POLICE
మెరుపు వరదల్లో చిక్కుకుపోయిన 200 మంది...
హిమాచల్ ప్రదేశ్లో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. జూన్ 26న మండి జిల్లాలోని బాగిపుల్లో వరదలు పోటెత్తాయి. బగిపుల్ ప్ర
Read Moreవీడు రాక్షసుడే.. భార్యపై అనుమానంతో ఫ్రెండ్ గొంతు కోసి.. రక్తం తాగిన భర్త
కర్ణాటకలో వ్యక్తి తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకునన్నాడనే అనుమానంతో తన స్నేహితుడి గొంతు కోసి, రక్తం తాగాడు. ఈ ఘటనలో నిందితున్ని అరెస్టు చేసినట్లు అధి
Read Moreపశువుల అక్రమ తరలింపును అడ్డుకున్న పోలీసులు
మూగ జీవుల అక్రమ రవాణా రోజు రోజుకీ పెరిగిపోతోంది. ములుగు జిల్లాలో అలాంటి ఘటనే మళ్లీ జరిగింది. జిల్లాలోని జంగాల్పల్లి చెక్పోస్ట్వద్ద పోలీసులు జూన్ 2
Read Moreజగిత్యాలలో చోరీ.. రూ.1.50 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలు
హోల్ సేల్ దుకాణంలో చోరీ చేసిన ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల పట్టణంలోని కరీంనగర్ రోడ్డులో ఐటీసీ బ్రాండ్ సే
Read Moreబిల్డింగ్ ఎత్తు పెంచాలనుకుని..పక్క బిల్డింగ్కు ఎసరు తెచ్చాడు..
జాకీలతో ఇంటి ఎత్తును పెంచాలనే ప్రయత్నం బెడిసి కొట్టింది. ఆ భవనం మరో ఇంటిపై ఒరగడంతో అందులో నివాసముంటున్న వారు ప్రాణభయంతో బయటకు పరుగులు తీసిన సంఘటన మేడ్
Read Moreతాగొచ్చి అసభ్య ప్రవర్తన.. కట్టెతో మహిళ కొట్టడంతో వ్యక్తి మృతి
గండిపేట, వెలుగు: అర్ధరాత్రి తాగొచ్చి ఓ మహిళ ఇంట్లోకి వచ్చిన వ్యక్తి.. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె ఎదురుతిరిగి కర్రతో కొట్టడంతో అతడు అక్కడికక్కడే
Read Moreఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. షాద్ నగర్ పరిధ
Read Moreఈమెను పట్టిస్తే.. రూ.10 వేలు ఇస్తారు.. వెతకండయ్యా.. వెతకండీ
ఓ మోస్ట్ వాంటెడ్ లేడీని పట్టిస్తే రూ. 10 వేల నగదు బహుమతి ఇస్తారంట. పోలీసులకే చుక్కలు చూపిస్తున్న ఆ లేడీ ఎవరో తెలుసుకోవాలని ఉందా. జంతర్ మంతర్
Read Moreమరో డ్రగ్స్ వ్యవహారం..రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న పోలీసులు
రంగారెడ్డి జిల్లాలో విచ్చలవిడిగా డ్రగ్స్ దందా కొనసాగుతోంది. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని నార్సింగిలో డ్రగ్స్ తీసుకుంటుండగా ఓ విద్యార్థిని పోలీసులు రెడ
Read Moreకాశ్మీర్లో నలుగురు టెర్రరిస్టుల కాల్చివేత
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని కుప్వారాలో పాకిస్తాన్ టెర్రరిస్టుల చొరబాటు యత్నాన్ని మన సైన్యం తిప్పికొట్టింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే)లోని కుప్వా
Read Moreట్రాఫిక్ రూల్స్పై యోగాతో అవగాహన
యూపీ పోలీసుల సరదా పోస్టులు లక్నో: యోగా డే రోజు యూపీ పోలీసులు ట్రాఫిక్ రూల్స్ పై వినూత్న రీతిలో అవగాహన కల్పించారు. యోగాసనాలతో కూడిన పోస్టులు
Read Moreఎన్నికల్లో కలెక్టర్లు, ఎస్పీలే కీలకం
సరిహద్దు జిల్లాల్లో అలర్ట్గా ఉండాలి: ఈసీ అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై రివ్యూ హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికలు సజావుగా నిర్వహ
Read Moreముగ్గురు పిల్లలతో.. చెరువులో దూకిన ఇద్దరు తల్లులు
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేటలో ముగ్గురు పిల్లలతో సహా ఇద్దరు తల్లులు చెరువులో పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల
Read More












