raids
కశ్మీర్లో ఎన్ఐఏ రెయిడ్స్.. నలుగురు టెర్రరిస్టు అసోసియేట్ల అరెస్ట్
జమ్మూ కశ్మీర్లో టెర్రరిస్టులకు సహకరిస్తున్న నలుగురు వ్యక్తులను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అరెస్ట్ చేసింది. దేశ రాజధానితో సహా కొ
Read Moreహెటిరోపై ఐటీ సోదాలు..రూ.142 కోట్లు స్వాధీనం
హెటిరో ఫార్మా సంస్థలో సోదాలపై ఐటీ శాఖ కీలక ప్రకటన చేసింది. సోదాల్లో 142 కోట్ల 87లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. మొత్తం 16 బ్యాంకు ల
Read Moreజమ్మూకశ్మీర్ లోని 14 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు
జమ్ము కశ్మీర్ లోని 14 ప్రాంతాల్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తెల్లవారుజాము నుంచే సోదాలు ప్రారంభించింది. లష్కర్-ఇ-ముస్తాఫా చీఫ్ హిదయాతుల్లా అరెస్టు
Read Moreనైట్ కర్ఫ్యూ: పెళ్లి కొడుకు, పూజారిని పరిగెత్తించిన ఐఏఎస్
అగర్తల: దేశంలో కరోనా తీవ్రంగా విజృంభిస్తోంది. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి మహారాష్ట్ర, కర్నాటక లాంటి రాష్ట్రాలు లాక్డౌన్ విధించడం.. మిగిలిన స
Read Moreకోకాపేటలో పోలీసుల మెరుపుదాడులు
రంగారెడ్డి జిల్లా: ఎమ్మెల్సీ ఎన్నికల నేపధ్యంలో మద్యం అక్రమ నిల్వలపై నిఘా ఉంచిన ఎస్ఓటీ పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు. అనుమానాస్పద కదలికలు కనిపిస్త
Read Moreమహిళా ఐఏఎస్ ఇంటిపై ఏసీబీ దాడులు
బెంగళూరు: మహిళా ఐఏఎస్ అధికారి సుధ ఇంటిపై ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) అధికారులు దాడులు నిర్వహించారు. కర్ణాటకలోని ఇన్ఫర్మేషన్ అండ్ బయోటెక్నాలజీ
Read Moreఏ సెక్షన్ ప్రకారం సోదాలు చేశారో చెప్పాలి
దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఇంట్లో, అతని బంధువుల ఇళ్లలో పోలీసులు సోదాలు చేశారు. సిద్ధిపేటలోని రఘునందన్ ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. ఇదే టై
Read Moreడీకే శివకుమార్ ఇంట్లో సీబీఐ సోదాలు
కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఇంట్లో సీబీఐ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. బెంగళూరులోని డీకే శివకుమార్ ఇంటికి చేరుకున్న సీబీఐ అధికారులు
Read Moreఅక్రమాస్తుల కేసులో మల్కాజిగిరి ఏసీపీ నరసింహారెడ్డి
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మల్కాజిగిరి ఏసీపీ నరసింహారెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నరసింహారెడ్డి ఇంటితో పాటు ఆయన బంధువుల
Read Moreఅలంపూర్ సరిహద్దులో.. 3,442 మద్యం బాటిళ్లు పట్టివేత
కర్నూలు: అలంపూర్ సరిహద్దులో భారీ ఎత్తున మద్యం బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు. రెండు కార్లలో 3 వేల 442 మద్యం బాటిళ్లను జోగులాంబ గద్వాల జిల్లా సరిహద్ద
Read Moreఏసీబీ అదుపులో రూ.25 వేల లంచం డిమాండ్ చేసిన ప్రభుత్వాధికారి
అనంతపురం పంచాయతీరాజ్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రూ.20 లక్షల బిల్లులు విడుదల చేయాలంటే 25,000 లంచం డిమాండ్ చేసిన ప్రభుత్వ అధిక
Read Moreమూడు సినిమాలు రూ.40 కే.. పైరసీ సిడీలతో నిఖిల్!
పైరసీ భూతం సినీపరిశ్రమని అతలాకు తలం చేస్తున్న సంగతితెలిసిందే. ఇలా రిలీజైన సినిమా అలా పైరసీలో రిలీజైపోవడమే గాక పబ్లిక్ గా మార్కెట్లో సీడీలు, డీవీడీల రూ
Read Moreతమిళనాడులో మళ్లీ NIA సోదాలు
కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఐసిస్ దృష్టి తమిళనాడుపై పడిందని.. రాష్ట్రంలో దాడులకు పాల్పడేందుకు కుట్ర చేస్తోందని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(NIA) చెబుతో
Read More












