pm modi

8 నెలల్లో ఎన్నికలు రావొచ్చు.. రెడీగా ఉండండి: బీఎల్ సంతోష్

రాబోయే ఎనిమిది నెలల్లో ఎన్నికలు రావచ్చని.. మిషన్ 90 పై ఫోకస్ చేయండంటూ బీజేపీ నేతలకు బీఎల్ సంతోష్ పిలుపునిచ్చారు. బూత్ కమిటీల ఏర్పాటుపై ఫోకస్ పెట్టాలని

Read More

రేపు పశ్చిమ బెంగాల్ పర్యటనకు ప్రధాని మోడీ

ప్రధాని నరేంద్రమోడీ రేపు పశ్చిమబెంగాల్‭లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా రూ.7,800 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రారంభించనున్నారు. కోల

Read More

119 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ పాలక్‭ల నియామకం

సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా పార్టీని బలోపేతానికి బీజేపీ సన్నాహాలు చేస్తోంది. బూత్ లెవల్ నుంచి పార్టీని పటిష్టం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసిం

Read More

నిలకడగా ప్రధాని మోడీ తల్లి ఆరోగ్యం : డాక్టర్లు

ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ మోడీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అహ్మదాబాద్‌లోని UN మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ & రీసెర్చ్ సెంటర

Read More

ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ సీఎం జగన్ విజ్ఞప్తి

ప్రధాని మోడీని కోరిన ఏపీ సీఎం జగన్ రాయలసీమ ప్రాజెక్టుకు పర్యావరణ పర్మిషన్ ఇవ్వాలని పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ కు వినతి అనుమతులు లేకుండా

Read More

తెలంగాణ డిస్కమ్ల నుంచి 6వేల కోట్లు ఇప్పించండి .. ప్రధానికి సీఎం జగన్ అభ్యర్ధన

8 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యలను పరిష్కరించాలని ప్రధాని మోడీని సీఎం జగన్ అభ్యర్థించారు. టీఎస్ డిస్కమ్‌లు తమ రాష

Read More

తల్లిని చూసేందుకు దవాఖానాకు మోడీ

అస్వస్థతకు గురై అహ్మదాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లి హీరాబెన్ ను ప్రధాని మోడీ పరామర్శించారు. అహ్మదాబాద్ లోని UN మెహతా హాస్పిటల్ లో ఆమ

Read More

అనారోగ్యంతో హాస్పిటల్లో చేరిన మోడీ తల్లి

ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో అహ్మదాబాద్ లోని UN మెహతా హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. అయితే ప్రస్తుతం హీరాబెన్ ఆరోగ్య

Read More

ప్రహ్లాద్​ మోడీ, ఆయన ఫ్యామిలీ మెంబర్స్​కు గాయాలు

మైసూరు: ప్రధాని నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ, ఆయన కుటుంబ సభ్యులు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. కర్నాటకలోని మైసూరులో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది

Read More

రేపు ప్రధానితో సీఎం జగన్ భేటీ

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. బుధవారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తో ముఖ్యమంత్రి వైఎస్&z

Read More

కేసీఆర్ 5 లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఏం చేసిండు : ఎంపీ లక్ష్మణ్

రాజ్యసభలో తెలంగాణ, అటు ఆంధ్ర గొంతుగా మారడం అదృష్టంగా భావిస్తున్నానని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. రాజ్యసభ సభ్యునిగా కొత్త అనుభూతి కలిగిందన్నారు. ప్రతిపక్షాల

Read More

ప్రపంచంలో మనది స్పెషల్​ ప్లేస్

ప్రపంచంలో మనది స్పెషల్​ ప్లేస్ దాన్ని మనకు మనమే సృష్టించుకున్నం: మోడీ 2022 మనదేశానికి చాలా ప్రత్యేకమైనది ఈ కాలంలో ఎన్నో విజయాలు సాధించామని వె

Read More

చైనా జెజియాంగ్ ప్రావిన్స్​లో కరోనా కేసులు

బీజింగ్: చైనాలో కరోనా కల్లోలం మరింత తీవ్రమవుతోంది. దేశవ్యాప్తంగా అనేక ప్రావిన్స్ లలో లక్షల కొద్దీ డైలీ కేసులు నమోదవుతున్నాయి. ఒక్క ఝెజియాంగ్ ప్రావిన

Read More