ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది జనవరి 21 నుంచి మూడు రోజుల పాటు రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన వేడుక లు ఘనంగా నిర్వహించనున్నట్లు రామమందిర్ ట్రస్ట్ సభ్యులు శుక్రవారం వెల్లడించా రు. ఈ పవిత్ర కార్యానికి హాజరు కావాలని ప్రధాని నరేంద్ర మోదీని, 25 వేల మంది హిందూ మత పెద్దలు, ప్రముఖ సాధువులను ఆహ్వానించనున్నట్లు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ చెప్పారు. ఇతర వీఐపీలను కూడా ఆహ్వానించేందుకు లిస్ట్ తయారు చేశామన్నారు. రాజకీయ పార్టీలకు కూడా ఆహ్వానాలు పంపుతామని చెప్పారు. త్వరలో అందరికి ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ ఇన్విటేషన్ కార్డ్స్ ఇస్తారని తెలిపారు. భక్తులకు నెలరోజులపాటు అన్నదాన కార్యక్రమం, ఆలయ పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు చర్యలు చేపడతామని చంపత్ రాయ్ పేర్కొన్నారు. -
అయోధ్య రాముడి గుడి జనవరిలో ప్రారంభం
- దేశం
- August 5, 2023
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- మే 20న తెలంగాణ కేబినెట్ సమావేశం
- ఎలక్ట్రికల్ బైక్.. బంపర్ డిస్కౌంట్.. రూ. 59,900లకే ఈవీ స్కూటర్
- KKR vs RRR: ఆకస్మిక వర్షం.. రాజస్థాన్ - కోల్కతా మ్యాచ్ ఆలస్యం
- జగన్ 5వేల కోట్లు ఖర్చు చేసినా ఓట్లన్నీ చంద్రబాబుకే.. చింతా మోహన్
- కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ..కొనసాగుతున్న గాలింపు చర్యలు
- కామారెడ్డిలో భారీ చోరీ.. 9తులాల బంగారం, 15తులాల వెండి మాయం
- SRH vs PBKS: ఆఖరి పంచ్ మనదే.. పంజాబ్పై సన్రైజర్స్ ఘన విజయం
- ఈ వీడియో చూసి తీరాల్సిందే.. ఆకాశంలో అద్భుతం...అసలైన ఉల్కాపాతం అంటే ఇదే
- రాహుల్ గాంధీ మావోయిస్టు భాష వాడుతున్నారు: మోదీ ఫైర్
- Devara Fear Song: వణుకు పుట్టిస్తున్న ఫియర్ సాంగ్..దయ లేని దేవర మౌనం..సవరణ లేని హెచ్చరిక
Most Read News
- రేషన్ షాపుల్లో సన్నబియ్యం
- సన్ రైజర్స్ vs పంజాబ్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత..
- నైరుతి రుతుపవనాల పై కీలకీ అప్డేట్
- తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు.. 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్
- వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి
- 45లక్షల విలువైన చినూక్ హెలికాప్టర్ మిస్సింగ్?.. క్లారిటీ ఇచ్చిన రక్షణశాఖ
- హైదరాబాద్లో దంచికొడుతున్న వాన
- కుత్బుల్లాపూర్లో భారీగా మొహరించిన పోలీసులు..
- తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్
- SRH vs PBKS: క్వాలిఫై అయినా కీలకమే.. టాప్-2పై సన్ రైజర్స్ గురి