rice

రైతు గోసను పక్కకు పెట్టిన లీడర్లు

కేంద్ర మంత్రులను దద్దమ్మలు, ఉన్మాదులు అని తిట్టిన కేసీఆర్​ సీఎం మాటల్లో తప్పేముందన్న టీఆర్​ఎస్​ లీడర్లు కేసీఆర్ నోటిని ఫినాయిల్​తో కడగాలె: బండి

Read More

వానాకాలం బియ్యం ఎక్కువ కొంటం

ఎంత తీసుకునేది ఈనెల 26న చెప్తం: పీయూష్ గోయల్​ కిందటేడాది బాయిల్డ్ రైస్ 5లక్షల టన్నులు తీసుకుంటం రెండు సీజన్లలో రా రైస్ ఎంతిస్తరో చెప్పాలన్

Read More

ధాన్యం కుప్పల వద్ద రైతుల గుండెలు ఆగిపోయినా.. మీ గుండెలు కరగడం లేదు

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లపై డ్రామాలు ఢిల్లీకి చేరాయి కానీ.. కొనుగోలు కేంద్రాల్ల

Read More

ప్రతి గింజను మేమే కొంటాం.. అసలు టీఆర్ఎస్ బాధేంటి?

హైదరాబాద్: తెలంగాణకు దళితుడ్ని సీఎం చేస్తానని చెప్పి.. ఎందుకు చేయలేదని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ప్రశ్నించారు. దళితులు ముఖ్యమంత్రిగా పనికిరారా

Read More

2 వేల క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత ..29 ఆటోలు సీజ్

నర్సాపూర్, వెలుగు: విజిలెన్స్ ఆఫీసర్ లు ఓ రైస్ మిల్ పై రైడ్ చేసి పెద్ద మొత్తంలో రేషన్ బియ్యం పట్టుకున్నారు. ఈ సంఘటన మంగళవారం మెదక్ జిల్లాలో జరిగి

Read More

రేపు టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం

హైదరాబాద్: టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం రేపు మంగళవారం జరగనుంది. సాయంత్రం 4 గంటలకు తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ధ

Read More

పంజాబ్‌లో ఎలా కొంటున్నరో.. తెలంగాణలోనూ అట్లనే కొనాలె

హైదరాబాద్: బీజేపీ ధర్నాలు చేయాల్సింది ఇక్కడ కాదని.. ఢిల్లీలో అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. బీజేపీ నిరసనల్లో రైతులెవరూ పాల్గొన

Read More

యాసంగిలో వరి వద్దు.. వేరే పంటలపై ఫోకస్ పెట్టండి

భూపాలపల్లి అర్బన్, వెలుగు: రాబోయే యాసంగిలో వరికి బదులు ప్రభుత్వం సూచించిన ప్రత్యామ్నాయ పంటలు పండించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్ర

Read More

సర్కార్ నిర్ణయంతో రైతులకు వరి గోస

వ్యవసాయ రంగంలో తెలంగాణ రికార్డులు క్రియేట్‌‌ చేసింది. మన రైతులు మునుపెన్నడూ లేనంతగా ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేస్తున్నారు. ముఖ్యంగా వర

Read More

పార్​ బాయిల్డ్​ బియ్యం ఎంతో బలం

ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా వాడే పార్​ బాయిల్డ్​ బియ్యం ఇప్పుడు మన దగ్గర కూడా పండిస్తున్నారు చాలామంది రైతులు. ఆ బియ్యంతో  ఆరోగ్యం సొంతం అవుత

Read More

లేని వడ్లను కొన్నట్టుగా చూపిస్తూ దందా 

ఖాళీ ట్రక్​షీట్లతో రేషన్​ బియ్యం రీసైక్లింగ్​ ఖమ్మం, వెలుగు: రాష్ట్రంలో రైస్​ మిల్లర్లు కొత్త దందాకు తెరలేపారు. ఇప్పటివరకు తరుగు పేరుతో రైతులను

Read More

 రేషన్ బియ్యంలో యూరియా  వచ్చింది

లింగంపేట, వెలుగు: ప్రభుత్వం పేదలకు అందించే రేషన్ ​బియ్యంలో యూరియా వచ్చింది. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా లింగంపేటలో జరిగింది. గ్రామంలోని లబ్ధిదారులకు ఒకట

Read More