Podu Lands

ప్రభుత్వానికి రెవెన్యూ, ఫారెస్ట్ భూమి ఎక్కడుందో కూడా తెలియదు

 మంత్రి సత్యవతి రాథోడ్ పై ఎంపీ సోయం బాపురావు ఫైర్  కమీషన్ల కోసం ‘పాలమూరు’ డిజైన్ మార్చిన్రు: డీకే అరుణ   మహబ

Read More

అరిగోస పడుతున్నగొర్రెల కాపర్లు

అడవిలోకి పోనిస్తలేరు.. ఊర్లో ఉండనిస్తలేరు  గుట్టలు,తుమ్మలు పోయినయ్​..  బీడు భూములు రియల్​ ఎస్టేట్​ అయినయ్​ జీవాలను ఎక్కడ మేపాలో తెల

Read More

పుట్టిన ఊరు విడిచి బతకలేమంటున్న గిరిజనులు

11,341 అప్లికేషన్లకు 207 మాత్రమే ఓకే చేసిన ఎస్‌‌‌‌‌‌‌‌డీఎల్‌‌‌‌‌‌‌‌

Read More

నెల రోజుల్లో పోడు భూములకు పట్టాలిస్తం : హరీష్ రావు

రానున్న నెల రోజుల్లో పోడు భూములకు పట్టాలు అందిస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక గిరిజనులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చా

Read More

పోడు పట్టాల కోసం ప్రగతిభవన్ ముట్టడి

క్యాంప్ ఆఫీస్ ముట్టడికి గిరిజన సంఘాల యత్నం పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ గిరిజనుల హామీలను నెరవేర్చాలని డిమాండ్  సేవాలాల్ జయంతిని

Read More

పోడు భూముల సర్వే సరిగా జరగట్లేదు : ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి

అధికారుల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం మెదక్, వెలుగు : ‘పోడు భూముల సర్వే సరిగా జరగట్లేదు. పోడు గ్రామాల ఎంపిక ఏ తీరుగా చేసిన్రు? ఎవరు చేసిన్రు?

Read More

పోడు పట్టాలకు పైసలడుగుతున్రు

మహబూబాబాద్ అర్బన్, వెలుగు: పోడు పట్టాల కోసం అటవీశాఖ సిబ్బంది పైసలు వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపించారు. ఈ మేరకు మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చం

Read More

పోడు భూములకు పట్టాలివ్వాలని కేంద్రం చెబుతున్నా రాష్ట్రం పట్టించుకోలే : ​ఎంపీ సోయం బాపురావ్​

ప్రభుత్వ విప్​ రేగా రెచ్చగొట్టడం వల్లే ఎఫ్ఆర్ఓ హత్య : ఎంపీ సోయం బాపురావ్​ భద్రాద్రికొత్తగూడెం/చండ్రుగొండ, వెలుగు: అటవీ హక్కుల చట్టం ప్రకారం అర

Read More

పోడు భూములను వదులుకొనే ప్రసక్తే లేదు:బుర్స పోచయ్య

గుడిహత్నూర్, వెలుగు: పోడు భూముల విషయంలో టీఆర్ఎస్ సర్కార్ పై ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం కావాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు బుర్స పోచయ్య ఆదివాసీలకు

Read More

పోడు పట్టాల కోసం మహబూబాబాద్​లో రైతుల చలో కలెక్టరేట్​

మహబూబాబాద్, వెలుగు: అర్హులైన గిరిజనేతర రైతులందరికీ పోడు పట్టాలు ఇవ్వాలని గురువారం చలో కలెక్టరేట్ నిర్వహించారు. మహబూబాబాద్​జిల్లాలోని కొత్తగూడ, గూడూరు,

Read More

పాదయాత్రకు అనుమతివ్వాలని హైకోర్టుకు తీన్మార్ మల్లన్న

హైదరాబాద్: తన పాదయాత్ర కు అనుమతి ఇవ్వాలని కోరుతూ తీన్మార్ మల్లన్న అలియాస్ చింత పండు నవీన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోడు భూముల సమస్యలు పరిష్కరి

Read More

ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఖమ్మం కార్పొరేషన్​, వెలుగు: కమ్యూనిస్టు లీడర్లు తమ కార్యకర్తలను గందరగోళంలో పడేయొద్దని, క్షేత్రస్థాయిలో ఏవైనా సమస్యలుంటే చర్చల ద్వారా పరిష్కరించుక

Read More

ఎఫ్​ఆర్వో కుటుంబానికి సీఎల్పీ నేత భట్టి పరామర్శ

ఖమ్మం టౌన్,వెలుగు: హత్యకు గురైన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్(ఎఫ్​ఆర్వో) శ్రీనివాసరావు కుటుంబానికి ప్రభుత్వం రూ. కోటి పరిహారం ఇవ్వాలని సీఎల్పీ నేత భట్టి విక్ర

Read More