pm modi

ధరలు పెంచిన మోదీ ప్రజలకు క్షమాపణ చెప్పాలి .. సామాన్య ప్రజలకు తీవ్రభారం

నల్గొండ/సూర్యాపేట, వెలుగు:  కేంద్రంలోని మోదీ ప్రభుత్వం డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్ ధరలను విపరీతంగా పెంచి సామాన్య ప్రజలపై తీవ్ర భారం మోపిందని, ఇంద

Read More

జీరామ్జీ చట్టంతో కూలీలకు నష్టం.. 125 రోజుల పని పేరుతో కేంద్రం మోసం: రాష్ట్ర విద్యా కమిషన్ మాజీ చైర్మన్ ఆకునూరి మురళి

ముషీరాబాద్, వెలుగు: కూలీల పని హక్కులను కాలరాసే జీరామ్​జీ చట్టాన్ని తెలంగాణలో అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక గ్రామీణ ఉపాధి చట్టాన్ని రూపొందిం

Read More

తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ.. మెట్రో నిర్లక్ష్యం, ట్రిపుల్ ఆర్కు బ్రేకులు.. గుజరాత్, ఏపీ మెట్రోలకు మాత్రం గ్రీన్సిగ్నల్

తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రీజినల్ రింగ్ రోడ్ (ట్రిపుల్‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌

Read More

ఏపీకి ఫండింగ్.. తెలంగాణకు పెండింగ్! కేంద్ర కేబినెట్ నిర్ణయాలతో మరోసారి బయటపడ్డ వివక్ష

ఏపీ, గుజరాత్​ రాష్ట్రాల్లోని మెట్రోలకు ఎడాపెడా అనుమతులు  ఎప్పట్లాగే హైదరాబాద్​ మెట్రో విస్తరణ అంశం​ పక్కకు ఏడాది కింద డీపీఆర్​, నెలన్నర కి

Read More

నాకు పార్టీ కంటే దేశ ప్రజలే ముఖ్యం.. దేశ భవిష్యత్ కోసం కఠిన నిర్ణయాలకు వెనుకాడం: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: నాకు పార్టీ కంటే దేశ ప్రజలే ముఖ్యమని.. నేషన్ ఫస్ట్ నినాదంతోనే పని చేస్తున్నామని ప్రధాని మోడీ అన్నారు. దేశ భవిష్యత్ కోసం కఠిన నిర్ణయాలకు వె

Read More

సుస్థిర ప్రభుత్వంతోనే అభివృద్ది..దేశ ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తున్నాం: ప్రధాని మోదీ

సుస్థిర ప్రభుత్వంలోనే దేశ అభివృద్ది వేగంగా జరుగుతోందన్నారు ప్రధాని మోదీ. ఎన్డీయే కూటమి పాలనలో ప్రజలు అభివృద్ధి ఫలాలను చూస్తున్నారని అన్నారు. గతంలో దశా

Read More

అత్యధిక కాలం పనిచేసిన ప్రధానిగా మోదీ.. తొలి ప్రధాని నెహ్రూ రికార్డు బ్రేక్

ఇండియాకు అత్యధిక కాలం పనిచేసిన ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు. బుధవారంతో (2026 జూన్ 10) మాజీ ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ పేరున ఉన్న 4 వేల

Read More

ఉజ్వల గ్యాస్ వినియోగదారులకు కేంద్రం బిగ్ షాక్.. సబ్సిడీ సిలిండర్ల కోటా 4కు తగ్గింపు..!

న్యూఢిల్లీ: పశ్చిమ ఆసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, చమురు సరఫరాలో ఇబ్బందుల వల్ల అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో కే

Read More

విశాఖ స్టీల్ ప్లాంట్ మృతుల కుటుంబాలకు ఎక్స్‎గ్రేషియా ప్రకటించిన కేంద్రం

హైదరాబాద్: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రధాని మోడీ.. గాయపడిన

Read More

ప్రశ్నించొద్దు.. పకోడీలు వేస్కోవాలి.. ప్రధాని మోదీ యువతను పక్కదారి పట్టిస్తున్నారు

యువత నుంచి ప్రధాని ఆశిస్తున్నది ఇదే.. మోదీపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఫైర్ యువతను పక్కదారి పట్టించాలని చూస్తున్నరని విమర్శ సీబీఎస్​ఈ టెండర్లల

Read More

భారత్పై బెదిరింపు చర్యలు బెడిసికొడతయ్..అది సార్వభౌమ దేశం:ఎకనమిక్ ఫోరంలో పుతిన్ కామెంట్స్

సెయింట్ పీటర్స్‌‌‌‌‌‌‌‌బర్గ్: భారత్​ను ఆంక్షలతో బెదిరించాలని ఎవరైనా చూస్తే.. అది వారికే బూమరాంగ్ అవుతుందని(తిప

Read More

హైడ్రామా తర్వాత అన్నామలై రాజీనామా ఆమోదం : రాజ్యసభ సీటుకూ నో చెప్పిన నేత

ఎట్టకేలకు నాలుగు రోజుల హైడ్రామా తర్వాత తమిళనాడు బీజేపీ నేత అన్నామలై రాజీనామాను ఆమోదించింది బీజేపీ హైకమాండ్. అన్నామలై రాజీనామాను ఆమోదించినట్లు పార్టీ జ

Read More

ఏపీలో రాజ్యసభ స్థానాలపై క్లారిటీ.. టీడీపీకి 3, జనసేనకు ఒక స్థానం కేటాయింపు..

ఏపీలో త్వరలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాల కేటాయింపుపై సస్పెన్స్ వీడింది. గురువారం ( జూన్ 4 ) జరిగిన సమావేశంలో కూటమి నేతల మధ్య అవగాహన కుదిరింది. టీడీపీ

Read More