అమలయ్యేందుకు చాన్స్ ఆ తర్వాత 15 ఏండ్లే చట్టానికి కాలపరిమితి అవసరమైతే ఆ తర్వాత మళ్లీ పొడిగించుకోవచ్చు

Read More

తెలంగాణపై మోదీ మరోసారి విషం కక్కారు: గుత్తా సుఖేందర్

తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌, కాంగ్రెస్‌ పార్టీలపై తీవ్ర విమర్శలు గ

Read More

ముగిసిన కేంద్ర కేబినెట్ భేటీ

ఢిల్లీ: ప్రధానిమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ భేటీ ముగిసింది. దాదాపు రెండు గంటలపాటు పలు కీలక అంశాలపై కేబినెట్ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలు స్తో

Read More

75 ఏండల్లో 7500 మంది ఎంపీలు..17 స్పీకర్లు పనిచేసిర్రు

75 ఏళ్లలో పాత పార్లమెంట్ భవనంలో 7500 మంది ఎంపీలు, 17 మంది స్పీకర్లు పనిచేశారని ప్రధాని మోదీ చెప్పారు.  ఎంపీలే కాదు..ఈ భవనంలో పనిచేసిన సిబ్బంది పా

Read More

పాత పార్లమెంట్‌ ప్రజాస్వామ్యానికి సూచిక.. ఈ భవనంతో ఎన్నో తీపి..చేదు జ్ఞాపకాలు

పాత పార్లమెంట్ భవనం ప్రజాస్వామ్య భారత్ కు సూచిక అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. పార్లమెంట్ ను  మన దేశ ప్రజలు చెమటోడ్చి కట్టారని చెప్పారు. 75 ఏళ్ల ప

Read More

భావోద్వేగంతో మోదీని హత్తుకున్న విశ్వకర్మ యోజన లబ్దిదారుడు

ప్రధాన మంత్రి విశ్వకర్మ  పథకం ప్రారంభోత్సవంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సెప్టెంబర్ 17వ తేదీన ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ విశ్వకర్మ యోజ

Read More