Polling
కేసీఆర్లో ఫ్రస్ట్రేషన్ మొదలైంది : వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, వెలుగు: మునుగోడు ఓటర్లు కారుకు పంక్చర్ వేశారని బీజేపీ బైపోల్ ఇన్చార్జ్ వివేక్ వెంకటస్వామి అన్నారు. ఉప ఎన్నికలో బీజేపీ గెలుస్తుం
Read Moreమునుగోడులో 92శాతం పోలింగ్
మునుగోడులో చివరి రోజూ ఆగని ప్రలోభాలు మర్రిగూడెం, చండూర్లో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య కొట్లాట నియోజకవర్గంలోనే మకాం వేసిన నాన్ లోకల్స్
Read Moreమునుగోడులో ముగిసిన పోలింగ్..క్యూలైన్లలో భారీగా ఓటర్లు
మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6గంటల వరకు క్యూలో ఉన్న వారందరికీ ఓటేసేందుకు అవకాశం ఇచ్చారు. చాలా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరార
Read Moreమునుగోడు బైపోల్ : సాయంత్రం 5 గంటల వరకు 77.55 శాతం పోలింగ్
మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. 5 గంటల వరకు 77.55శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. పోలింగ్ కు ఇంకా గంట మాత్రమే సమయం ఉంది. 5
Read Moreమునుగోడు బైపోల్ : చండూరులో బీజేపీ టీఆర్ఎస్ కార్యకర్తల ఘర్షణ
మునుగోడు నియోజకవర్గం చండూరులో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. టీఆర్ఎస్ నాన్ లోకల్ లీడర్స్ డబ్బులు పంచుతున్నారని బీజేపీ నేతలు అభ్
Read Moreమునుగోడు బైపోల్ : కారులో మద్యం పట్టుకున్న బీజేపీ నేతలు
మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఓటింగ్కు సమయం ఉన్నా.. ఇంకా ఓటర్ల ప్రలోభాలు కొనసాగుతున్నాయి.. మర్రిగూడ మండలం దామెర భీమనపల్లిలో ఎంపీ
Read Moreమునుగోడు : డబ్బులిస్తామని ముంబయి నుంచి పిలిపించిన్రు
మునుగోడు నియోజకవర్గం గట్టుప్పల్ మండలం అంతంపేటలో ఓటర్లు ఆందోళన చేపట్టారు. ఓటుకు డబ్బులు ఇవ్వడంతో పాటు బస్ చార్జీలు ఇస్తామని నాయకులు ముంబయి&n
Read Moreమునుగోడు : పోలింగ్ను బహిష్కరించిన రంగంతండా వాసులు
నల్గొండ జిల్లా గట్టుప్పల్ మండలం రంగం తండా గ్రామస్తులు ఉపఎన్నిక ఓటింగ్ ను బహిష్కరించారు. తమ గ్రామంలో మౌలిక వసతులు సరిగా లేవంటూ ఫైర్ అయ్యారు.
Read Moreమునుగోడు బైపోల్లో ఒంటి గంట వరకు 41.3 శాతం ఓటింగ్
నాంపల్లి మండల కేంద్రంలో మహిళా ఓటర్లు బారులు తీరారు. కొత్తగా ఓటు హక్కు వచ్చిన యువతులు ఉత్సాహంగా పోలింగ్ లో పాల్గొంటున్నారు. ఓటు వేసేందుకు మహిళలు
Read Moreమొరాయించిన ఈవీఎంలు.. చిన్నకొండూరులో నిలిచిపోయిన పోలింగ్
మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా పలుచోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. చౌటుప్పల్ మండలం చిన్నకొండూరులో పోలింగ్ నిలిచిపోయింది. ఈవీఎంలు మొరాయించడంతో పోల
Read Moreమునుగోడు బైపోల్లో ఉ.11గంటల వరకు 25.8శాతం పోలింగ్
మునుగోడు బైపోల్ లో ఉద్రిక్తతలు కంటిన్యూ అవుతున్నాయి. మునుగోడులో ఉదయం 11 గంటల వరకు 25.8 శాతం పోలింగ్ శాతం నమోదైంది. పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున ఓటర
Read Moreకారు గుర్తును పోలిన 8 చిహ్నాలను తొలగించాలంటూ హైకోర్టును ఆశ్రమించిన టీఆర్ఎస్
హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికలో కారు గుర్తును పోలిన 8 చిహ్నాలను తొలగించాలంటూ టీఆర్ఎస్ పార్టీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణను న్యాయస్థానం వాయి
Read Moreకొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల పోలింగ్
కర్నాటక బళ్లారి జిల్లా సంగనకల్లు ప్రత్యేక పోలింగ్ బూత్ లో ఓటు వేయనున్న రాహుల్ గాంధీ ఢిల్లీలోని ఏఐసీసీ సహా దేశ వ్యాప్తంగా 65 పోలింగ్ కేంద్రా
Read More