Sonia Gandhi
భారత్ జోడో యాత్ర ఎన్నికల జిమ్మిక్కు కాదు : జైరాం రమేష్
ఢిల్లీలో తుగ్లక్ పాలన.. తెలంగాణలో నిజాం పాలన కొనసాగుతోందని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ విమర్శించారు. బీజేపీ ధన రాజకీయాలను పెంచిపోషిస్తోందని ఆరోపించారు.
Read Moreతొలిరోజే ఖర్గే కీలక నిర్ణయం.. సీడబ్ల్యూసీ స్థానంలో స్టీరింగ్ కమిటీ
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మల్లికార్జున ఖర్గే తొలిరోజే కీలక నిర్ణయం తీసుకున్నారు. 47 మందితో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశ
Read Moreఖర్గే నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతమవుతుంది : సోనియా గాంధీ
కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లిఖార్జున ఖర్గే పార్టీలో ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలుస్తారని ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నార
Read Moreఏఐసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన ఖర్గే
కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడిగా ఎన్నికైన మల్లిఖార్జున్ ఖర్గే ఇవాళ బాధ్యతలు చేపట్టారు. సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక సమక్షంలో జాతీయాధ్యక్షుడిగా ప్రమా
Read Moreగాంధీల ఫ్యామిలీ ఎన్జీవోలకు కేంద్రం ఆదేశం
న్యూఢిల్లీ: విదేశాల నుంచి విరాళాలు సేకరించకుండా గాంధీల కుటుంబానికి చెందిన స్వచ్ఛంధ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈమేరకు రాజీవ్ గాంధీ ఫౌ
Read Moreరాజీవ్ గాంధీ ఫౌండేషన్ లైసెన్స్ రద్దు
కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీకి కేంద్రం షాక్ ఇచ్చింది. విదేశీ విరాళాల సేకరణలో అవకతవకలు జరిగియాన్న ఆరోపణల నేపథ్యంలో... సోనియా గాంధీకి చెందిన ర
Read Moreఓడిపోయినందుకు బాధపడడం లేదు : ఎంపీ శశిథరూర్
ఇటీవల కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసి, ఓడిపోయిన ఎంపీ శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఓడిపోయినందుకు బాధపడడం లేదని స్పష్టం చేశారు. అయినా
Read Moreకాంగ్రెస్ కార్యకర్తలపై చేయి వేస్తే ఊరుకోం:జగ్గారెడ్డి
నల్గొండ, వెలుగు: ‘కాంగ్రెస్ కార్యకర్తలపైన ఎవరైనా చేయి వేస్తే చేయి నరికేస్తా... కాళ్లు వేస్తే కాళ్లు తీసేస్తా’ అని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ
Read Moreఅధ్యక్ష పదవికి సోనియా గాంధీ నా పేరును సూచించలేదు : ఖర్గే
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం సోనియా గాంధీ ఏనాడు తన పేరును ప్రతిపాదించలేదని మల్లిఖార్జున్ ఖర్గే చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టాలన
Read Moreఆర్ఎస్ఎస్ ను ఎందుకు నిషేధించాలి
ఇటీవల తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో ఎన్ఐఏ తనిఖీలు నిర్వహించి పెను ప్రమాదం తప్పించింది. అచిరకాలంలోనే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్
Read Moreరాహుల్ యాత్రలో సోనియాగాంధీ
రాహుల్ గాంధీ కర్ణాటకలో నిర్వహిస్తున్న ‘భారత్ జోడో యాత్ర’లో సోనియాగాంధీ కూడా పాల్గొన్నారు. ఉదయం 6.30 గంటలకు మాండ్య జిల్లా జకన్నహళ్లి పట్టణ
Read Moreకర్ణాటకలో దసరా ఉత్సవాల్లో పాల్గొన్న సోనియా గాంధీ
రేపు మైసూర్లో రాహుల్ తోపాటు సోనియా జోడో యాత్ర మైసూరు: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కర్ణాటక రాష్ట్రంలో జరిగిన దసరా ఉత్సవాల్లో
Read Moreరాహుల్ గాంధీతో కలిసి సోనియా గాంధీ పాదయాత్ర
కర్ణాటకలో భారత్ జోడో యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. దారిపొడవునా ప్రజలతో మమేకం అవుతూ రాహుల్ ముందుకు సాగుతున్నారు. మైసూర్ నుంచి ఈ ఉదయం ప్రారంభమైన పాదయా
Read More