Revanth reddy

టీఆర్ఎస్ నేతలు ఇసుక దోపిడీకి పాల్పడుతున్నరు

గత నాలుగేళ్లలో కొడంగల్లో అధికార పార్టీ ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి శూన్యమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్ లో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు

Read More

టీఆర్‌ఎస్‌ను టార్గెట్‌గా పెట్టుకోవడం కాంగ్రెస్‌ పార్టీకే నష్టం

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం  హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్  అధినేతకు అమ్ముడుపోయారని కమ్యూనిస్టులపై పీసీసీ  

Read More

కమ్యూనిస్టులు అమ్ముడుపోయారని అనలే

నిర్వాసితులకు పరిహారమివ్వకుండా ఇబ్బందులు పెడుతుండు మోడీ, కేసీఆర్ ఒక్కటై కాంగ్రెస్ లేకుండా చేయాలని చూస్తున్నరు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి 

Read More

కమ్యూనిస్టులు మాకు సహజ మిత్రులు

నల్గొండ: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొత్త సీసాలో పాత సారా లాంటోడని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆదివారం మునుగోడు నియోజకవర్గ

Read More

ప్రజల పక్షాన నిలబడ్డ..ప్రతి అంశంపై పోరాడుతా

కేసీఆర్ పాలన లో ఏ వర్గం బాగుపడలేదని వైఎస్ షర్మిల అన్నారు. ఎన్నికలప్పుడే బయటకు వస్తాడని.. ఓట్లు వేయించుకొని మళ్లీ ఫామ్హౌజ్ కు వెళ్తాడని విమర్శించారు.

Read More

రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలె

దేశాన్ని విచిన్నం చేయడానికి బీజేపీ విద్వేషాన్ని నింపుతోందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. దేశం కోసం ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధపడి

Read More

పార్టీల ఆధిపత్య పోరులో నలిగిపోతున్న మునుగోడు

ఆధిపత్యవర్గానికి చెందిన పార్టీలతో మునుగోడు నలిగిపోయిందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. అక్కడ రాజకీయ ప్రక్షాళన జరగాలని.. ఆ

Read More

పేదలకు న్యాయం చేయాల్సిన వ్యవస్థలు పతనమయ్యాయి

భూ సమస్యల  పరిష్కారానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ కొందరు రైతులకు శాపంగా మారింది. సమస్యలు పరిష్కారం కాకపోవడంతో

Read More

రాహుల్ యాత్రలో పాల్గొన్న రేవంత్ 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దేశ రాజకీయాలను సమూలంగా మార్చేస్తుందని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. కేరళలో కొనస

Read More

రాజకీయాలంటే కొనుగోలు, అమ్మకాలుగా మారాయి

రాజకీయాలంటే కొనుగోలు, అమ్మకాలుగా మారాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్, బీజేపీలు డబ్బుతో రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎన్ఎస్యూఐ

Read More

తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను ఆవిష్కరించిన రేవంత్

దేశంతోపాటు తెలంగాణకు స్వాంతంత్య్రం తెచ్చింది కాంగ్రెస్సేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీభవన్ లో నిర్వహించిన తెలంగాణ విలీన వేడుకల్లో

Read More

సమైక్యతా ఉత్సవాలు ఇంతకుముందు ఎందుకు చేయలేదు

నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కల్పిస్తూ భారత సైనిక దళాలు1948 సెప్టెంబర్17న హైదరాబాద్​కు స్వాతంత్య్రం కల్పించాయి. ఈ ఘటన జరిగి 50 ఏండ్లు పూర్తయ

Read More

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణకు ప్రత్యేక జెండా

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణకు ప్రత్యేక జెండా తీసుకొస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. రిజిస్ట్రేషన్ను ‘TS’ ను ‘T

Read More