private hospitals

ఇది కరోనా సునామీ.. ఢిల్లీ ఆస్పత్రులకు పోలీసు రక్షణ కల్పించండి

ప్రైవేటు ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరా చేయకపోవడంపై తీవ్రంగా స్పందించిన ఢిల్లీ హైకోర్టు న్యూఢిల్లీ: తమకు ఆక్సిజన్ సరఫరా చేయడం లేదంటూ ప్రైవేటు ఆస్ప

Read More

గాలిలో కరోనా.. కంట్రోల్ చేయడం కష్టమవుతోంది

హైదరాబాద్: ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ గాలిలో కూడా ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గాలిలో ఉన్నందున కరోనాను కంట్రోల్ చేయడం చాలా క

Read More

కోవిషీల్డ్ రేటు సర్కారుకు రూ. 400, ప్రైవేటుకు రూ.600

ఇక నుంచి ఓపెన్ మార్కెట్లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ లభించనుంది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరను ప్రకటించింది సీరమ్ సంస్థ. రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్క డోసు ధర రూ.

Read More

కరోనా పేషెంట్లతో ప్రైవేటు హాస్పిటళ్లు ఫుల్​

బెడ్లు సాల్తలే సర్కారు దవాఖాన్లలోనూ నిండుతున్నయ్ రెమ్డెసివిర్​ ఇంజక్షన్ల​ కొరత 2 లక్షల ఇంజక్షన్లకు ఆర్డర్ చేసిన టీఎస్‌‌ఎంఎస్‌&

Read More

కరోనా పేషెంట్లకు సగం బెడ్లు ఇవ్వండి

ప్రైవేటు హాస్పిటళ్ల యాజమాన్యాలను కోరిన సర్కారు  హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్టయిం

Read More

పది రోజుల్లోనే డబుల్‌‌ అయిన కరోనా పేషంట్లు

1,435 నుంచి 2,768కి చేరిన ఇన్​ పేషెంట్లు కరోనా వార్డులు పెంచుతున్న కార్పొరేట్‌‌ హాస్పిటళ్లు సర్కారు దవాఖాన్లను నమ్మని జనం.. ప్రైవేటు

Read More

ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ ఉచితంగా కరోనా వ్యాక్సిన్

దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతోంది. మొదటి విడతలో కరోనా వారియర్లకు మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చారు. ఇవాళ్టి (సోమవారం) నుంచి 60 ఏళ్లకు

Read More

పైసలిచ్చేదాకా.. డెడ్ బాడీలకూ ట్రీట్​మెంట్

ప్రైవేటు హాస్పిటళ్ల ఇష్టారాజ్యం  పట్టించుకోని ఆఫీసర్లు వరంగల్, వెలుగు: రోగమో.. నొప్పో వచ్చి దవాఖానకు పోయినోళ్లను ప్రైవేటు హాస్పిటల్స్ దగా చేస్తున్న

Read More

నేడు ప్రైవేటు ఆస్పత్రుల బంద్​

హైదరాబాద్, వెలుగు: ఆయుర్వేద డాక్టర్లు కూడా సర్జరీలు చేయడానికి పర్మిషన్లు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ప్రైవే టు ఆస్పత్రులు శుక్రవారం బంద్ పా

Read More

కరోనాపై నిర్లక్ష్యం: హెల్త్ డైరెక్టర్ కు కోర్టు ధిక్కరణ నోటీసు

కరోనా జాగ్రత్తలకు సంబంధించిన జీవో 64 అమలు బాధ్యతలు జీహెచ్ఎంసీకి అప్పగించడంపై హైకోర్టు ఆశ్చర్యం కరోనా పై ఏం చేస్తున్నారు..?  రాష్ట్ర ప్రభుత్వం తీరుపై

Read More

33ఆస్పత్రుల్లో 80శాతం ఐసీయూ బెడ్లు కరోనా పేషెంట్లకే

33 ఆస్పత్రులలో 88శాతం ఐసీయూ బెడ్లు కరోనా పేషెంట్లకు ఇచ్చేందుకు హైకోర్ట్ అనుమతిచ్చింది. ఢిల్లీలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఒక్క రోజే 8వేలకు పైగా క

Read More

ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు స్టే

దేశ రాజధాని ఢిల్లీలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వానికి అక్కడి హైకోర్టులో చుక్కెదురైంది. కరోనా వైరస్‌ విస్తరణ క్రమంలో 80 శాతం ICU పడకలను కరోనా  బ

Read More

కరోనా సాకుతో అడ్డగొలుగా దోచుకుంటున్న డయోగ్నోస్టిక్ సెంటర్లు

వరంగల్ మహనగరంలో కరోనా విక్నెస్ తో డయోగ్నోస్టిక్ సెంటర్ లు అడ్డగొలుగా దోచుకుంటున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. కొద్దిపాటి జర్వం, దగ్గ వచ్చినా హాస్పిటల్స్

Read More