pm modi
ఇండియా ఓ స్వర్గం.. పాక్కు వెళ్లని అదృష్టవంతుల్లో నేనొకడిని
ఇండియా ఓ స్వర్గం పాక్కు వెళ్లని అదృష్టవంతుల్లో నేనొకడిని: ఆజాద్ న్యూఢిల్లీ: పాకిస్థాన్కు వెళ్లని అదృష్టవంతుల్లో తానూ ఒకడినని గులాంనబీ ఆజాద్ అన్నా
Read Moreరాజ్యసభలో మోడీ కంటతడి
ఢిల్లీ: రాజ్యసభలో తీవ్ర ఉధ్వేగానికి లోనయ్యారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. విపక్ష నేత గులాం నబీ ఆజాద్ రిటైర్మెంట్ సందర్భంగా మాట్లాడిన మోడీ.. సభలో కన్నీరు
Read Moreచర్చలకు మేం రెడీ: రైతులు
ఎప్పుడు రమ్మంటరు? న్యూఢిల్లీ: అగ్రి చట్టాలపై మరో రౌండ్ చర్చలకు రెడీగా ఉన్నట్టు రైతు నాయకులు ప్రకటించారు. చర్చలకు తేదీని కేంద్ర ప్రభుత్వమే నిర్ణయించాలన
Read Moreకనీస మద్దతు ధరపై చట్టం తీసుకురావాలి
ఘాజీపూర్: కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై చట్టం తీసుకురావాలని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ డిమాండ్ చేశారు. ఎంఎస్పీ ఇప్పుడు అమలు అవ
Read Moreఎంఎస్పీ కొనసాగుతుంది.. అగ్రి చట్టాలపై కాంగ్రెస్ది యూ-టర్న్
న్యూఢిల్లీ: కాంగ్రెస్తోపాటు ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ విరుచుకుపడ్డారు. రాజ్యసభలో అగ్రి చట్టాలపై చర్చ సందర్భంగా మాట్లాడిన మోడీ.. ఈ చట్టాల విషయంలో కా
Read Moreఇప్పట్లో అమలుకాని చట్టాలపై ఇప్పుడెందుకు యాగీ చేస్తున్నరు?
ఇప్పట్లో అమలుకాని రైతు చట్టాలపై ఇప్పుడెందుకు యాగీ చేస్తున్నరని బీజేపీ నాయకురాలు విజయశాంతి ప్రతిపక్షాలను ప్రశ్నించారు. శాంతియుతంగా జరుగుతున్న రైతుల నిర
Read Moreదేశ అభివృద్ధిలో రైతుల పాత్రే కీలకం
న్యూఢిల్లీ: భారత స్వాతంత్ర్యోద్యమంలో కీలక ఘటన అయిన చౌరీచౌరా సెలబ్రేషన్స్ను ఉత్తర్ ప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లాలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప
Read Moreనియంతల పేర్లన్నీ ‘M’తోనే ఎందుకు మొదలవుతాయి?
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి మోడీపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ మరోమారు విమర్శలు ఎక్కుపెట్టారు. మోడీ పేరు తీసుకోకుండా ఆయనపై కామెంట్స్ చేశారు. ఎందుకు
Read Moreబ్రిటీష్ వాళ్లే రైతు చట్టాలను ఉపసంహరించుకున్నారు.. మీరెందుకు చేయరు?
న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని ప్రధాని మోడీని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కోరారు. వ్యవసాయ చట్టాలపై రాజ్యసభలో విపక్ష
Read Moreఏరో ఇండియా ఆత్మనిర్బర్కు ఉత్సాహాన్నిస్తుంది
ఏరో ఇండియా అంతర్జాతీయ వైమానిక ప్రదర్శనకు సంబంధించి 13వ ఎడిషన్ బెంగుళూరులో జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. ఈ కా
Read Moreఅగ్రి చట్టాలను ఏడాదిన్నర నిలిపేసేందుకు కట్టుబడి ఉన్నం
రైతులతో చర్చలకు ఒక్క కాల్ దూరంలో! చర్చలతోనే పరిష్కారం ఆల్ పార్టీ మీటింగ్లో ప్రధాని సెషన్ ఎజెండా ఖరారుపై చర్చ 26న జరిగిన హింసను ఖండించిన అన్ని పార్టీ
Read Moreగాంధీ ఆశయాలు కోట్లాది మందికి స్ఫూర్తి
న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మా గాంధీ వర్దంతి సందర్భంగా ఆయనను ప్రముఖ నేతలు స్మరించుకున్నారు. గాంధీని గుర్తు చేసుకుంటూ ప్రధాని మోడీ, రాష్ట్రపతి రామ్నాథ్ క
Read Moreదేశంలోకి కరోనా ఎంటరై నేటికి ఏడాది
దేశంలోకి కరోనా వైరస్ ఎంటరై నేటికి ఏడాదైంది. ఈ సంవత్సర కాలంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. పరిశ్రమలు, వ్యాపారాలు మూతపడి లక్షలమంది ఉపాధి కోల్పోయారు.
Read More













