
POLICE
జగిత్యాల జిల్లాలో పోలీసులు వర్సెస్ గంగపుత్రులు
జగిత్యాల జిల్లాలో పోలీసులతో గంగపుత్రలు వాగ్వాదానికి దిగారు. ఎంపీపీ ఇంటి ముట్టడికి బయలుదేన గంగపుత్రులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మెట్ పల్లి మండలం
Read Moreతిరుపతిలో భారీ అగ్నిప్రమాదం.. గోవిందరాజ స్వామి ఆలయం పక్కనే..
తిరుపతి పట్టణంలో నిత్యం భక్తులతో రద్దీగా ఉండే గోవిందరాజ స్వామి ఆలయం సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 2023, జూన్ 16వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 12 గం
Read Moreనకిలీ విత్తనాల పట్టివేత.. 25 కిలోల పత్తి విత్తనాలు స్వాధీనం
వరంగల్ పట్టణంలో పోలీసులు దాడులు నిర్వహించి నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. ఏపీకి చెందిన రామారావు దగ్గర 25 కిలోల పత్తి విత్తనాలను దేవరుప్పల
Read Moreమంత్రుల కాన్వాయ్లను అడ్డుకున్న బీఎస్పీ నాయకులు
సిద్ధిపేట రూరల్, వెలుగు: సిద్దిపేటకు వచ్చిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కాన్వాయ్లను సిద్దిపేట జిల్లా బీఎస్పీ నాయకులు గ
Read Moreలండన్లో హైదరాబాదీ హత్య కేసు.. నిందితుడిపై మర్డర్ కేసు నమోదు
లండన్: హైదరాబాద్ స్టూడెంట్ తేజస్వినీ రెడ్డి లండన్లో హత్యకు గురైన కేసులో బ్రెజ
Read Moreగుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం..
మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం కనిపించడం కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్ మక్తా మహబూబ్ పేట
Read Moreసినీ ఫక్కీలో ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ : 4 గంటల్లో చేధించిన పోలీసులు
విశాఖపట్నం లోక్ సభ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఫ్యామిలీ కిడ్నాప్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది. సినీ ఫక్కీ జరిగిన ఈ కిడ్నాప్ వ్యవహారంపై పోలీసులు
Read Moreదేశమే షాక్ : విశాఖ ఎంపీ భార్య, కొడుకు కిడ్నాప్.. రూ.50 కోట్లు డిమాండ్
అతను లోక్ సభ ఎంపీ.. అతని ఫ్యామిలీనే కిడ్నాప్ చేశారు దుండగులు.. ఎంపీ భార్య, కొడుకును కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. ఈ ఘటన అక్కడో ఇక్కడో కాదు.. ఏ
Read Moreరోడ్డు ప్రమాదంలో బయటపడ్డ పశువుల అక్రమ రవాణా
కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో పశువుల అక్రమ రవాణా బయటపడింది. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీ రాజీవ్ రహదారిపై పశువులను తరలి
Read Moreబాసర ట్రిపుల్ ఐటీలో వరుస మరణాలు.. విద్యార్థి సంఘాల ఆందోళన
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల మరణాలపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ట్రిపుల్ ఐటీ అడ్మిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు నిరసన చేపట్టారు. తమ సమస్యలను పట
Read Moreమద్యం మత్తులో యువకుడు....కరెంట్ స్తంభం ఎక్కి హల్ చల్
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఆర్టీసీ కాలనీలో మద్యం మత్తులో యువకుడు హల్ చల్ చేశాడు. విద్యుత్ స్తంభం ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. కాలనీవాసులు
Read Moreనిజాయతీ చాటుకున్న 108 సిబ్బంది
వెంకటాపురం, వెలుగు: ప్రమాద స్థలంలో దొరికిన రూ. 50వేలను పోలీసులకు అప్పగించి 108 సిబ్బంది నిజాయతీ చాటుకున్నారు. ఏఎస్ఐ రామచందర్ తెలిపిన వివరాల ప్రకారం...
Read Moreశిరీషను చంపింది బావ అనిల్.. బీర్ బాటిల్ పగులకొట్టి..కళ్లలో గుచ్చి..
వికారాబాద్ జిల్లా కాళ్లాపూర్ గ్రామానికి చెందిన శిరీష హత్య కేసును పోలీసులు ఛేదించారు. మద్యం మత్తులో శిరీష బావ అనిల్, అతని స్నేహితులు
Read More