POLITICS

రాజకీయాల్లోకి మాజీ ఐఏఎస్..?

ఆప్ లేదా బీఎస్పీలోకి వెళ్లడంపై సంప్రదింపులు  హైదరాబాద్, వెలుగు: మాజీ ఐఏఎస్​ అధికారి ఆకునూరి మురళి రాజకీయాల్లో వెళ్లనున్నారు. ఏ పార్టీలోకి

Read More

రాహుల్ యాత్రలో పాల్గొన్న రేవంత్ 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దేశ రాజకీయాలను సమూలంగా మార్చేస్తుందని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. కేరళలో కొనస

Read More

రాజకీయాలంటే కొనుగోలు, అమ్మకాలుగా మారాయి

రాజకీయాలంటే కొనుగోలు, అమ్మకాలుగా మారాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్, బీజేపీలు డబ్బుతో రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎన్ఎస్యూఐ

Read More

ఎన్సీపీ అధ్యక్షుడిగా మళ్లీ శరద్ పవార్

మరో నాలుగేళ్లు అధ్యక్షుడిగా పవార్ పార్టీ జాతీయ కార్యనిర్వాహక సమావేశంలో తీర్మానం ముంబయి: ఎన్సీపీ అధినేతగా శరద్ పవార్ మరోసారి ఎన్నికయ్యారు. ఆయ

Read More

కనీసం గవర్నర్ పదవికైనా గౌరవం ఇవ్వండి

హైదరాబాద్: తాను ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని, తన పని తాను చేసుకుంటూ వెళ్తానని రాష్ట్ర గవర్నర్ తమిళి సై అన్నారు. గవర్నర్ గా మూడేళ్లు పూర్తి చేసుకున్న సం

Read More

గవర్నర్ కార్యాలయం రాజకీయాలకు అడ్డాగా మారింది

హైదరాబాద్: రాష్ట్రంలోని గవర్నర్ కార్యాలయం రాజకీయాలకు అడ్డాగా మారిందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశా

Read More

తెలంగాణ చరిత్రను దాచిపెట్టిన్రు.. 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ విమోచన దినోత్సవం ప్రజల పండుగ అని, హర్ ఘర్ తిరంగా తరహాలో సెప్టెంబర్ 17న రాజకీయాలు, కులాలు, మతాలకు అతీతంగా వేడుకలు జరుపుకొందా

Read More

బస్తీ దవాఖానాల పేరుతో అనవసర ప్రచారం ఆపండి 

సీఎం కేసీఆర్ కు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వాస్పత్రి ఘటన లో మరణించిన మహిళా కుటుంభాలను పరామర్శించే తీరిక లేదు.

Read More

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యకు వివేక్ వెంకటస్వామి సన్మానం

హైదరాబాద్: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఘనంగా సన్మానించారు. నార్సింగిలోని హోమ్ కన్వ

Read More

జేడీయూ ఎఫెక్ట్ : రాజ్యసభలో మెజార్టీ కోల్పోయిన ఎన్డీయే

రాజ్యసభలో ఎన్డీయే మెజార్టీ తగ్గింది. బీజేపీతో జేడీయూ తెగతెంపులు చేసుకోవడంతో వైదొలగడంతో రాజ్యసభలో దాన్ని బలం తగ్గింది. జేడీయూకు రాజ్యసభలో వైస

Read More

రేపు కేబినెట్ భేటీ..కీలకాంశాలపై చర్చ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కేబినెట్ గురువారం సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్​లో మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గ భేటీ నిర్వహించనున్నా

Read More