Rahul Gandhi
భారత్ జోడో యాత్రకు కన్యాకుమారి నుంచి శ్రీకారం
కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేపట్టబోయే భారత్ జోడో యాత్ర ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. కన్యాకుమారి నుంచి ఈ రోజు సాయంత్రం 5 గంటలకు అధికారికంగా ఈ య
Read Moreరాహుల్ పాదయాత్ర.. కన్యాకుమారికి తరలిన నేతలు
టీకాంగ్రెస్ నేతలు కన్యాకుమారి వెళ్లారు. బుధవారం భారత్ జోడో యాత్ర ప్రారంభం కానుండగా.. ఈ యాత్రలో పాల్గొనేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్
Read Moreగుజరాత్పై రాహుల్ గాంధీ హామీల వర్షం
అహ్మదాబాద్: గుజరాత్ లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే రూ. 1000 ఉన్న వంట గ్యాస్ సిలిండర్ రూ. 500కే అందిస్తామని ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ
Read Moreరాహుల్ గాంధీతో నితీష్ కుమార్ భేటీ
బీహార్ సీఎం నితీష్ కుమార్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ప్రతిపక్షాల ఐక్యతపై చర్చించినట్లు తె
Read Moreధరల పెరుగుదలకు వ్య తిరేకంగా కాంగ్రెస్ మెగా ర్యాలీ
ఇవాళ ఢిల్లీలోని రాంలీలా మైదానంలో కాంగ్రెస్ ధర్నా నిర్వహించనుంది. ఉదయం 11 గంటల నుంచి మెహంగై పర్ హల్లా బోల్ పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. తర్వ
Read Moreరాహుల్ గాంధీ వెంట నడవనున్న తెలంగాణ నేతలు
సెప్టెంబర్ 7 నుంచి జరగనున్నకాంగ్రెస్ భారత్ జోడో యాత్రలో తెలంగాణ నుంచి ఆరుగురు నేతలు పాల్గొననున్నారు. బెల్లయ్య నాయక్, కత్తి కార్తీక, కేతురి వెంకటే
Read Moreసోనియా గాంధీకి మాతృవియోగం
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తల్లి పౌలా మైనో తుదిశ్వాస విడిచారు. ఈ నెల 27న ఇటలీలోని తన ఇంట్లో కన్నుమూసినట్లు కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ట్విట్
Read Moreదేశాన్ని రెండు వర్గాలుగా విభజిస్తున్న మోడీ
న్యూఢిల్లీ: పీఎం మోడీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. తన మిత్రులను ధనవంతులను చేసేందుకు సామాన్యులను మోడీ
Read Moreకాంగ్రెస్కు 64మంది నేతల రాజీనామా
గులాం నబీ ఆజాద్కు మద్ధతుగా జమ్మూ కశ్మీర్ లో 64 మంది కాంగ్రెస్ నేతలు రాజీనామా చేశారు. కశ్మీర్ మాజీ డిప్యూటీ సీఎం తారాచంద్ తాజాగా పార్టీకి గుడ్ బై చెప్
Read Moreవచ్చే నెల 4న కాంగ్రెస్ ‘చలో ఢిల్లీ’
22 సిటీల్లో సోమవారం పార్టీ నేతల ప్రెస్ కాన్ఫరెన్స్ లు న్యూఢిల్లీ: దేశంలో ధరలు, నిరుద్యోగం, విద్వేషాల పెరుగుదలకు వ్యతిరేకంగా వచ్చే నెల 4న ‘ఢిల
Read Moreమునుపెన్నడు లేని సంక్షోభంలో కాంగ్రెస్
పార్టీలో ఉండి చేయలేకపోయిన మేలు కాంగ్రెస్ కు, గులామ్ నబీ ఆజాద్ పార్టీ వీడి చేయనున్నారా? ఏమో, పరిస్థితులు అలాగే కనిపిస్తున్నాయి. వెళ్తూ వెళ్తూ పార్టీ ము
Read More150 రోజుల పాటు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ పాదయాత్ర
ప్రాంతీయ పార్టీలను పడగొట్టడానికి బీజేపీ 6వేల కోట్లు ఖర్చు చేసిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఈ సంపదంతా ఎ
Read Moreరాహుల్ గాంధీ మంచి వ్యక్తే కానీ..లీడర్ కాదు
కాంగ్రెస్ పార్టీని తాను బలవంతంగా వీడాల్సి వచ్చిందని సీనియర్ లీడర్ గులాం నబీ ఆజాద్ అన్నారు. కాంగ్రెస్కు రాజీనామా చేసిన తర్వాత తొలిసారి స్పందించిన ఆయన.
Read More












