
Revanth reddy
రాష్ట్రం నాశనమవుతుంటే మేధావులు ఏం చేస్తున్నారు: రేవంత్రెడ్డి
కామారెడ్డి, వెలుగు: తెలంగాణ సర్వనాశనం అవుతుంటే మేధావులు, బుద్ధిజీవులు, ఉద్యమకారులు ఎక్కడికి పోయారని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ప్రశ్నించారు. దేశంలో &
Read Moreరాష్ట్రంలో ముగిసిన రాహుల్ గాంధీ పాదయాత్ర
రాష్ట్రంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముగిసింది. మద్నూర్ శివారులోని సలాబత్పూర్ వద్ద మహరాష్ట్రలోకి రాహుల్ యాత్ర ప్రవేశించింది. ఈ సందర్భంగా దెగ్లూరు
Read Moreకేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా విద్యార్థులు పోరాడాలి : రేవంత్ రెడ్డి
మునుగోడులో మోడీ, కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేశారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. డబ్బు, మద్యం, అధికార దుర్వినియోగంతో ప్రతిపక్షాలను
Read Moreటీఆర్ఎస్ పాలనలో అవినీతి కుళ్లి కంపుకొడుతున్నది : రేవంత్
మెదక్/నారాయణఖేడ్, వెలుగు: టీఆర్ఎస్ పాలనలో అవినీతి కుళ్లి కంపుకొడుతోందని, ప్రజాప్రతినిధులంటేనే జనం చీదరించుకునే పరిస్థితి నెలకొందని పీసీసీ చీఫ్ రేవంత్
Read Moreజోడో యాత్ర నుంచి దృష్టి మళ్లించేందుకు BJP, TRS కుట్ర: రేవంత్
తెలంగాణలో యాత్ర ముగియనున్న సందర్భంగా 7న జుక్కల్లో రాహుల్ సభ ఏర్పాటు జోడో యాత్ర నుంచి దృష్టి మళ్లించేందుకు బీజేపీ, టీఆర్ఎస్ కుట్ర చేశాయన్న
Read Moreరాహుల్ పాదయాత్ర విజయవంతం చేయండి : రేవంత్ రెడ్డి
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను విజయవంతం చేసేందుకు నాయకులంతా కృషి చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ పాదయాత్రకు సంబంధి
Read Moreరాష్ట్రంలో విద్య, వైద్యంపై తీవ్ర నిర్లక్ష్యం: రాహుల్ గాంధీ
సంగారెడ్డి, వెలుగు: పొద్దున ఇరిగేషన్ ప్రాజెక్టుల కమీషన్లు, రాత్రి ధరణి పోర్టల్ చూసి ఏయే భూములు ఎక్కడున్నయో తెలుసుకునుడే సీఎం కేసీఆర్ దినచర్యగా మా
Read Moreస్రవంతిని గెలిపిస్తే వచ్చే ఎన్నికల్లో 15 మంది మహిళలకు ఎమ్మెల్యే టికెట్లు:రేవంత్ రెడ్డి
మునుగోడు, వెలుగు : ‘మునుగోడు ఆడబిడ్డ స్రవంతిని సంపుకుంటారో, సాదుకుంటారో మీ ఇష్టం. ఆడబిడ్డ కంటతడి పెడితే రాజ్యానికి మంచిది కాదు’ అని టీపీసీ
Read Moreమోడీ మోసానికి, కేసీఆర్ ధోఖాకు బదులిస్తం: రేవంత్
ఎన్నికల సమయంలో ప్రజలు తీసుకునే నిర్ణయమే రాష్ట్ర భవిష్యత్ను మారుస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. మహిళా గర్జన సభకు తరలివచ్చిన ఆడబిడ్డలకు ధ
Read Moreకన్న కూతురునే ఎంపీగా గెలిపించుకోలేకపోయారు : రేవంత్ రెడ్డి
మంత్రి కేటీఆర్ ట్వీట్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని విమర్శిస్తూ ఆయన చేసిన ట్వీట్ కు కౌంటర్ ఇచ్చ
Read Moreటీఆర్ఎస్తో పొత్తు ఉండదు: రాహుల్ గాంధీ
దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలను ప్రణాళికాబద్ధంగా నాశనం చేస్తున్నారని రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. బీజేపీ, టీఆర్ఎస్లు కలిసి ఒకరిద్దరికే కాంట్రాక్టులు కట్టబ
Read Moreభారత్ జోడో యాత్ర ఎన్నికల జిమ్మిక్కు కాదు : జైరాం రమేష్
ఢిల్లీలో తుగ్లక్ పాలన.. తెలంగాణలో నిజాం పాలన కొనసాగుతోందని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ విమర్శించారు. బీజేపీ ధన రాజకీయాలను పెంచిపోషిస్తోందని ఆరోపించారు.
Read Moreటీఆర్ఎస్, బీజేపీలు కాంగ్రెస్ పార్టీని చంపాలని చూస్తున్నై : రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీని చంపేందుకు టీఆర్ఎస్, బీజేపీలు కుట్ర చేస్తున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. మునుగోడు ఉపఎన్నికలో బీజేపీకి 3వ స్థానం వస్
Read More