pm modi
అంబేద్కర్ను ఆర్జేడీ అవమానించింది
ఓ 70 ఏండ్ల నేత పాదాల వద్ద ఆయన ఫొటో ఉంచింది: మోదీ దళిత ఐకాన్ను అగౌరవపరిస్తే బిహార్ ప్రజలు సహించరు ఎన్డీయే హయాంలోనే రాష్ట్రం అభ
Read Moreయోగాకు సరిహద్దులు లేవు.. ప్రపంచాన్ని ఏకం చేసింది: ప్రధాని మోదీ
యోగాకు సరిహద్దులు లేవని, ప్రపంచాన్ని ఏకం చేసిందని ప్రధాని మోదీ అన్నారు. శనివారం (జూన్ 21) అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విశాఖ
Read Moreట్రంప్ రిక్వెస్ట్ చేసినా.. నేను అమెరికా వెళ్లలేదు: ప్రధాని మోడీ
భువనేశ్వర్: ప్రపంచదేశాలకు అమెరికా పెద్దన్నగా వ్యవహరిస్తుంటుంది. అగ్రరాజ్యంగా అమెరికా చలామణి అవుతోంది. అలాంటి దేశ అధ్యక్షుడి నుంచి ఆహ్వానం అందితే ఏ దేశ
Read Moreఏపీలో ప్రతి ఒక్కరి ఆలోచన అమరావతిపైనే ఉంది : మంత్రి లోకేష్
గురువారం ( జూన్ 19 ) మీడియాతో చిట్ చాట్ లో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ అమరావతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధాని నిర్మాణంపై ప్రతి ఒక్కరి ఆలోచన
Read Moreనాదేం లేదు.. అంతా వాళ్లిద్దరే చూసుకున్నరు: ఎట్టకేలకు నిజం ఒప్పుకున్న ట్రంప్
వాషింగ్టన్: భారత్ పాక్ కాల్పుల విరమణకు అంగీకరించడానికి నేనే కారణమంటూ పదే పదే డబ్బా కొట్టుకున్న అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు నిజం ఒప్ప
Read Moreఐ లవ్ పాకిస్తాన్.. ఇండియా–పాక్ యుద్ధాన్ని ఆపింది నేనే : ట్రంప్
వాషింగ్టన్: భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కామెంట్ చేశారు. ట్రంప్తో తాను ఫోన్ లో మాట్లాడనని
Read Moreభారత్ పాక్ యుద్దాన్ని ఆపింది నేనే.. ఐ లవ్ పాకిస్తాన్..ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు
భారత్, పాకిస్తాన్ సీజ్ ఫైర్ విషయంలో అమెరికా జోక్యం లేదని ప్రధాని మోదీ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్, పాక్ మధ్య యుద్
Read Moreబనకచర్లను అడ్డుకుంటాం..మోదీని కలిసి మా వాదన వినిపిస్తాం : సీఎం రేవంత్
రాజకీయ విభేదాలున్నా బనకచర్లపై పార్టీలన్నీ కలిసి కట్టుగా పోరాడుదామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జూన్ 19న ప్రధాని మోదీ సహా పలువురు కేంద్రమంత్రు
Read Moreఇండియా-పాక్ ఒప్పందంలో మీ ప్రమేయం లేదు.. ట్రంప్కు తేల్చి చెప్పిన ప్రధాని మోదీ
పాక్ ఆక్రమిత కశ్మీర్ వివాదంలో ఎవరి మధ్యవర్తిత్వాన్ని తాము కోరుకోవటం లేదని యూఎస్ ప్రసిడెంట్ ట్రంప్ తో ప్రధాని మోదీ అన్నారు. బుధవారం (అమెరికా కాలమానం ప్
Read Moreసైప్రస్లో ప్రధాని మోడీకి ఘన స్వాగతం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సైప్రస్ చేరుకున్నారు. విమానాశ్రయంలో సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ మోదీకి స్వాగతం పలి
Read Moreవిదేశీ పర్యటనకు మోదీ... సైప్రస్, కెనడా, క్రొయేషియాలో టూర్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం విదేశీ పర్యటనకు వెళుతున్నారు. సైప్రస్, కెనడా, క్రొయేషియాలలో 5
Read Moreవిమాన ప్రమాదం ఘటనపై విచారణ స్పీడప్.. 11 మందితో కమిటీ...
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంతో దేశం ఉలిక్కి పడిన సంగతి తెలిసిందే.. ఇండియా చరిత్రలోనే ఇంతటి విమాన ప్రమాదం ఇప్పటి వరకు జరగలేదు. ఈ ప్రమాదంలో మృత
Read Moreఎయిర్ ఇండియా ప్రమాదం.. విచారణకు ఉన్నత స్థాయి కమిటీ.. 274 కు చేరిన మృతుల సంఖ్య
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం భారత్ తో పాటు యావత్ ప్రంపచాన్ని కుదిపేసింది. ఇండియా చరిత్రలోనే ఇంతటి విమాన ప్రమాదం ఇప్పటి వరకు జరగలేదు. ఈ ప్రమాదంలో మృతుల స
Read More












