స్వార్థపూరిత రాజకీయాలకు దేశం ఎన్నటికీ బంధీగా మారబోదన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. పార్లమెంట్ ను, దేశాభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. 130 కోట్ల మంది ప్రజలు ప్రతీ సవాల్ ను ఎదుర్కొని... దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని మోడీ చెప్పారు. దేశం కొత్త రికార్డులు సెట్ చేస్తున్న ఈ టైమ్ లో... కొందరు మాత్రం పార్లమెంట్ ను అడ్డుకుంటున్నారన్నారు. నవ భారతానికి అంతర్జాతీయ గుర్తింపు ర్యాంకుల రూపంలో కాకుండా మెడల్స్ రూపంలో వస్తోందన్నారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన లబ్ధిదారులతో మోడీ ఇంటరాక్ట్ అయ్యారు.
దేశాభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రతిపక్షాల యత్నం
- దేశం
- August 6, 2021
లేటెస్ట్
- లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- వైసీపీకి మద్దతు తెలిపిన దిల్ రాజు.. వీడియో వైరల్..
- కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న
- 3పార్లమెంట్, 11అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్..
- ప్రభుత్వ భూములు కబ్జా.. జగద్గిరిగుట్టలో రౌడీ షీటర్ అరెస్ట్
- DC vs GT: సిక్సులతో హోరెత్తించిన పంత్.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే..?
- మిగిలిన 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
- చంద్రయాన్2 సక్సెస్ ఫుల్గా పనిచేస్తుంది..జపాన్ మూన్ ల్యాండర్ ఫొటోలు పంపింది
- లోక్ సభ ఎన్నికల బరిలో మా ఊరి పొలిమేర నటి
- కేసీఆర్ వల్లే ఇరిగేషన్ రంగం నాశనమైంది: ఉత్తమ్ కుమార్
Most Read News
- రైలు చక్రాల మధ్య కూర్చుని వంద కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు
- SRH vs RCB: ఈ సారి 300 పక్కా: బెంగళూరు బౌలర్లను వణికిస్తున్న సన్ రైజర్స్
- Kitchen Tips : ప్యాకెట్ పాలను ఎలా కాగబెట్టాలి.. మరిగిస్తే పోషకాలు పోతాయా..?
- విద్యుత్ శాఖ అధికారి అనిల్ ఇంట్లో ఏసీబీ దాడులు
- విరాట్ కోహ్లీ వచ్చిండు
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- పెద్ద సైజు యాడ్ తో బేషరతుగా క్షమాపణలు చెప్పిన పతంజలి