Revanth reddy

గవర్నర్లను బీజేపీ ఏజెంట్లలా వాడుకుంటోంది : మంత్రి జగదీష్ రెడ్డి

రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి గవర్నర్లను బీజేపీ ఏజెంట్లలా వాడుకుంటోందని మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. కేంద్రంలో ప్రధాని మోడీ కార్యక్రమాలను రాష

Read More

ఎమ్మెల్సీ కవిత కాలికి గాయం.. 3 వారాలు రెస్ట్ తీసుకోవాలన్న వైద్యులు

తనకు కాలు ఫ్యాక్చర్ అయిందని, మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్ ద్వారా తెలియజేశారు. ఏదైనా సహ

Read More

కేసీఆర్ వద్ద లక్షల కోట్ల రూపాయల దోపిడీ సొమ్ము ఉంది: రేవంత్ రెడ్డి

సీఎం కేసీఆర్ వద్ద లక్షల కోట్ల రూపాయల దోపిడీ సొమ్ము ఉందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు పెట్టారన్న ఆయన

Read More

హైకోర్టులో బండి పిటిషన్ పై విచారణ.. ఏప్రిల్ 21కి వాయిదా

పదో తరగతి పేపర్ లీకేజీ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ దాఖలు చేసిన పిటిషన్ పై తదుపరి విచారణను ఏప్రిల్ 21కి వాయిదా వేస్తూ హైకోర్ట

Read More

సుప్రీంలో విచారణ నేపథ్యంలో 3 బిల్లులను ఆమోదించిన గవర్నర్

సుప్రీంలో తెలంగాణలో పెండింగ్ బిల్లుల విషయంపై ఇయ్యాళ విచారణ జరగనున్న నేపథ్యంలో గవర్నర్ తమిళి సై కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు బిల్లులకు ఆమోదం తెలిపార

Read More

రేవంత్ రెడ్డి తాత అయిండు.. కూతురుకి మగబిడ్డ

మల్కాజ్‌గిరి ఎంపీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తాతగా మారారు. రేవంత్ రెడ్డి కూతురు నైమీషారెడ్డి గత వారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్న

Read More

కేటీఆర్​.. లీగల్ నోటీసులు వాపస్​ తీస్కో : రేవంత్‌ రెడ్డి

కేటీఆర్​.. లీగల్ నోటీసులు వాపస్​ తీస్కో మంత్రి కేటీఆర్‌‌కు రేవంత్‌ రెడ్డి హెచ్చరిక రాజకీయంగా వేధించేందుకే నోటీసులతో బెదిరిస్తున్

Read More

ఈ 8 నెలలూ కీలకం.. విరామం లేకుండా పనిచేయాలె ; రేవంత్ రెడ్డి

ఈ 8 నెలలూ కీలకం.. విరామం లేకుండా పనిచేయాలె కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి పిలుపు  పీసీసీ వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, సోషల్ మీడియ

Read More

తెలంగాణ ఉద్యమంతో కేటీఆర్కు సంబంధం లేదు

మంత్రి కేటీఆర్ తనకు పంపిన లీగల్ నోటీసులపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. లీగల్ నోటీసులతో పాటు పలు అంశాలపై స్పందిస్తూ కౌంటరిచ్చారు. &nbs

Read More

పదో తరగతి పేపర్ లీకేజీలో ఆరోపణలు ఎదుర్కొన్న విద్యార్థికి ఊరట

పదో తరగతి హిందీ పరీక్షా పత్రం లీకేజీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థికి ఊరట లభించింది. ఏప్రిల్ 10 నుంచి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసేందుకు తెలంగ

Read More

ప్రధాని మోడీ తెలంగాణ టూర్‌పై వైఎస్ షర్మిల ట్వీట్

ప్రధాని మోడీకి తెలంగాణ రాష్ట్రం సమస్యల పరిష్కారానికి ఎదురుచూస్తూ స్వాగతం పలుకుతోందంటూ వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. తొమ్మిదేండ్లు కావస

Read More

పదో తరగతి పేపర్ లీక్ దోషులను శిక్షించాల్సిందే : వైఎస్ షర్మిల

పదో తరగతి పేపర్ లీక్ దోషులను శిక్షించాల్సిందేనని వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు. కానీ టెన్త్ క్లాస్ పేపర్ లీక్ దర్యాప్తు

Read More

Tenth Paper Leak: బండి సంజయ్ బెయిల్ పిటిషన్‍ దాఖలు చేసుకోవచ్చన్న హైకోర్టు

పదో తరగతి పేపర్ లీకేజ్ వ్యవహారంలో అరెస్టయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ బెయిల్ పిటిషన్ పై విచారణను హైకోర్టు ఏప్రిల్ 10కి వాయిదా వేసింది. ఇటీవ

Read More