
Podu Lands
పోడు సమస్యల పరిష్కారం ఎన్నడు?
తెలంగాణ ఏర్పాటు తర్వాత పోడు భూముల సమస్యపై సీరియస్ గా స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి.. తానే నేరుగా క్షేత్ర స్థాయికి వెళ్లి కుర్చీ వేసుకొని మరీ సమస్యలు
Read Moreపోడు భూములపై ప్రకటనలే తప్ప పరిష్కారం లేదు
హైదరాబాద్: ఆదివాసీ, దళితుల హక్కులపై ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి కంచర్ల మోహన్ రావు అన్నారు బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, వివేక్ వెంక
Read Moreపోడు భూముల పట్టాలపై అడుగు ముందుకు పడట్లే
ట్రైబ్స్, నాన్ట్రైబ్స్ నుంచి పోటాపోటీగా దరఖాస్తులు సర్కారు నుంచి నేటికీ రాని గైడ్లైన్స్ ఎంపికలో నామమాత్రంగా మారిన ఎఫ్ఆర్సీలు గుట్ట
Read Moreవిశ్లేషణ: అటవీ హక్కుల చట్టంతోనే ఆదివాసీలకు భరోసా
ఆదివాసీలు, గిరిజనులకు అడవి అమ్మలాంటిది. వారిని కంటికి రెప్పలా కాపాడుకునేది అడవే. వారి బతుకుదెరువు మొత్తం అడవిపైనే ఆధారపడి ఉంది. అటవీ వనరులను వాడుకుంటూ
Read Moreపోడు భూములపై హైకోర్టు విచారణ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం లో ఉన్న పోడు భూముల పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. పోడు భూముల్ని సాగుచేసుకుంటున్న తమకు పట్టాలు జారీ చేయాలని 73 మంది రై
Read Moreగిరిజనులు పోడు మాత్రమే చేసుకోవాలె
పోడు భూములకు పట్టాలు ఇయ్యం వాటిపై హక్కులన్నీ అటవీ శాఖవే: మంత్రులు సత్యవతి, ఎర్రబెల్లి ఒక కుటుంబం నాలుగు హెక్టార్లకు మించి పోడు చేయొద్దు
Read Moreఫారెస్ట్ భూముల చుట్టూ ఫెన్సింగ్ పెడ్తం
శాశ్వత సరిహద్దులు ఏర్పాటు చేస్తం: సీఎం వచ్చే నెల 8 నుంచి పోడు భూముల క్లెయిమ్ అప్లికేషన్లు అడవి లోపల పోడు చేస్కుంటున్న గిరిజనులకు ప్
Read Moreఈ నెల మూడో వారం నుంచి పోడు సాగుకు అప్లికేషన్లు
హైదరాబాద్, వెలుగు: పోడు భూములు సాగు చేసుకుంటున్న వాళ్ల నుంచి ఈ నెల మూడో వారంలో అప్లికేషన్లు తీసుకోవడం ప్రారంభించాలని అధికారులను సీఎం
Read Moreపోడు భూముల సమస్యలపై 2 వారాల్లో కార్యాచరణ
నవంబర్ నుంచి భూముల సర్వే భవిష్యత్తులో ఒక్క గజం భూమి కూడా అన్యాక్రాంతం కావడానికి వీల్లేదు అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం హైదరాబాద్: రాష్ట్రం
Read Moreకేసీఆర్ పరిష్కరించాల్సిన సమస్య.. కేంద్రంపై నెట్టిండు
హైదరాబాద్: పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపడం రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉన్నా సీఎం కేసీఆర్ తన బాధ్యతను కేంద్రంపై నెట్టేస్తున్నారని కాంగ్ర
Read Moreపార్టీలన్నీ ఒక్కటై పోరుబాట..అక్టోబర్ 5న మహా రాస్తారోకో
హైదరాబాద్, వెలుగు:పోడు రైతులకు బాసటగా మహా రాస్తారోకోకు ప్రతిపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. అక్టోబర్ 5న పోడు గ్రామాలన్నిటినీ కలు
Read Moreజెడ్పీ మీటింగులంటే జంకుతున్న ఎమ్మెల్యేలు
సమస్యలు, పెండింగ్ స్కీంలపై నిలదీస్తున్న సభ్యులు సర్కారును, లీడర్లను ఇరుకున పెట్టేలా ప్రశ్నలు సమాధానం చెప్పలేక తరచూ మంత్రులు, ఎమ్మెల్యేల డుమ్మా
Read Moreచంటి పిల్లల తల్లులకు పాచిపోయిన అన్నం పెడతరా?
కేసీఆర్ ను గిరిజన దళం తరిమి కొడుతుందని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. పోడు భూములను లాక్కోవద్దన్నందుకు గిరిజన మహిళా రైతులను జైల్లో పెట
Read More