
Podu Lands
పోడు లిస్టులో నాన్ ట్రైబల్స్..1.79 లక్షల మంది
హైదరాబాద్, వెలుగు: పోడు భూములకు ఇచ్చే పట్టాల లిస్టులో రాష్ట్ర సర్కార్ నాన్ ట్రైబల్స్ను కూడా చేర్చింది. దాదాపు 4.50 లక్షల ఎకరాల పోడు భూమిని 1.79 లక్షల
Read Moreపోడు పట్టాల పంపిణీ తర్వాతే గిరిజన బంధు
హైదరాబాద్, వెలుగు : పోడు భూముల పట్టాల పంపిణీ సంగతి తేలిన తర్వాత గిరిజన బంధు స్కీం మొదలవుతుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు.
Read Moreఎన్నికల కోసమే కేసీఆర్ పోడు భూముల డ్రామా : సోయం బాపురావు
రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నందున సీఎం కేసీఆర్ పోడు భూముల డ్రామా ఆడుతున్నారని బీజేపీ ఎంపీ సోయం బాపురావు ఆరోపించారు. అమాయక ప్రజలను మోసం చేయడాన
Read Moreగిరిజనులు కబ్జా కోరులా కేసీఆర్. ?: షర్మిల
కేసీఅర్ వెన్నుపోటు దారుడని వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. మిమ్మల్ని మించిన మోసగాడు ఎవరూ లేరని ఆరోపించారు. హామీలు ఇచ్చి మోసం చేయడం కేసీఆ
Read Moreఆదివాసీలు బీఆర్ఎస్ సర్కార్పై పోరుకు సిద్ధం కావాలె : ఎంపీ బాపూరావు
కొమురంభీం వారసులైన ఆదివాసులు బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాలని అదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు పిలుపునిచ్చారు. పోడు భూములకు పట్టాల
Read Moreగిరిజనులే లేకపోతే అటవీ భూములు ఆగమవుతుండే : ఆర్ఎస్పీ
గిరిజనులను అటవీ దురాక్రమణదారులని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. కేసీఆర్ వ్యాఖ్యలను తీవ్రం
Read Moreపోడు భూముల కోసం గిరిజన బిడ్డల్ని పెండ్లి చేసుకుంటున్రు : కేసీఆర్
పోడు భూముల కోసం కొందరు అగ్రకులాల వారు గిరిజన అమ్మాయిలను పెండ్లి చేసుకుంటున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. పోడు కొట్టుకోవడం కోసం ఇలా చేయడం దుర్మార్గమని చె
Read Moreఫిబ్రవరిలోనే పోడు భూముల పంపిణీ: కేసీఆర్
త్రీపేస్ కరెంటు కనెక్షన్లు ఇస్తం గిరిజన వికాసం కింద నీటి వసతి రాష్ట్రంలో 11.5 0 లక్షల ఎకరాల పోడు భూమి ఉద్యోగం ఉపాధి లేని గిరిజనులకు గిరిజనబంధ
Read Moreఏజెన్సీలో పోడు పట్టాల కోసం దళారుల వసూళ్లు
మహబూబాబాద్, వెలుగు:వారం రోజుల్లో అర్హులైన రైతులకు పోడు పట్టాలను చేసుకోవాలని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ జిల్లా కేంద్రంలో సమీక్షి
Read Moreకేసీఆర్ ప్రకటించి 4 నెలలు దాటినా గిరిజనబంధుపై నోక్లారిటీ
పోడు భూములకు పట్టాలిస్తేనే అర్హుల గుర్తింపు ఈ బడ్జెట్ లో ఫండ్స్ కేటాయిస్తేనే స్కీమ్ ముందుకు హైదరాబాద్, వెలుగు:దళితులకు ద&zwn
Read Moreకొంత మందికే అందనున్న పోడు భూముల పట్టాలు
మెదక్ జిల్లాలో 4,015 మంది దరఖాస్తు..182 మంది అర్హులుగా గుర్తింపు? నిరాశలో వేలాది మంది రైతులు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నా గుర్తించలేదన
Read Moreఫిబ్రవరిలో పోడు భూములకు పట్టాలు: మంత్రి సత్యవతి
రాష్ట్రంలో పోడు భూములకు ఫిబ్రవరిలో పట్టాలిస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే వంద శాతం సర్వేను గ్రామ సభల ద్వారా పూర్తి చేశామన్నార
Read Moreత్వరలో పోడు భూములకు పట్టాలిస్తం: మంత్రి సత్యవతి
ఆదిలాబాద్, వెలుగు : రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే పోడు భూములకు ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టాలు పంపిణీ చేస్తారని మంత్రులు సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డి వె
Read More