
Revanth reddy
కూసుకుంట్ల చెల్లని రూపాయి: టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి
యాదాద్రి, వెలుగు : 'అబద్దాలు ఆడడంలో అయ్య ఏక్ నంబర్ అయితే బేటా దస్ నంబర్' అని సీఎం కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్ను ఉద్దేశించి టీపీసీసీ చీఫ్
Read Moreగాంధీభవన్ ముందు పొన్నాల, రాజనర్సింహ నిరసన
గాంధీభవన్ ముందు కాంగ్రెస్ సీనియర్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ నిరసన చేపట్టారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో డెలిగేట్ కార్డులు ఇచ్చిన
Read Moreమంత్రి కేటీఆర్కు రేవంత్ రెడ్డి సవాల్
హైదరాబాద్: మంత్రి కేటీఆర్ కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా సవాల్ విసిరారు. కేంద్రంలోని బీజేపీకి చమురు కంపెనీల నష్టాలు తప్ప ఆడబిడ్డల కష్ట
Read Moreఓడిపోతామనే భయంతోనే కాంగ్రెస్ ఆఫీసుకు నిప్పు : రేవంత్ రెడ్డి
చండూరు, వెలుగు : కాంగ్రెస్ పార్టీ ఆఫీసు, కార్యకర్తల జోలికి వస్తే బంగారిగడ్డలో చెట్టుకు కట్టేసి కొడతామని టీపీసీసీ చీఫ్రేవంత్రెడ్డి హెచ్చరించారు. మంగళ
Read Moreచండూరులో కాంగ్రెస్ ఆఫీసు దగ్ధం
చండూరు, వెలుగు : చండూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మంగళవారం తెల్లవారుజామున కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. మంగళవారం చండూరు మండలంల
Read Moreమునుగోడు బై పోల్ ప్రచారంలో ఎదురుపడ్డ రేవంత్, ప్రవీణ్
నల్లగొండ జిల్లా : ఎన్నికల ప్రచారంతో వేడెక్కిన మునుగోడులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తరఫున ఎన్నికల ప్రచార
Read Moreదిమ్మలు కూల్చినా... కార్యాలయాలు తగులబెట్టినా మా గెలుపును ఆపలేరు: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే తమ పార్టీ కార్యాలయంపై దాడులు చేశారని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
Read Moreమునుగోడులో కాంగ్రెస్ కార్యాలయానికి నిప్పుపెట్టిన దుండగులు
నల్గొండ : మునుగోడు నియోజకవర్గం చండూరులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఆఫీసులోని కండువాలు, పోస్టర్లు
Read Moreరాజగోపాల్రెడ్డి రూ.22 వేల కోట్లకు అమ్ముడుపోయిండు: రేవంత్ రెడ్డి
చండూరు (మర్రిగూడ) వెలుగు: మునుగోడులో కాలేజీలు ఏర్పాటు చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి.. ఏం వెలగబెట్టాడని మునుగోడుకు ఓట్లు అడగడానికి వస్తున్నారని పీసీసీ
Read Moreకేసీఆర్ ఇంచార్జ్గా ఉన్న ఊళ్లో రేవంత్ రెడ్డి ప్రచారం
సీఎం కేసీఆర్ దత్తత గ్రామంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఇంచార్జ్గా ఉన్న లెంకలపల్లి గ్రామంలో నిర్వహించిన ర
Read Moreమహబూబ్నగర్లో మహిళా కాంగ్రెస్ నేతల సమావేశం రసాభాస
మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహిళా కాంగ్రెస్ నేతల సమావేశం రసాభాసగా మారింది. రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్రపై మహిళ అధ్యక్షుర
Read Moreటీఆర్ఎస్, బీజేపీల చీకటి దోస్తీ బట్టబయలైంది : రేవంత్
టీఆర్ఎస్, బీజేపీల చీకటి దోస్తీ ప్రజలకు అర్ధమైపోయిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘ బీజేపీ మంత్రాలతో చింతకాయలు రాలవు. టీఆర్ఎస్ త
Read Moreఒక్క ఆడపిల్లను ఓడించేందుకు ఇంత మందా? : రేవంత్
సీఎం కేసీఆర్ కు మహిళలంటే చిన్నచూపని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే టీఆర్ఎస్ ప్రభుత్వం ఫస్ట్ టర్మ్ లో ఒక్క మహిళను కూడా మంత్రి వర్గంలోకి తీ
Read More