
pm modi
అవినీతి సొమ్ముతో కేసీఆర్ రాజకీయాలు చేస్తుండు : వివేక్ వెంకటస్వామి
రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే అభివృద్ధి జరుగుతుందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్
Read Moreయూపీలోని 80 ఎంపీ స్థానాల్లో బీజేపీ ఓడిపోతది : అఖిలేష్ యాదవ్
2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలపై సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో యుపీలో బీజేపీ ఓటమి తప్పదని అన్నా
Read Moreఅధికారంలోకొస్తే పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తం : అర్జున్ ముండా
పోడు భూముల సమస్యలను రాష్ట్ర సర్కార్ పట్టించుకోకపోడం సిగ్గుచేటని కేంద్రమంత్రి అర్జున్ ముండా అన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే పోడు భూముల సమస్యలను పరిష
Read Moreమోడీపై బీబీసీ డాక్యుమెంటరీ.. లింక్స్ తొలిగించాలన్న కేంద్రం
ప్రధాని మోడీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ కలకలం రేపుతోంది. ప్రధాని మోడీకి గుజరాత్ అల్లర్లకు ఉన్న సంబంధంపై బీబీసీ డాక్యుమెంటరీ రూపొందించింది. అయిత
Read Moreగద్దర్కు సీఎం కేసీఆర్ రూ. 150 కోట్లిచ్చిండు : కేఏ పాల్
ఖమ్మం బీఆర్ఎస్ సభ అట్టర్ ఫ్లాపైందని ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. బీర్, బిర్యాని ఇచ్చినా జనం మాత్రం సభకు రాలేదని చెప్పారు. సీ
Read Moreపరీక్షా పే చర్చ విద్యార్థులపై ఒత్తిడి తగ్గిస్తుంది : లక్ష్మణ్
పరీక్షల సమయంలో విద్యార్థుల ఒత్తిడిని తగ్గించేందుకు ప్రధాని మోడీ పరీక్షా పే చర్చ నిర్వహిస్తున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వ
Read Moreరిపబ్లిక్ డే వేడులకు ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు
భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్-సిసీ హజరుకానున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఆయన జనవ
Read Moreబీజేపీతో బీఆర్ఎస్ చేతులు కలిపింది : రేవంత్రెడ్డి
కాంగ్రెస్ ను ఎదుర్కోలేక బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు చేతులు కలపాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్, మోడీ ఒక్కటేనని, కాంగ్రెస్ ను బల
Read Moreరాజీనామా చేసే ప్రసక్తే లేదన్న బ్రిజ్ భూషణ్
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ పై రెజర్లు చేస్తున్న ఆందోళనలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా తనపై వస్తున్న ఆరోపణలను డబ్య
Read Moreఆగష్టులోపు 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు : కిషన్ రెడ్డి
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 15 లోపు 10 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించనుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్
Read Moreషెఫాలి వర్మ టాలెంట్ అద్భుతం : మోడీ
మహిళా క్రికెటర్ షెఫాలీ వర్మపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల జల్లు కరింపించారు. ఉత్తర్ప్రదేశ్ లోని బస్తీ జిల్లాలో జరుగుతున్న ‘సా
Read Moreఆర్థిక సంక్షోభంలో టీఆర్ఎస్ ప్రభుత్వం : కిషన్ రెడ్డి
దేశాన్ని విమర్శించడం సీఎం కేసీఆర్కు అలవాటైందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశాన్ని చైనా, పాకిస్థాన్లతో పోల్చడం కేసీఆర్కు పరిపాటిగా మారిందన్
Read More