Social media
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడి తో కలిసి భర్త హత్య
చౌటుప్పల్ పీఎస్ పరిధిలో ఘోరం చౌటుప్పల్, వెలుగు: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను ప్రియుడితో కలిసి చంపిందో భార్య. యాదాద్రి భువనగిరి
Read Moreమా ఎమ్మెల్యేలకు సొంతూర్లల్లో 50 ఓట్లు కూడా రాలే : కమల్ నాథ్
భోపాల్: మధ్యప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై ఆ రాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ నేత కమల్ నాథ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొందరు మాజీ ఎమ్మెల్యేలకు వారి వారి సొ
Read Moreచిప్ ఉన్న యంత్రాలను హ్యాక్ చేయొచ్చు : దిగ్విజయ్ సింగ్
భోపాల్: చత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంపై కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ అనుమానం
Read More70 ఏండ్ల అలవాటు తేలిగ్గా పోదు : కాంగ్రెస్పై ప్రధాని మోదీ విమర్శలు
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ గెలుపుపై కొందరు కాంగ్రెస్ నేతలు చేస్తున్న వివాదాస్పద కామెంట్లపై కమలం పార్టీ నేతలు
Read Moreఅగ్ని పర్వతం పేలిన ఘటన.. మృతులు 23 మంది
డెడ్ బాడీలను గుర్తించిన రెస్క్యూ టీమ్ జకర్తా: ఇండోనేషియాలోని మరాపి అగ్ని పర్వతం బద్దలైన ఘటనలో మృతుల సంఖ్య 23కు పెరిగింది. ఆదివారం జరిగిన పేల
Read Moreకాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవికి కమల్ నాథ్ రాజీనామా..!
డిసెంబర్ 3న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైంది. ఈ క్రమంలో తీవ్ర అసంతృప్తితో ఉన్న కమల్నాథ్ క
Read Moreలారీ, ఆర్టీసీ బస్సు ఢీకొని 15 మందికి గాయాలు
స్పీడ్ బ్రేకర్ దగ్గర బ్రేక్ వేసిన లారీ కంట్రోల్ కాకపోవడంతో వెనక నుంచి ఢీకొట్టిన బస్సు కరీంనగర్ జిల్లా మానకొండూరులో ప్రమాదం మాన
Read Moreకోర్టు ఆవరణలో ఆత్మహత్యాయత్నం.. అడ్డుకున్న పోలీసులు
పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే యత్నం తన ఫిర్యాదును పట్టించుకోలేదనే.. గోదావరిఖని, వెలుగు : గోదావరిఖని వన్ టౌన్&zw
Read Moreమా ఊర్లో ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దు : గుగ్గిళ్ల గ్రామస్తుల ధర్నా
బెజ్జంకి వెలుగు : సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల శివారులో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టకూడదని గ్రామస్తులు మంగళవారం గ్రామ పంచాయతీ ముం
Read Moreనీ అంతు చూస్తా.. ట్రాన్స్ఫర్ చేయిస్తా : ఏఈకి కౌన్సిలర్ భర్త వార్నింగ్
సిరిసిల్లలో ఘటన పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆఫీసర్ రాజన్న సిరిసిల్ల, వెలుగు: సిరిసిల్లలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ భర్త మున్సిపల్ ఉద్య
Read Moreడ్రోన్ దాడిలో 85 మంది మృతి
టెర్రరిస్టులే లక్ష్యంగా నైజీరియా ఆర్మీ అటాక్ గురితప్పడంతో ప్రాణాలు కోల్పోయిన సామాన్యులు అబుజా: నైజీరియాలో ఘోరం జరిగింది. టెర్రరిస్టులు లక్ష
Read Moreరెస్క్యూ ఆపరేషన్ సక్సెస్.. బోరుబావిలో పడిన ఐదేళ్ల చిన్నారి సురక్షితం
మధ్యప్రదేశ్ లోని రాజ్గఢ్ జిల్లా పిప్లియా రసోదా గ్రామంలో బోరుబావిలో పడిన 5 ఏళ్ల చిన్నారిని ఈ రోజు(డిసెంబర్ 6) తెల్లవారుజామున ఎస్డిఆర్
Read Moreగ్యాస్ సిలిండర్ లీకై మంటలు.. రూ.50 వేల ఆస్తి నష్టం
కమలాపూర్, వెలుగు: వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ లీకవడంతో మంటలు చెలరేగి రూ.50 వేల ఆస్తి నష్టం వాటిల్లింది. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని
Read More












