pm modi

భారత రక్షణ రేఖ ఇప్పుడెంతో సురక్షితం.: ఆదంపూర్ ఎయిర్ బేస్లో ప్రధాని మోదీ

ఆపరేషన్ సిందూర్ మామూలు సైనిక చర్య కాదని ప్రధాని మోదీ అన్నారు. భారత్ వైపు కన్నెత్తి చూస్తే వినాశనమేనని, ఆపరేషన్ సిందూర్ తో పాక్ కు అది అర్థమైందని అన్నా

Read More

దేశవ్యాప్త కులగణనకు ఆద్యుడు రాహుల్ గాంధీ..

దేశవ్యాప్త కులగణనకు ఆద్యుడు కాంగ్రెస్ లోక్​సభ పక్ష నాయకుడు రాహుల్ గాంధీ.  ఒకప్పుడు కులగణన చేయటం కుదరనే కుదరదు అని స్పష్టం చేసింది బీజేపీ ప్రభుత్వ

Read More

పహల్గాం టెర్రరిస్టుల జాడ ఎక్కడ... ముష్కరులను చంపేశారా లేక అరెస్టు చేశారా: కాంగ్రెస్ డిమాండ్

కేంద్రం జవాబు చెప్పాలని కాంగ్రెస్  డిమాండ్ న్యూఢిల్లీ: పహల్గాం టెర్రరిస్టులను ఏం చేశారో కేంద్ర ప్రభుత్వం జవాబు చెప్పాలని కాంగ్రెస్  

Read More

మోదీ అధిగమించాల్సింది.. ట్రంప్​ జోక్యాన్నే: మోదీ ముందున్న ప్రశ్నలివే..

నిన్న రాత్రి 8 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్తాన్​తో కాల్పుల విరమణ నేపథ్యంలో జాతిని ఉద్దేశిస్తూ మాట్లాడిన విషయాలను క్లుప్తంగా చెప్పాలంటే.. &n

Read More

మళ్లీ తోక జాడిస్తే అంతుచూస్తం .. జాతినుద్దేశించి ప్రసంగంలో ప్రధాని

ఇండియాపై ఒక్క టెర్రర్ అటాక్ జరిగినా వదలం పాకిస్తాన్​కు ప్రధాని నరేంద్ర మోదీ స్ట్రాంగ్​ వార్నింగ్ టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్నోళ్లను కూకటివేళ

Read More

సైన్యానికి నా సెల్యూట్.. సిందూర్ తుడిచేస్తే ఏం జరుగుతుందో పాక్కు చూపించారు.. : మోదీ

పహల్గాం ఉగ్రదాడితో భారత ఆడబిడ్డల నుదుట సిందూరాన్ని తుడిచేశారని.. సిందూరాన్ని తుడిచేస్తే ఏం జరుగుతుందో పాకిస్తాన్ కు మన సైన్యం చూపించిందని ప్రధాని మోదీ

Read More

భయపడి పాక్ తలవంచింది..మళ్లీ తోక జాడిస్తే అంతుచూస్తాం : ప్రధాని మోదీ

పాకిస్తాన్ నడిబొడ్డున ఉన్న ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశామన్నారు ప్రధాని మోదీ. గ్లోబల్ టెర్రర్ యూనివర్సిటీని కూల్చేశామన్నారు .  భారత్ దాడి తట్టుకోలేక

Read More

ఆపరేషన్ సిందూర్ ఆగదు.. పాకిస్తాన్ తో చర్చలు ఈ రెండింటిపైనే : ప్రధాని మోదీ

ఆపరేషన్ సిందూర్ ఆగదని.. జస్ట్ బ్రేక్ మాత్రమే అన్నారు ప్రధాని మోదీ. పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత తొలి సారి జాతినుద్దేశించిన మాట్లాడిన ప్రధాని మోదీ.. పాకిస

Read More

PoK ను వదలడం తప్ప పాకిస్తాన్కు గత్యంతరం లేదు: ప్రధాని మోదీ

ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని మోదీ తొలిసారి ప్రసంగించారు. పాకిస్తాన్ కు పీఓకే (పాక్ ఆక్రమిత కశ్మీర్)ను వదలటం తప్ప గత్యంతరం లేదని అన్నారు. పహల్గాం దాడ

Read More

యుద్ధం అంటే రొమాంటిక్గా ఉండదు .. బాలీవుడ్ సినిమా అంతకన్నా కాదు:ఆర్మీ మాజీ చీఫ్

భారతదేశం, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణపై వస్తున్న  విమర్శలకు  భారత  ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ నరవాణే  కౌంటర్ ఇచ్చారు.  యుద

Read More

టైం ఫిక్స్ చేసుకోండి : ఈ రాత్రి 8 గంటలకు ప్రధాని మోదీ ప్రసంగం

జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత.. ఇండియా, పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణం గురించి తెలిసిందే. యుద్ధానికి

Read More

విక్రమ్ మిస్రీపై, ఆయన కూతురిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్.. ఆయన చేసిన తప్పేంటి..?

భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీపై, ఆయన కూతురిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. ఇండియా–పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగ

Read More

పాక్ ఒక్క తూటా వేస్తే.. మీరు మిస్సైల్తో బదులివ్వండి.. త్రివిధ దళాలతో మోదీ

పాకిస్తాన్ విషయంలో త్రివిధ దళాలకు ఫ్రీ పవర్ ఇచ్చారు ప్రధాని  మోదీ. ఆపరేషన్ సిందూర్ ప్రారంభం అయ్యాక తొలిసారి DGMOలతో సమావేశం అయ్యారు మోదీ. ఈ సంద

Read More