pm modi

మోదీ ట్విట్టర్ డీపీగా భారత్ మండపం

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ శుక్రవారం తన ట్విట్టర్ అకౌంట్ ఖాతా డీపీని చేంజ్ చేశారు.  జీ-20 శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యమిస్తున్న భారత్ మండపం ఫొటోను తన డ

Read More

జీ20 సమిట్.. నాకు స్పెషల్: రిషి సునాక్

న్యూఢిల్లీ:     ఢిల్లీలో జరిగే జీ20 సమిట్ తనకు ప్రత్యేకమైనదని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అన్నారు. తాను ఇండియా అల్లుడినని అనడంపై స్పందించారు

Read More

గర్వించే పాత్రలో భారత్ ..జీ 20 సదస్సుకు అధ్యక్షత

జీ-20 దేశాల18వ శిఖరాగ్ర సదస్సు న్యూఢిల్లీ కేంద్రంగా ‘భారత్ మండపంలో’ ప్రారంభం కాబోతున్నది. ప్రపంచ భూభాగంలో 75% వాటా, అంతర్జాతీయ వాణిజ్యంలో

Read More

మన దోస్తి.. చాలా స్ట్రాంగ్ ప్రధాని మోదీతో బైడెన్ భేటీ

వివిధ రంగాల్లో మరింత సహకారం  ఇండో-పసిఫిక్​కు క్వాడ్ సపోర్ట్ కొనసాగిస్తామని ప్రకటన     కీలక ఒప్పందాలపై సంతకాలు, చర్చలు  &nbs

Read More

ప్రధాని మోదీతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భేటీ

జి20 సమ్మిట్ కు వచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్ లోని ప్రధాని మోదీ నివాసంలో ఇరువురు న

Read More

జీ 20 సమ్మిట్ అవ్వగానే.. ఎన్నికల ప్రచారంలోకి మోదీ

అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 14న మధ్యప్రదేశ్‌లో పర్యటించనున్నట్లు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. బినా రిఫ

Read More

జీ20 సదస్సు.. 15 ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్న పీఎం

జీ20 సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ 15 ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అందులో భాగంగా అమెరికా అధ్యక్షుడు

Read More

జీ20 లక్ష్యాలు ప్రపంచవ్యాప్తం చేస్తం: మోదీ

న్యూఢిల్లీ: జీ20 సమిట్ లక్ష్యాలను ప్రపంచం నలుమూలలకు విస్తరింపజేస్తామని, ఏ చిన్న అవకాశాన్ని వదులకోమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జీ20కి ఇండియా అధ్యక

Read More

ఢిల్లీకి బైడెన్​.. రేపటి నుంచి జీ20 సమిట్​

వాషింగ్టన్: జీ20 సమిట్​కు ఢిల్లీ సిద్ధమైంది. ఈ నెల 9, 10 తేదీల్లో జరగనున్న ఈ సమావేశాలకు ప్రపంచ దేశాధినేతలు వస్తుండడంతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చ

Read More

రాఖీకి గ్యాస్.. దివాళీకి పెట్రోల్ రేట్లు తగ్గిస్తారా

రాఖీ పండుగ గిఫ్ట్ గా దేశ మహిళలకు గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించిన కేంద్రం.. డిసెంబర్ లో కీలకమైన రాష్ట్రాల ఎన్నికలు, దీపావళీ  నాటికి పెట్రోల్, డీజిల

Read More

సనాతన ధర్మం ఎయిడ్స్, కుష్టు వ్యాధి లాంటిది: దేనికైనా రెడీ అంటున్న రాజా

సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా, కరోనా లాంటిది అంటూ వ్యాఖ్యలు చేసి దేశవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొంటున్నారు తమిళనాడు మంత్రి, సీఎం కుమారుడు ఉదయనిధి స్టాలిన

Read More

నా కొడుకుపై పడి ఎందుకు ఏడుస్తారు : వెనకేసుకొచ్చిన సీఎం స్టాలిన్

సనాతన ధర్మంపై తమళి మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న విషయం తెలిసిందే.. సనాతన ధర్మం వ్యతిరేకిస్తున్న వారికి ధీటుగా  

Read More

జీ-20 వేదిక ఎదుట నటరాజ విగ్రహం.. దీని ప్రత్యేకతలు ఇవే..!

ఢిల్లీ : ప్రతిష్ఠాత్మక జీ-20 శిఖరాగ్ర సదస్సుకు ఢిల్లీ వేదికగా నిలిచింది. ప్రగతి మైదాన్‌లోని ఐటీపీఓ కాంప్లెక్స్‌ను అధునాతన హంగులతో తీర్చిదిద్

Read More