V6 News

pm modi

ఈశాన్య రాష్ట్రాలకు తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు.. ప్రారంభించిన ప్రధాని

ఈశాన్య ప్రాంతంలో మొట్టమొదటిసారిగా గువాహటి-న్యూ జల్‌పైగురి మార్గంలో ప్రధాని మోడీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జె

Read More

నెహ్రూ కాళ్ల దగ్గర మోడీ ఫోటో..నెహ్రూకు అంతసీన్ లేదంటూ బీజేపీ కౌంటర్

రాజదండం (సెంగోల్) వివాదం చినికి చినికి గాలివానలా మారుతోంది. రాజదండం వివాదం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లు మారింది. సెంగోల్ కు దేశ తొలి ప్రధాని నెహ్

Read More

ఆనందభాష్పాలు రాలుస్తున్న వ్యక్తి ఎవరో తెలుసా.. ఆయనకు రాజదండానికి సంబంధమేమిటి?

ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం వేళ ప్రధాని నరేంద్ర మోడీకి తమిళ పురోహితులు రాజదండాన్నిబహుకరించిన సమయంలో ఓ వ్యక్తి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఆయ

Read More

కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం.. ప్రత్యేక స్టాంప్, రూ. 75 నాణెం విడుదల చేసిన ప్రధాని మోదీ

కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక స్మారక పోస్టల్ స్టాంప్ మరియు కొత్త రూ.75 నాణేలను ఆవిష్కరించారు. నూతనంగా ని

Read More

పార్లమెంట్ ప్రారంభోత్సవం

పార్లమెంట్ లో ప్రధాని స్పీచ్ తొమ్మిదేళ్లలో గ్రామాలను కలుపుతూ 4 లక్షల కి.మీ రోడ్లు నిర్మించాం తొమ్మిదేళ్లలో నవనిర్మాణం, పేదల సంక్షేమం  కోస

Read More

మోడీ కీలక వ్యాఖ్యలు .. త్వరలో ఎంపీ సీట్లు పెరుగుతయ్

కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు.  రానున్న రోజుల్లో ఎంపీల సంఖ్య  పెరుగుతాయని అన్నారు. అంద

Read More

కొత్త పార్లమెంట్..  భవన  నిర్మాణ కార్మికులను మోడీ  సన్మానం 

కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోడీ 2023 మే 28 ఆదివారం ప్రారంభించారు.  ఈ సందర్భంగా కొత్త పార్లమెంట్ భవన నిర్మాణ పనుల్లో పాలుపంచుకున్న కార్మికు

Read More

కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన మోడీ

కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. గణపతి పూజతో  ప్రారంభోత్సవ  వేడుక మొదలైంది.  ప్రధాని నరేంద్ర మోడీ, లోక్ సభ స

Read More

సంప్రదాయానికి ప్రతీక "రాజదండం" "సెంగోల్" కు ఇన్నాళ్లకు తగిన గౌరవం

భారత గొప్ప సంప్రదాయానికి ప్రతీకగా నిలిచిన సెంగోల్‌ను నూతన పార్లమెంట్‌ భవనంలో ప్రతిష్టించడం చాలా సంతోషంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు

Read More

మోడీ చేతికి రాజ దండం సెంగోల్

బంగారు రాజదండం సెంగోల్  ను ప్రధాని మోదీ అందుకున్నారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి ఒకరోజు ముందు ప్రధాని నరేంద్ర మోదీ మే 27వ తేదీ శనివా

Read More

భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం.. ఒకే పువ్వు ఉండటం కుదరదు

ఢిల్లీ ప్రభుత్వాన్నే కాదు..పంజాబ్లో తమను కూడా కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని ఆ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ అన్నారు. పంజాబ్లో  బ‌డ్జెట్ స&

Read More

కేంద్ర ఆర్డినెన్స్పై దుమారం..కేజ్రీవాల్- కేసీఆర్ భేటీకి కారణమేంటి

ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్పై దేశ వ్యాప్తంగా దుమారం రేగుతోంది. ఈ ఆర్డినెన్స్ బిల్లు పార్లమెంట్లో పాస్ అవ్వ

Read More

కేంద్రం ఆర్డినెన్స్‌ ప్రజాస్వామ్యానికి విఘాతం... గవర్నర్లతో రాజకీయం చేస్తోంది

ఢిల్లీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ ప్రజాస్వామ్యానికి విఘాతం అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ ప్రభుత్వ

Read More