pm modi

మణిపూర్ నగ్నంగా మహిళల ఊరేగింపు, పొలాల్లో అత్యాచారం

మణిపూర్ రావణకాష్టంగా రగులుతూనే ఉంది. రిజర్వేషన్ల అంశంలో తలెత్తిన వివాదం.. ఆ తర్వాత విధ్వంసానికి దారి తీసింది. రెండు వర్గాల మధ్య జరుగుతున్న అంతర్ యుద్ధ

Read More

మణిపూర్ ఘటనపై ప్రధాని మోదీ సీరియస్..

మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నం ఊరేగించిన ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితులకు

Read More

ఇయ్యాల్టి నుంచే పార్లమెంట్ సమావేశాలు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. మొత్తం 23 రోజులు సెషన్ సాగనుండగా.. 17 రోజులు ఉభయ సభలు భేటీ కానున్నాయి. అయితే, ఈసారి

Read More

మణిపూర్​ ఇష్యూపై చర్చించాల్సిందే

ఆల్ పార్టీ మీటింగ్​లో ప్రతిపక్షాల డిమాండ్ న్యూఢిల్లీ, వెలుగు : మణిపూర్​లో చెలరేగిన అల్లర్లు, ధరల పెరుగుదల, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వి

Read More

కంది పప్పు కిలో రూ.60 మాత్రమే.. భారత్ దాల్ బ్రాండ్ పేరుతో అమ్మకాలు

దేశంలో ఇప్పుడు ధరల సంక్షోభం నడుస్తుంది. నిత్యాసవరాల ధరలు అన్నీ భారీగా పెరిగాయి. టమాటా అయితే హద్దే లేకుండా పెరుగుతుంది. వాటితోపాటు పచ్చిమిర్చి, అల్లం,

Read More

దేశ సమగ్రతకు యూసీసీ కావాలి!

ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే పన్నుల విధానం లాగానే ఒకే పౌర చట్టం ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అవసరమే. దేశ పౌరులందరికీ సమానంగా ఒకే చట్టం వర్తింపజేయాలనే ఉద్

Read More

వాళ్లకు ఫ్యామిలీ ఫస్ట్ దేశం లాస్ట్..విపక్షాలపై మోడీ సెటైర్లు

యూపీఏ భేటీపై ప్రధాని మోడీ తీవ్ర విమర్శలు చేశారు. యూపీఏ హయాంలో  జరిగిన తప్పులను తాము సరిదిద్దామని.. కొన్ని పార్టీలు తమ కుటుంబాల కోసమే పనిచేశాయని మ

Read More

గవర్నర్ ఢిల్లీ టూర్

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్ర గవర్నర్ తమిళి సై ఆదివారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ టూర్​లో భాగంగా ఆమె ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత

Read More

ధరల నియంత్రణలో కేంద్రం ఫెయిల్

ఎన్నికల్లో లబ్ధి కోసమే యూసీసీపై చర్చ: బీవీ రాఘవులు హైదరాబాద్, వెలుగు : కేంద్రంలోని బీజేపీ సర్కార్‌‌ ప్రతిష్ట రోజురోజుకు దిగజారుతున్న

Read More

జులై 17న హైదరాబాద్‌‌లో 6,590 కిలోల డ్రగ్స్ ధ్వంసం

న్యూఢిల్లీ, వెలుగు: దేశవ్యాప్తంగా లక్షా 44 కిలోల డ్రగ్స్‌‌ను నార్కోటిక్స్‌‌ కంట్రోల్‌‌ బ్యూరో (ఎన్‌‌సీబీ) ధ్వం

Read More

రైతులే దేశానికి బలం...: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: రైతులే మన దేశానికి బలం అని, వాళ్ల అభిప్రాయాలను అర్థం చేసుకుంటే దేశంలోని అనేక సమస్యలు పరిష్కారమవుతాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు.

Read More

మణిపూర్​పై రాహుల్​ గాంధీ.. బీజేపీ మాటల యుద్ధం

ప్రధాని మాటైనా మాట్లాడలేదు: రాహుల్  రాహుల్.. ఫ్రస్ట్రేషన్ లో ఉన్నడు: స్మృతి ఇరానీ  న్యూఢిల్లీ: మణిపూర్ అల్లర్లపై కాంగ్రెస్, బీజేపీ

Read More

బీజేపీవి విచ్ఛిన్న రాజకీయాలు: ఖర్గే

కులాలు, వర్గాల మధ్య చిచ్చుపెడుతున్నరు పార్టీ ఈశాన్య రాష్ట్రాల లీడర్లతో కాంగ్రెస్ చీఫ్​ భేటీ వచ్చే లోక్ సభ ఎన్నికల వ్యూహంపై చర్చ న్యూఢిల్లీ

Read More