supreme court
నిర్భయ కేసు దోషి పవన్ పిటిషన్ పై నేడు విచారణ
న్యూఢిల్లీ: నిర్భయ దోషి పవన్ గుప్తా పెట్టు కున్న క్యురేటివ్ పిటిషన్ ను సోమవారం విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ పిటిషన్ పై జస్టిస్ రమణ చా
Read Moreఢిల్లీ అల్లర్లపై సుప్రీం సీరియస్
ఢిల్లీ అల్లర్లపై దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపింది సుప్రీంకోర్టు. అయితే దీనిపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగుతోందని, పోలీసులకు కోర్టు నోటీసు
Read Moreఆర్మీలో ఇక మహిళా కమాండర్లు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మరో చారిత్రక తీర్పు ఇచ్చింది. ఆర్మ్డ్ఫోర్సెస్లో ‘జెండర్ బయాస్’కు ముగింపు పలికేలా కీలక కామెంట్స్ చేసింది. ఇండియన్ ఆర్మీలో
Read More‘కాంగ్రెస్ తల్లీకొడుకు పార్టీ.. TRS తండ్రీకొడుకు పార్టీ’
రిజరవేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చూస్తుంటే నవ్వాలో, ఏడవాలో అర్థం కావడం లేదన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. 2012లో ఉత్తరాఖండ్ రాష
Read Moreనేర చరిత్ర ఉన్న నేతలకు సుప్రీం షాక్
నేర చరిత్ర ఉన్న రాజకీయ నాయకులపై ఉక్కుపాదం మోపే దిశగా అడుగులు వేస్తోంది సుప్రీం కోర్టు. ప్రతి రాజకీయ పార్టీ వారి అధికారక వెబ్ సైట్లతో పాటు, సోషల్ మీడియ
Read Moreకోర్టుపై నమ్మకం పోతోంది… జనం ఫీలింగ్స్ను సుప్రీంకు విన్నవించిన కేంద్రం
‘దిశ’ కేసులో ఎన్కౌంటర్తో సంబురాలు ‘నిర్భయ’ కేసులో ఉరి వాయిదాలతో ఆగ్రహాలు ‘వెటర్నరీ డాక్టర్(దిశ)ను రేప్ చేసి చంపేసిన నిందితులు పోలీసుల ఎన్కౌంటర్లో
Read Moreశబరిమల కేసు మరో బెంచ్కు ట్రాన్స్ఫర్
పరిమితుల వల్లే మార్చామన్న సీజేఐ ఏడు అంశాలతో సుప్రీం గైడ్లైన్స్ 17 నుంచి రోజువారీ విచారణ న్యూఢిల్లీ: శబరిమల వివాదంపై విచారణను సుప్రీంకోర్టు మరో బెంచ్
Read Moreఎస్సీ, ఎస్టీ సవరణ చట్టం ఎట్లున్నది అట్లనే
చట్టం రాజ్యాంగబద్ధతను సమర్థించిన సుప్రీంకోర్టు ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముందు ప్రాథమిక విచారణ అవసరం లేదు అసాధారణ పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వొచ్చని క
Read Moreనిర్భయ దోషులకు నోటీసులు ఇవ్వడానికి … సుప్రీం కోర్టు నో
న్యూఢిల్లీ: నిర్భయ దోషులను ఉరి తీయాలంటూ కేంద్రం వేసిన పిటిషన్ను ఈ నెల 11(మంగళవారం) విచారిస్తామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ ఆర్
Read Moreలైవ్ స్ట్రీమింగ్పై సీజేఐదే నిర్ణయం
లైవ్ స్ట్రీమింగ్పై సీజేఐదే నిర్ణయం జ్యుడీషియల్ ఆర్డర్కు సుప్రీం నో న్యూఢిల్లీ: జాతీయ, రాజ్యాంగ పరమైన ప్రాధాన్యం ఉన్న కేసులను లైవ్ స్ట్రీమింగ్ చే
Read Moreదిశ కేసులో సుప్రీం జ్యుడీషియల్ ఎంక్వైరీ స్టార్ట్
దిశ కేసులో సుప్రీం జ్యుడీషియల్ ఎంక్వైరీ మొదలైంది. ముగ్గురు సభ్యుల కమిషన్ హైదరాబాద్ లో నిన్న మొదటిరోజు దర్యాప్తు పూర్తిచేసింది. మూడు రోజుల దర్యాప్తులో
Read Moreదిశ కమిషన్: మొదటి రోజు ముగిసిన విచారణ
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు వ్యవహారంపై సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యులతో కూడిన కమిషన్ను ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు మాజీ జడ్జి, న్యాయవ
Read Moreనిర్భయ కేసు: మరొకరి క్యూరేటివ్ పిటిషన్ కొట్టివేత
2012 నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులో దోషి అక్షయ్ సింగ్ క్యూరేటివ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. తన డెత్ వారెంట్ ను రద్దుచేసి.. యావజ్జీవ శిక్షగా మార
Read More












