pm modi
మోదీపై విమర్శలు చేస్తే అభాసుపాలవుతారు: ఎంపీ లక్ష్మణ్
కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు. పార్లమెం
Read Moreఅన్ని దేశాల కంటే ఇండియాలోనే పెట్రోల్ ధర తక్కువ : కొండా విశ్వేశ్వర్ రెడ్డి
ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఇండియాలోనే పెట్రోల్ ధర తక్కువని బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలో దేశం ఎంతో అ
Read Moreఆస్ట్రేలియాలో టెంపుల్స్పై దాడులు సహించం.. ప్రొ ఖలిస్తానీ శక్తులనూ ఉపేక్షించం: మోడీ
ఆస్ట్రేలియాలో టెంపుల్స్పై దాడులు సహించం.. ప్రొ ఖలిస్తానీ శక్తులనూ ఉపేక్షించం: మోడీ అలాంటి వ్యక్తులపైనా ఇకపై కఠిన చర్యలు: అల్బనీస్
Read Moreమరో వందే భారత్ ఎక్స్ ప్రెస్.. ప్రారంభించనున్న మోడీ
ఉత్తరాఖండ్ లో తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును భారత ప్రధాని నరేంద్ర మోడీ మే 25 గురువారం రోజున ప్రారంభించనున్నారు. ఈ రైలును ప్రధాని వీడి
Read Moreకొత్త పార్లమెంటుకు తమిళనాడు 'సెంగోల్'.. అమిత్ షా కీలక ప్రకటన
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా మే 28న కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. బ్ర
Read Moreప్రధాని ప్రోగ్రామ్కు స్పెషల్ ఫ్లైట్లో ప్రవాసులు
మెల్బోర్న్: ప్రధాని నరేంద్ర మోడీకి ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ పెరుగుతోంది. ఆయన ఏ దేశానికి వెళ్లినా, అక్కడున్న ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలుకుతున్న
Read Moreఆస్ట్రేలియా, ఇండియా ఫ్రెండ్షిప్కు భారత సంతతి ప్రజలే కీలకం: మోడీ
యోగా, క్రికెట్, సినిమాలు ఇండియా, ఆస్ట్రేలియా మధ్య వారధులు: మోడీ మోడీ ఎక్కడికెళ్లినా రాక్ స్టార్ లా స్వాగతం: ఆస్ట్రేలియా ప్రధాని సిడ్నీ: ఇండి
Read Moreవన్ ఎర్త్ – వన్ హెల్త్ నినాదం : ఆస్ట్రేలియాలో మోడీ ప్రకటన
ఒకటే భూమి.. ఒకటే ఆరోగ్యం నినాదంతో ప్రపంచం మొత్తానికి కరోనా వ్యాక్సిన్ అందించిన ఘనత భారతదేశానిదే అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మే 22వ తేదీ మంగళవార
Read Moreప్రధాని మోడీకి అరుదైన గౌరవం.. అత్యున్నత పురస్కారాలు ప్రదానం చేసిన ఫిజీ, పపువా న్యూ గినియా
మూడు దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాపువా న్యూ గినియాలో బిజిబిజీగా ఉన్నారు. ఆదివారం (మే 21న) రాత్రి ఆ దేశానికి చేరుకున్న ప్రధాన
Read Moreమీరు మస్తు పాపులర్.. మోడీతో బైడెన్
న్యూఢిల్లీ: మన ప్రధాని నరేంద్ర మోడీకి ప్రపంచవ్యాప్తంగా మస్తు పాపులారిటీ ఉందని అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ అన్నారు.
Read Moreమోడీ కోసం రూల్స్ బ్రేక్.. ప్రధాని కాళ్లు మొక్కిన పపువా న్యూ గినియా పీఎం
జపాన్లో జరుగుతున్న జీ-7 సదస్సులో పాల్గొన్న అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ 2023 మే 21 ఆదివారం రోజున పపువా న్యూ గినియాకు చేరుకున్నారు. ఈ సందర్భ
Read Moreరూ.2 వేల నోట్ల రద్దు.. దేశ ఆర్ధిక వ్యవస్థను దెబ్బ తీసే కుట్ర : మంత్రి జగదీష్ రెడ్డి
దేశంలో రెండు వేల నోట్ల రద్దు అనేది మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంలో అభివృద్ధిని వెనక్కు తీసుకపోవడమే అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. మే 20వ తేదీ శని
Read Moreరూ.2 వేల నోటు ఇక చిత్తు కాగితమేనా..
రెండు వేల రూపాయల నోటును మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. ఈ నిర్ణయంతో 2023, సెప్టెంబర్ 30వ
Read More













