
Rahul Gandhi
కాంగ్రెస్లో భిన్నాభిప్రాయాలు ఉంటేనే నెగ్గుకొస్తారు
న్యూఢిల్లీ: కాంగ్రెస్లో భిన్న రకాల అభిప్రాయాలకు ఎప్పుడూ ఆస్కారం ఉంటుందని ఆ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ నాయకత్వం
Read Moreఆ టైమ్ లో ఎమర్జెన్సీ పొరపాటే
ఎమర్జెన్సీ పొరపాటేనన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. 1975లో నాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ దేశంలో 21 నెలల పాటు ఎమర్జెన్సీ విధించారు. ఎమర్జెన్సీ టైమ్
Read Moreబీజేపీ పాలనలో కొందరే రిచ్ అవుతున్నరు
మోడీ సర్కారుపై రాహుల్ గాంధీ ఫైర్ టుటికోరిన్/ తిరువనల్వేలి (తమిళనాడు): కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక వెల్త్ డిస్ట్రిబ్యూషన్ లో అసమానత బలంగా పె
Read Moreమోడీ బలమైన శత్రువు.. ఆయనను ప్రేమతో ఓడిస్తా
తిరునల్వేలి: ప్రధాని మోడీ తమకు బలమైన శత్రువని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. ఆయన ప్రత్యర్థులను దారుణంగా అణచివేస్తారని.. అహింస, ప్రేమ ద్వారా
Read Moreకేంద్రం అగ్రి చట్టాలను వెనక్కి తీసుకోకపోవడానికి కారణమిదే..
వయనాడ్: దేశ వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలేంటో ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఢిల్లీలోని రైతుల బాధను అర్ధం చేసుకో
Read Moreమాజీ కేంద్ర మంత్రి మృతి: పాడె మోసిన రాహుల్
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి కెప్టెన్ సతీష్ శర్మ రెండు రోజుల క్రితం చనిపోయారు. ఇవాళ(శుక్రవారం) సతీష్ శర్మ అంత్యక్రియలు ఢిల్లీలో నిర్
Read Moreకరోనాను కేంద్రం లైట్ తీసుకుంటోంది
న్యూఢిల్లీ: మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ మరోమారు విమర్శలకు దిగారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఇప్పటికే పల
Read Moreరాహుల్ పర్యటనకు ముందురోజు మైనార్టీలో పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం
పుదుచ్చేరిలోని కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో పడింది. ఇక్కడ మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. అంతేకాకుండా.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం పు
Read Moreఅధికారంలోకి వస్తే.. సీఏఏను ఆపేస్తం
శివసాగర్ (అస్సాం): తమ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే అస్సాంలో సిటిజన్ షిప్ అమెండ్ మెంట్ యాక్ట్ (సీఏఏ) అమలును నిలిపివేస్తామని కాంగ్రెస్ లీడర్ రాహుల్ గ
Read Moreసైనికుల పింఛన్ మొత్తాల్లో కోత విధించటం దారుణం
సైనికుల పింఛన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. కేంద్ర బడ్జెట్లో సైనికుల పింఛను మొత్తా
Read Moreదేశ ప్రయోజనాల కోసమే రైతుల శాంతియుత ఉద్యమం
కొత్త అగ్రి చట్టాల ద్వారా దేశానికి నష్టం వాటిల్లుతోందన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. వీటి నుంచి దేశాన్ని రక్షించేందుకే రైతులు శాంతియుతంగా ఉద్యమం
Read Moreపార్టీకి సోనియాగాంధీ విరాళం 50 వేలే
రూ.54 వేలు ఇచ్చిన రాహుల్ గాంధీ న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ, మాజీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ పార్టీకి చాలా తక్కువ డొనేషన్లు ఇచ్చార
Read Moreఅగ్రి చట్టాలు రైతులకు అర్థమైతే దేశం అగ్నిలా రగిలేది
న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలను రైతులందరూ అర్థం చేసుకొని ఉంటే దేశం మొత్తం అగ్నిలా రగిలిపోయేదని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. కేరళలో కాం
Read More